కామారెడ్డి టౌన్ : మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజి ఋణాలు ఇవ్వడంలో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో ఉందని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలో గురువారం
కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. 24 గంటల వ్యవధిలో జిల్లా పరిధిలో రెండు చోట్ల చైన్ స్నాచింగ్కు పాల్పడ్డారు. జిల్లా కేంద్రంలో బుధవారం సాయంత్రం లక్ష్మి అనే ఎఎన్ఎం మెడలో �
వాడీవేడిగా కొనసాగిన మండల సర్వసభ్య సమావేశం ఎడపల్లి (శక్కర్నగర్), అక్టోబర్ 23: ఎడపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ శ్రీనివాస్ అధ్యక్షతన శనివారం నిర్వహించిన సర్వసభ్య సమావేశం వాడీవేడిగ�
జిల్లాలో పోలీసుల విస్తృత తనిఖీలు నిజామాబాద్ డివిజన్ పరిధిలో 45 మందిపై కేసులు నమోదు రూ. రెండు లక్షల విలువైన గుట్కా పట్టివేత ఇందూరు, అక్టోబర్ 23 : నిషేధిత తంబాకు ఉత్పత్తులు, మాదకద్రవ్యాలపై పోలీసులు ఉక్కుపా
కలెక్టర్ జితేశ్ వి పాటిల్ కామారెడ్డి టౌన్: జిల్లాను సైబర్ నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో అధికారులు కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డిలో శుక్రవారం సైబ�
నస్రుల్లాబాద్ : మండలంలోని మైలారం గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సందర్శించారు. పల్లె ప్రకృతి వనంలో మొక్కల సంరక్షణ, ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటేన
కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన డీసీసీబీ చైర్మన్ భాస్కర్రెడ్డి బాన్సువాడ, అక్టోబర్ 21: రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర
కామారెడ్డి జిల్లాలో 343 కొనుగోలు కేంద్రాలు ఈసారి 5 లక్షల 80 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆదేశం రైతు సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూం (08468220051) ఏర్పాటు కొనుగోలు కేంద్ర�
ఎస్సారెస్పీలో లక్ష్యం దిశగా విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం 75 మిలియన్ యూనిట్లు ఇప్పటి వరకు 62.783 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి ఉత్పత్తికి దోహదపడుతున్న వరద ఉధృతి ఎస్సారెస్పీలో జెన్కో ద్వారా విద్యుత్ ఉత్పత్తి జ�
కామారెడ్డి టౌన్ : అటవీ, రెవెన్యూ భూవివాదాలు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. బుధవారం రెవెన్యూ, ఫారెస్టు భూ సమస్యలపై అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర