జక్రాన్పల్లి, మే 12 : కుమారుడి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలిస్తుండగా రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి చెందిన హృదయవిదారక సంఘటన నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం అర్గుల్ శివారులో బుధవారం చోటు చేసుకున�
బాన్సువాడ/ బీర్కూర్/పిట్లం, మే 12: ప్రాణాలను పణంగా పెట్టి సేవలను అందించే నర్సులు సేవామూర్తులని బాన్సువాడ ప్రాంతీయ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ప్రసాద్ కొనియాడారు. బాన్సువాడ దవాఖానలో నర్�
విద్యానగర్/బీర్కూర్ , మే 12: కరోనా కట్టడి చర్యల్లో భాగంగా కామారెడ్డి పట్టణంలోని జన సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రతిరోజూ రసాయనాలను పిచికారీ చేస్తున్నారు. బుధవారం విద్యానగర్లో మున్సిపల్ చైర్పర
విద్యానగర్/ఇందూరు, మే 12 : కరోనా ఉధృతి నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులందరినీ పాస్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. గత ఏడాది కరో నా విజృంభించడంతో పదోతరగతి విద్యార్థులను పరీక్షలు లేకుండా పాస్ చ�
ఎల్లారెడ్డి రూరల్, మే 11: ఉపాధిహామీతో పేద కుటుబాలకు ఆర్థికంగా అండగా నిలిచినవారమవుతామని ఎంపీ పీ కర్రె మాధవీ బాల్రాజ్గౌడ్ అన్నారు. మండలంలోని రుద్రారం గ్రామంలో మంగళవారం ఆమె ఇంటింటికీ తిరుగుతూ ఉపాధి కూల�
బీర్కూర్/రామారెడ్డి, మే 11: ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాతే రైతుల బతుకులు బాగుపడ్డాయని, రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పాలన సాగిస్తున్నదని బీర్కూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ద్రోణవల్లి అశోక
కామారెడ్డి/విద్యానగర్, మే 11: కరోనా సెకండ్వేవ్ జనాలను కలవరపెడుతున్నది. జిల్లా కేంద్రంలో ఇటీవల పలువురు మృతిచెందడం వ్యాపారులను లాక్డౌన్ వైపు మళ్లించింది. బంగారు, వెండి ఆభరణాల దుకాణాలను ఈనెల 10 నుంచి 20వ త�
బీబీపేట్/ఎల్లారెడ్డి రూరల్/గాంధారి/నాగిరెడ్డిపేట్/లింగంపేట/తాడ్వాయి, మే 11: జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో కరోనా టెస్టులు చేస్తున్నారు. పాజిటివ్ వచ్చినవారికి మెడికల్ కిట్లను అందజేసి హోం ఐసొల�
ఎల్లారెడ్డి రూరల్, మే 10: అసంపూర్తిగా మిగిలిన మిషన్ భగీరథ పనులను వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్యే జాజాల సురేందర్ మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు. ఎల్లారెడ్డి పట్టణంలోని క్యాంపు కార్�
ధర్పల్లి/సిరికొండ, మే 6: ధర్పల్లి మండలంలో ఇటీవల కురిసిన వర్షానికి తడిసిన ధాన్యాన్ని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ గురువారం పరిశీలించారు. వాడి, హోన్నాజిపేట్, నడిమితండాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కే�
నమస్తే తెలంగాణ యంత్రాంగం : జిల్లా వ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షలు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. లక్షణాలు ఉన్న వారికి తక్షణమే ఐసొలేషన్ కిట్లు అందజేస్తున్నారు. మరో వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ సైతం స�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 2: జిల్లా వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతున్నది. కరోనా నిర్ధా రణ టెస్టులు సైతం విస్తృతంగా నిర్వహిస్తున్నారు. మోర్తాడ్ సీహెచ్సీలో ఆదివారం 40 మందికి కరోనా నిర్
బోధన్ 18వ వార్డు ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తిఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభంఏర్పాట్లను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ లతబరిలో నిలిచిన ఒక అభ్యర్థితో పాటు మున్సిపల్ ఉద్యోగికి కరోనా పాజిటివ్�
విద్యానగర్/ ఖలీల్వాడి, మే 1: ఉమ్మడి జిల్లాలో శనివారం 915 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కామారెడ్డి జిల్లాలో 1227 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 374 పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యా�