ప్రభుత్వ విప్ గోవర్ధన్బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కామారెడ్డి/మాచారెడ్డి, నవంబర్ 14: ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్)తో పేదలకు మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయని ప్రభుత్వ విప్, కా
లింగంపేట, నవంబర్ 14: మండలంలోని వివిధ గ్రామాల్లో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం ప్రక్రియ జోరుగా కొనసాగుతున్నది. లింగంపేట సహకార సంఘం పరిధిలోని భవానీపేట, పర్మళ్ల, కోమట్
గాంధారి/ ఎల్లారెడ్డి/పిట్లం/ నిజాంసాగర్/ బీర్కూర్/నవంబర్ 14 : జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవాన్ని జిల్లాలోని పలు గ్రామాల్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ విగ్రహాలు, చ�
సంఖ్యాబలం లేక విలవిల్లాడుతున్న కాంగ్రెస్, బీజేపీ గత ఉప ఎన్నికల్లో డిపాజిట్ సైతం దక్కించుకోని దుస్థితి ఈసారి పోటీ చేసేందుకు ఆసక్తి చూపని ప్రతిపక్ష పార్టీలు రేపు ఓటరు ముసాయిదా జాబితా ప్రదర్శించనున్న ఈ
ఆశాజనకంగా కంది సాగుజిల్లాలో 17,600 ఎకరాల్లో..గాంధారి, నవంబర్ 13 : పప్పుదినుసు పంటల్లో ఒకటైన కంది పంటను సాగుచేసిన రైతుల పంట పండనున్నది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది జిల్లాల్లో కందిసాగు విస్తీర్ణం తగ్గినప్పట�
పన్నెండేండ్లుగా అభాగ్యులకు సేవలురెండు శాశ్వత సేవా కార్యక్రమాలుపర్యావరణపై అవగాహన కార్యక్రమాలునేత్ర వైద్యంపై ప్రత్యేక దృష్టిప్రతి ఏటా జిల్లాస్థాయి ఉత్తమ అవార్డులు పిట్లం, నవంబర్ 13: ఎంత సంపాదించినా అం�
వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాల్సిందే..వీసీలో మంత్రి హరీశ్రావు ఆదేశంనిజామాబాద్ సిటీ/కామారెడ్డి టౌన్, నవంబర్ 13: వ్యాక్సినేషన్లో వందశాతం పూర్తి చేసిన రాష్ట్రంగా తెలంగాణ ఉండాలని, వైద్యశాఖ సిబ్బం�
కామారెడ్డి జిల్లాలో మూడు పోలింగ్ కేంద్రాలు ఓటింగ్సమయంలో కొవిడ్ నిబంధనలు పాటించాలి విలేకరుల సమావేశంలో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ కామారెడ్డి టౌన్, నవంబర్ 10 : ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీ�
ఉత్తరాదికో న్యాయం.. మనకో న్యాయమా? ఢిల్లీ బీజేపీ వరి పంట వేయొద్దంటుంటే..ఇక్కడ సిల్లీ బీజేపీ వేయాలంటున్నది పంజాబ్ మాదిరే తెలంగాణ ధాన్యాన్నీ సేకరించాలి టీఆర్ఎస్ కామారెడ్డి సమావేశంలో మంత్రి కేటీఆర్ నిజ�
సుభాష్రెడ్డి స్ఫూర్తితో ‘శ్రీమంతులు’ముందుకురావాలి బీబీపేట జూనియర్ కళాశాలను హీరో మహేశ్బాబుతో ప్రారంభిద్దాం మా నాయనమ్మ ఊరులోపాఠశాలను అభివృద్ధి చేస్తా బీబీపేట ప్రభుత్వ పాఠశాల నూతన భవన ప్రారంభోత్సవ
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ప్రజాప్రతినిధులు, నాయకులు పిట్లం/లింగంపేట/బిచ్కుంద/బాన్సువాడ /నాగిరెడ్డి పేట్, నవంబర్ 2 : రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని పలువురు ప్
అటవీ భూముల రక్షణకు సర్కారు పెద్దపీటఈ నెల 8 నుంచి దరఖాస్తుల స్వీకరణరెండు, మూడు గ్రామాలకు ఒక నోడల్ అధికారిఆర్వోఎఫ్ఆర్ భూముల్లో గంజాయి సాగు చేస్తే పట్టాల రద్దుకు నిర్ణయంకామారెడ్డి జిల్లాలో 7వేల ఎకరాలకు