భోజన వసతి కల్పిస్తున్న శ్రీసాయి, మెహర్బాబా క్యాటరింగ్ సభ్యులు ప్రతిరోజూ 250 మందికి టిఫిన్, భోజనం ఏర్పాట్లు నేరుగా బాధితులకు ఉచితంగా అందజేత విద్యానగర్, మే 20 : దానం చేసే గుణం అందరికీ ఉండదు.. తమ వద్ద డబ్బులు
నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 20: కోటగిరి మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో గురువారం 35 మందికి కరోనా టెస్టులు చేయగా అందరికీ నెగెటివ్ వచ్చినట్లు డాక్టర్ సమత తెలిపారు. పొతంగల్ ప్రాథమిక ఆరోగ్య కే�
కామారెడ్డి, మే 20: రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఇంటింటి జ్వర సర్వే దేశానికే ఆదర్శమని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్కు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయని చెప్పారు. కొవిడ్పై
పల్లె ప్రగతితో మారిన గ్రామ రూపురేఖలుగ్రామంలో అభివృద్ధి జోరువైకుంఠధామం ఏర్పాటుతో తీరిన చివరి మజిలీ వెతలుకోటగిరి, మే 19:పల్లెప్రగతి కార్యక్రమం కొడిచర్ల గ్రామ రూపురేఖలను మార్చేసింది. ప్రభుత్వ సహకారం.. గ్రా
వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తిచేయాలికొవిడ్పై సమీక్షలో కలెక్టర్ శరత్బిచ్కుంద, మే 19: జుక్కల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటి సర్వే చేపట్టాలని కలెక్టర్ శరత్ వైద్యాధికారులను ఆదేశించారు.
జ్వరసర్వేను ఎప్పటికప్పుడు పరిశీలించాలి పీహెచ్సీల్లో ఓపీ సేవలను పెంచాలి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశం ఇందూరు, మే 17: జిల్లాలో జ్వర సర్వే కొనసాగుతున్నదని, జిల్లా, మండ
పాజిటివ్ వ్యక్తుల పిల్లలకు సర్కారు భరోసా ఆపత్కాలంలో బాధిత కుటుంబాలకు అండగా.. చిన్నారుల ఆలనాపాలనా చూసుకోనున్న ఐసీడీఎస్ సంరక్షణ కోసం వైద్యులు, సిబ్బంది నియామకం కామారెడ్డి జిల్లాలో రెండుచోట్ల ఏర్పాటు వ
పిట్లం/గాంధారి, మే 17 : పిట్లం మండలకేంద్రంలో లాక్డౌన్ నిబంధనలు పాటించకుండా ఓ వస్త్ర వ్యాపారి దుకాణాన్ని తెరిచి ఉంచడంతో స్థానిక పంచాయతీ, పోలీసు అధికారులు సోమవారం రూ.2వేల జరిమానా విధించారు. ఈ సందర్భంగా పంచా
బీబీపేట్/లింగంపేట/నాగిరెడ్డిపేట్/ఎల్లారెడ్డి రూరల్/ బాన్సువాడ/ నిజాంసాగర్/విద్యానగర్/ దోమకొండ/ గాంధారి, మే 17: రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ జిల్లావ్యాప్తంగా పటిష్టంగా కొనసాగుతున్నది. వివిధ
నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 16 : కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్డౌన్ జిల్లా వ్యాప్తంగా పకడ్బందీగా అమలవుతున్నది. ఎడపల్లి మండలంలో లాక్డౌన్ సంపూర్ణంగా అమలవుతున్నది. అయితే, మండల కేంద్రంలోని కొన్న�
లాక్డౌన్, సర్వేలతోనే కొవిడ్ కట్టడి సర్వేలో వార్డు సభ్యులు పాల్గొనేలా చూడాలి మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మోర్తాడ్, మోర్తాడ్(కమ్మర్పల్లి), మే16 : కరోనా పాజిటివ్ కేసులు, లక్షణాలు కలిగిన వారు ఎక్కువగా
నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే16 : జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. పలు పీహెచ్సీల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. మాక్లూర్లో 19 మందికి, కల్లడిలో 14 మందికి పరీక్షలు నిర్వహించగ�
కరోనా సోకిన వ్యక్తి త్వరగా రికవరీ కామారెడ్డి జిల్లాలో 100కి పైగా ప్లాస్మా దాతలు కొవిడ్ బాధితులకు ఊరటనిస్తున్న రక్తదాతల సమూహం విద్యానగర్, మే 16:రక్తదానంతో ఒకరి ప్రాణాలను కాపాడినవారమవుతాం. అదేవిధంగా ప్లాస
కామారెడ్డి : జిల్లాలోని పిట్లం మండలం సిద్దాపూర్ గ్రామంలో శనివారం రాత్రి జరిగిన ఆస్తి తగాదా ఘర్షణలో ఓ వ్యక్తి మరణించాడు. చిరంజీవి, ప్రవీణ్ ఇరువురు గ్రామంలోని ఇరుగుపొరుగువారు. ఒకరితో మరొకర�
బాన్సువాడ / ఎల్లారెడ్డి రూరల్/మద్నూర్/పిట్లం, మే 14 : బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో అయ్యప్ప ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహాత్మ బసవేశ్వర జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో బసవేశ్వరుని �