గాంధారి/బీబీపేట్/నాగిరెడ్డిపేట్/దోమకొండ/విద్యానగర్/లింగంపేట/సదాశివనగర్, జూన్ 1 :రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ జిల్లావ్యాప్తంగా మంగళవారం కొనసాగింది. వ్యాపారులు ఉదయం 6 నుం చి ఒంటిగంట వరకు దుక
కొవిడ్ విపత్తులోనూ కేంద్రం, చమురు కంపెనీల ధరల బాదుడు సాయం చేయాల్సిన సమయంలో ధరల భారంపై మండిపాటు.. నిత్యావసరాలపైనా పడుతున్న పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపు ప్రభావం జనవరి నుంచి మే వరకు రూ.13 వరకు పెరిగిన లీటరు
నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 30: కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టి ఏడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ పార్టీ నాయకులు ఆదివారం నిరుపేదలకు నిత్యావసర సరుకులు, మాస్కులు, శానిటైజర్లు, కూరగాయలను పంపిణీ చేశారు. చం�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 30: నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. జిల్లాలో చాలా పీహెచ్సీల్లో ఆదివారం నిర్వహించిన పరీక్షల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. మో
నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 29 : డిచ్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం 35 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. నలుగురికి పాజిటివ్ వచ్చినట్లు మెడికల్ ఆఫీసర్ బాబురావు తెలిపా�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 28: బోధన్ పట్టణంలో ని ప్రభుత్వ దవాఖానల్లో శుక్రవారం కొవిడ్ పరీక్షలు నిర్వ హించారు. ఇందులో భాగంగా బోధన్ జిల్లా ప్రభుత్వ దవా ఖానలో 29 మందికి పరీక్షలు నిర్వహించగా ఒకరికి, రాకాసీ �
కామారెడ్డి టౌన్, మే 28: వచ్చే వానకాలం సాగుకు ఎరువులు, విత్తనాల కొరత లేదని కలెక్టర్ శరత్ తెలిపారు. జిల్లాలో ఎరువులు, విత్తనాల అవసరాలపై రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కేశవులు, ఉమ్మడి �
విద్యానగర్, మే 28 : పాఠశాల విద్యకు అధిక ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఏ లోటూ లేకుండా చూస్తున్నది. సన్న బియ్యంతో భోజనం, యూనిఫాం, ఉపకార వేతనాలు తదితర సౌకర్యాలే కాదు స్కూళ్లు అందుబాటులో �
జనసమూహంలో కలియ తిరిగే వర్గాలకు వ్యాక్సినేషన్ప్రత్యేక కేంద్రాల్లో సూపర్ స్ప్రెడర్లకు కరోనా టీకాలుఉమ్మడి జిల్లాలో 10వేల మంది గుర్తింపుకామారెడ్డిలో 24, నిజామాబాద్లో 18 కేంద్రాలు ఏర్పాటుపక్కా ప్రణాళికత�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 27: జిల్లావ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతున్నది. కొవిడ్ నిర్ధారణ టెస్టులను సైతం విస్తృతంగా నిర్వహిస్తున్నారు. బోధన్ పట్టణంలోని ప్రభుత్వ దవాఖానల్లో గురు�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 24: కోటగిరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో 15 మందికి పరీక్షలు చేయగా ఒకరికి, పొతంగల్ పీహెచ్సీలో 27 మందికి పరీక్షలు చేయగా ముగ్గురికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని వైద్యురాలు సమత త�
ఫిజియోథెరపీతోనూ కరోనాను ఎదుర్కోవచ్చు ప్రముఖ ఫిజియోథెరపిస్టు మౌనిక మోరె కామారెడ్డి రూరల్, మే24 : ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనా మహమ్మారి చేరని ప్రాంతమంటూ లేదు. అయితే కరోనా సోకిన వారిలో చాలా వరక�
రూ.101 కోట్ల ముందస్తు ఆస్తి పన్ను వసూలు 2.29 లక్షల మందికి రూ.5 కోట్ల మేర ఆదా క్యూఆర్ కోడ్, వాట్సప్తోనూ చెల్లింపులకు వీలు నిజామాబాద్లో గతేడాది రూ.4.44 కోట్లు వసూలు ఈ నెలాఖరుతో ముగియనున్న గడువు హైదరాబాద్, మే 23 (న�