నిజామాబాద్ రూరల్, నవంబర్ 21 : మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారికి వందశాతం సబ్సిడీపై చేప పిల్లలను పంపిణీ చేస్తున్నది. చెరువుల్లో చేప పిల్లలను పెంచి ఉపాధి పొందుతున్న మత్స్య�
బోధన్, నవంబర్ 21 : కమ్మ కులస్తులు సమాజంలో మంచిని పెంచుతూ అన్ని రంగాల్లో రాణించాలని, తమ పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. బోధ
బీర్కూర్, నవంబర్ 21: తెలంగాణ రాష్ట్ర స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మనుమరాలు స్నిగ్ధారెడ్డి వివాహం రోహిత్రెడ్డితో హైదరాబాద్లోని శంషాబాద్లో ఉన్న వీఎన్ఆర్ ఫామ్స్లో ఆదివారం అంగరంగ వైభవంగా జరిగి�
సాగు చట్టాలు రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటనజిల్లావ్యాప్తంగా వెల్లువెత్తిన సంబురాలువడ్ల కొనుగోలుపైనా కేంద్రం దిగిరావాలంటున్న రైతులునిజామాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): చలికి వణు
నిజామాబాద్ సిటీ, నవంబర్ 19: జిల్లాలో మ ద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ గురువారం ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 102 మద్యం దుకాణాలకు 1672 దరఖాస్తులు రాగా ఇందులో నిజామాబాద్ పరిధిలో 733, బోధన్ పరిధిలో185, ఆ�
తెలుగు యూనివర్సిటీ, నవంబర్ 19. సాహిత్య రంగంలో యువత కనిపించడం లేదనే వాదనకు తెలంగాణ సారస్వత పరిషత్తు నడుం బిగించి పాఠశాల స్థాయి నుంచే వందలాదిగా కవులు, రచయితలను తయారుచేసేందుకు పూనుకోవడం హర్షించదగిన విషయమన�
తాడ్వాయి, నవంబర్ 19 : మండలపరిధిలోని బ్రహ్మాజివాడి గ్రామశివారులో సిద్ధులగుట్టపై ఉన్న సిద్ధేశ్వర స్వామి ఆలయం వద్ద జాతరను శుక్రవారం నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహించే జాతరలో ఎల్లారెడ్డి ఎ�
కామారెడ్డి టౌన్, నవంబర్ 19: బాలికలు ఆపద వచ్చినప్పుడు 1098 నంబర్కు ఫోన్ చేయాలని జిల్లా మహిళా, శిశు సంక్షేమాధికారిణి సరస్వతి అన్నారు. జాతీయ బాలల స్నేహపూరిత వారోత్సవాల్లో భాగంగా మహిళా, శిశు సంక్షేమ శాఖ, రోజ్�
అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి కోటగిరి, నవంబర్ 16 : మండలంలోని ఎత్తొండ కాంగ్రెస్ ఎంపీటీసీ అగ్గు కల్పనతోపాటు ఆ పార్టీకి చెందిన 20 మంది నాయకులు, కార్యకర్తలు మం�
మాస్కులు, భౌతిక దూరాన్ని విస్మరించిన వైనంఉమ్మడి జిల్లాలో వెలుగు చూస్తున్న కరోనా కేసులుపొంచి ఉన్న ముప్పువ్యాక్సినేషన్ పూర్తయినా జాగ్రత్తలు తప్పనిసరి..లైట్గా తీసుకోవద్దని హెచ్చరిస్తున్న వైద్య నిపుణ�
గుర్తు తెలియని మెయిల్స్తో డేంజర్ఫిషింగ్ లింక్ను టచ్ చేస్తే ఖాతాలోని డబ్బు మాయంఫోన్ బ్లాక్.. ఈ-మెయిల్ ఓటీపీలతో..సిటీబ్యూరో, నవంబర్ 14(నమస్తే తెలంగాణ): ఐటీ రిటర్న్స్ రీఫండ్ పేరిట మీ మెయిల్ఐడీకి ఈ-
జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి విక్రమ్ముగిసిన పాన్ ఇండియా కార్యక్రమాలునిజామాబాద్ లీగల్, నవంబర్ 14: గ్రామాల్లో ప్రజలకు చట్టాల ప్రాముఖ్యతను వివరించడానికి పాన్ ఇండియా న్యాయ అవగాహన, విస్తరణ �