నిజాంసాగర్, జులై 2:నిజాంసాగర్ మండలం మాగి గ్రామంలో సుమారు 1550 మంది నివసిస్తున్నారు. నాడు సమస్యలతో సతమతమైన గ్రామం.. నేడు పల్లె ప్రగతితో సమస్యల్లేకుండా మారింది. రాష్ట్రం ప్రభుత్వం గ్రామాలకు విడుదల చేస్తున్న
బిచ్కుంద, జూలై 1: జుక్కల్, బిచ్కుంద మండల కేంద్రాల్లో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు కృషి చేస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రివేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. గురువారం ఆయన బిచ్కుంద మ
రూ.8కోట్ల వ్యయంతో నిర్మాణంప్రారంభించనున్న మంత్రి ప్రశాంత్రెడ్డిసీఎం, ఎమ్మెల్యే షిండేకు ప్రజల కృతజ్ఞతలుబిచ్కుంద, జూన్ 30: బిచ్కుంద బాన్సువాడ ప్రధాన రహదారిపై పెద్ద దేవాడ వాగుపై రాష్ట్ర ప్రభుత్వం రూ.ఎనిమ
పిట్లం, జూన్ 28: సీఎం కేసీఆర్ నాయకత్వంలో జుక్క ల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్, పాలకవర్గసభ్యుల ప్రమా
విద్యానగర్, జూన్ 28 : అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ సర్కారు పనిచేస్తున్నదని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం వద్ద సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో పార
జూలై ఒకటి నుంచి పది రోజుల పాటు ‘ప్రగతి’ కార్యక్రమాలు అభివృద్ధి పనులన్నీ వినియోగంలోకి రావాలి సమష్టిగా పనిచేసి సీఎం కలలను నెరవేరుద్దాం సన్నాహక సదస్సులో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కామారెడ్డి టౌన్, జూన
ఎల్లారెడ్డి రూరల్/బీబీపేట్/కామారెడ్డి రూరల్, జూన్ 25 : ఎల్లారెడ్డి పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మాధవీ బాల్రాజ్ అధ్యక్షతన శుక్రవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల మండల స్థా�
కామారెడ్డి టౌన్, జూన్ 25 : పరిశ్రమల్లో ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా తీసుకోవాల్సిన ముందస్తు భద్రతా చర్యలపై, ప్రమాదం సంభవించినప్పుడు చేపట్టాల్సిన రక్షణ చర్యలపై జిల్లాలోని అన్ని పరిశ్రమల సేఫ్టీ సిబ్�
నిజాంసాగర్/ బాన్సువాడ రూరల్, జూన్ 24 : కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. మండలంలో 27 గ్రామ పంచాయతీలు ఉండగా.. రెండు మూడు రోజుల నుంచి గ్రామాల రోడ్�
మద్నూర్, జూన్ 24 : వానకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. మద్నూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ లక్ష్మీబాయి అధ్యక్షతన గురువారం మండల సర్వ
కామారెడ్డి టౌన్, జూన్ 24 : త్వరలో చేపట్టనున్న ఏడో విడుత హరితహారం కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లో విజయవంతం చేయాలని కలెక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో జూలై ఒకటి నుంచి 10వ తేదీ వరకు హరితహారం కార
కామారెడ్డి జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు 39.1 మి.మీ. వర్షపాతం నమోదు అత్యధికంగా గాంధారి మండలంలో 80.4 మి.మీ. కామారెడ్డి జిల్లాలో గురువారం జోరువాన కురిసింది. వాగులు పొంగిపొర్లాయి. చెరువులు జలకళను సంతరించ