మోపాల్ (ఖలీల్వాడి), నవంబర్ 1 : దేశ నిర్మాణానికి ల్యాబ్లు ఎంతో అవసరమని, ఇక్కడ సమస్యల పరిష్కారానికి విద్యార్థుల మనస్తత్వం అలవడుతుందని జిల్లా విద్యాశాఖాధికారి దుర్గాప్రసాద్ అన్నారు. సోమవారం మోపాల్ మం�
బీర్కూర్/ పిట్లం/ ఎల్లారెడ్డి రూరల్, అక్టోబర్ 31: బీర్కూర్ మండలకేంద్రంలోని బీసీ గురుకుల పాఠశాలలో ఆదివారం సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు వల్ల�
పిట్లం/ నిజాంసాగర్/ ఎల్లారెడ్డి రూరల్/ లింగంపేట/ మాచారెడ్డి, అక్టోబర్ 31 : జిల్లాలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రజాప్రతినిధులు, సొసైటీ చైర్మన్లు ఆదివారం ప్రారంభించారు. పిట్లం మండలం తి�
కుటుంబ కలహాలు, ఆర్థికపరమైన గొడవలే కారణం! కామారెడ్డి పట్టణ శివారులో మృతదేహాలు లభ్యం కామారెడ్డి టౌన్, అక్టోబర్ 31: కు టుంబ కలహాలు, ఆర్థికపరమైన గొ డవలతో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన ఆదివారం వెలుగుల
స్వరాష్ట్రంలో ఆలయాలకు పూర్వవైభవం తెలంగాణ తిరుమల ఆలయాభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి రూ.23 కోట్ల నిధుల మంజూరుతో కొనసాగుతున్న పనులు ఎప్పటికప్పడు పర్యవేక్షిస్తున్న స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ�
నిజాంసాగర్/ పిట్లం/ సదాశివనగర్, అక్టోబర్ 30 : జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రజాప్రతినిధులు, సొసైటీ చైర్మన్లు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్�
అనుమతులు లేకుండా పటాకుల విక్రయం కామారెడ్డి, అక్టోబర్ 30 : దీపావళి పండుగ సందర్భంగా కామారెడ్డి జిల్లాలో నిబంధనలను పాటించకుండా పటాకుల దుకాణాలను ఏర్పాటు చేస్తున్నారు. జనావాసాల మధ్య, రద్దీగా ఉన్న ప్రాంతాల్ల�
కామారెడ్డి టౌన్: చట్టం ముందు మహిళలు, పురుషులు అందరూ సమానమేనని హైకోర్టు జడ్జి విజయసేన్ రెడ్డి అన్నారు. డిచ్పల్లి మండలం నడ్పల్లిలోని జీ కన్వెన్షన్ హాల్లో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో �
కామారెడ్డి టౌన్: కొవిడ్ వ్యాక్సినేషన్ను వారం రోజుల్లో వంద శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మండల స్థాయి అధికారులు, వైద్య శా�
సొంత బాబాయిని కత్తితో నరికి చంపిన యువకుడు మాక్లూర్ మండలం క్రిష్ణానగర్లో కలకలం.. పరారీలో నిందితుడు రంగంలోకి క్లూస్టీమ్ చందూర్, అక్టోబర్ 28 : వ్యవసాయ భూమిని తన పేరుపైన రాసి ఇవ్వలేదనే కోపంతో కొడుకు తల్�