పకడ్బందీగా లాక్డౌన్ అమలుచేస్తున్న అధికారులు, పోలీసులు ప్రజలు రోడ్లపైకి రాకుండా పర్యవేక్షణ ముమ్మరంగా తనిఖీలు విద్యానగర్/బీబీపేట్/బాన్సువాడ/లింగంపేట/నాగిరెడ్డి పేట/గాంధారి/ఎల్లారెడ్డి రూరల్, జూన్
నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూన్ 4: జిల్లాలో రోజురోజుకూ కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. శుక్రవారం పలు మండలాల్లో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఎక్కువగా నెగెటివ్ రిపోర్టులు వచ్చాయి. భీమ్గల్�
ఆధునిక పద్ధతిలో సాగు ఎకరం విస్తీర్ణంలో 14 క్వింటాళ్ల దిగుబడి ఆదర్శంగా నిలుస్తున్న రైతు శ్రీనివాస్ కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఎల్పుగొండ గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే రైతు ఎలాంటి రంది ల�
దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ సౌకర్యం లేదుమంత్రి వేముల ప్రశాంత్రెడ్డిస్వయంగా భూమిని రిజిస్ట్రేషన్చేయించుకున్న మంత్రివేల్పూర్, జూన్ 3 : ధరణి పోర్టల్ రైతులకు వరమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, హౌసింగ్, శాసనసభా
కరోనా చికిత్స కోసం సొంత ఖర్చుతో వసతుల కల్పనకు ఏర్పాట్లు బాల్కొండ నియోజకవర్గంలో 102 ఆక్సిజన్ బెడ్లు.. ఆర్మూర్లో 10, బాల్కొండలో 5, మోర్తాడ్లో 5 ఐసీయూ బెడ్లు జిల్లా కేంద్ర పభుత్వ దవాఖానకు పీడియాట్రిక్ వెంటిల
గాంధారి/బీబీపేట్/నాగిరెడ్డిపేట్/దోమకొండ/విద్యానగర్/లింగంపేట/సదాశివనగర్, జూన్ 1 :రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ జిల్లావ్యాప్తంగా మంగళవారం కొనసాగింది. వ్యాపారులు ఉదయం 6 నుం చి ఒంటిగంట వరకు దుక
కొవిడ్ విపత్తులోనూ కేంద్రం, చమురు కంపెనీల ధరల బాదుడు సాయం చేయాల్సిన సమయంలో ధరల భారంపై మండిపాటు.. నిత్యావసరాలపైనా పడుతున్న పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపు ప్రభావం జనవరి నుంచి మే వరకు రూ.13 వరకు పెరిగిన లీటరు
నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 30: కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టి ఏడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ పార్టీ నాయకులు ఆదివారం నిరుపేదలకు నిత్యావసర సరుకులు, మాస్కులు, శానిటైజర్లు, కూరగాయలను పంపిణీ చేశారు. చం�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 30: నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. జిల్లాలో చాలా పీహెచ్సీల్లో ఆదివారం నిర్వహించిన పరీక్షల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. మో
నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 29 : డిచ్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం 35 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. నలుగురికి పాజిటివ్ వచ్చినట్లు మెడికల్ ఆఫీసర్ బాబురావు తెలిపా�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 28: బోధన్ పట్టణంలో ని ప్రభుత్వ దవాఖానల్లో శుక్రవారం కొవిడ్ పరీక్షలు నిర్వ హించారు. ఇందులో భాగంగా బోధన్ జిల్లా ప్రభుత్వ దవా ఖానలో 29 మందికి పరీక్షలు నిర్వహించగా ఒకరికి, రాకాసీ �
కామారెడ్డి టౌన్, మే 28: వచ్చే వానకాలం సాగుకు ఎరువులు, విత్తనాల కొరత లేదని కలెక్టర్ శరత్ తెలిపారు. జిల్లాలో ఎరువులు, విత్తనాల అవసరాలపై రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కేశవులు, ఉమ్మడి �