ప్రతిపక్ష నాయకులు అభివృద్ధిలో పోటీపడాలివేల్పూర్లో అభివృద్ధి పనులతోపాటు డబుల్బెడ్రూం ఇండ్లను పరిశీలించిన మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికులసంఘాల నూతన భవనాలకు నిధుల మంజూరువేల్పూర్, అక్టోబర్ 11: సీఎం
ఇందూరు, అక్టోబర్ 11 : కరోనా వైరస్ పుట్టుకతోపాటు దాని కారణంగా తలెత్తిన సమస్యలు, ఇబ్బందులు తదితర అంశాలపై పుస్తకాన్ని రాసిన మల్లవరపు చిన్నయ్యను ఉపరాష్ట్ర పతి వెంకయ్యనాయుడు అభినందించారు. ఈ మేరకు ఆన్లైన్ ద
నమస్తే తెలంగాణ యంత్రాంగం, అక్టోబర్ 11: జిల్లాలోని వివిధ గ్రామాల్లో బతుకమ్మను సోమవారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఉదయం నుంచే గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొన్నది. గతేడాది కరోనా కారణంగా వేడుకలకు దూరంగా ఉన్�
బాన్సువాడ : మత్స్యకారుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తెలిపారు. సోమవారం బాన్సువాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలం�
కామారెడ్డి టౌన్ : నాణ్యత ప్రమాణాలు పాటించి సీసీఐ కొనుగోలు కేంద్రానికి రైతులు పత్తిని తీసుకవెళ్లి గిట్టుబాటు ధర పొందాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో �
అడ్డగోలుగా వ్యవహరిస్తున్న ఆ ఇద్దరు కీలక వ్యక్తులుఆమ్యామ్యాలకు పాల్పడుతూ ఉద్యోగాలు భర్తీ చేస్తున్న వైనంనియామకాలు చేపట్టవద్దని ఇప్పటికే ఉన్నత విద్యాశాఖ ఆదేశాలు46 నుంచి 130కి చేరిన అవుట్ సోర్సింగ్ ఉద్య�
నాగిరెడ్డిపేట్/తాడ్వాయి/ పిట్లం/ బీబీపేట్/ విద్యానగర్, అక్టోబర్ 10 : జిల్లావ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆదివారం సైతం పలు గ్రామాల్లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలు తీ
నిజామాబాద్ సిటీ, అక్టోబర్ 10: పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణం చేయగా, వారిని వివిధ జిల్లాల నాయకులు అభినందించారు. నిజామాబాద్ జిల్ల�
ఇందూరు, అక్టోబర్ 10 : రంగారెడ్డి జిల్లాలో ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించిన రాష్ట్రస్థాయి మౌంటైన్ బైక్ సైక్లింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు 8 పతకాలు సాధించినట్లు జిల్లా సైక్లింగ్
అనవసర ఆలోచనలతో ముప్పు ఉరుకుల పరుగుల జీవితంలో జాగ్రత్తలు అవసరం నేడు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం ఖలీల్వాడి, అక్టోబర్ 9 : ప్రస్తుత కాలంలో చాలా మంది అన్నీ ఉన్నా మానసిక ప్రశాంతత లేక బాధపడుతున్నారు. మరికొం
నిజాంసాగర్ : పంట పొలానికి నీళ్లు పారించేందుకు వెళ్లిన మహిళా రైతు ఒకరు విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. నిజాంసాగర్ మండలంలోని మహ్మద్నగర్ గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన దేవల్ల
లింగంపేట : ప్రయాణికుల సౌకర్యార్థం బస్టాండ్లో చేపడుతున్న నిర్మాణం పనులు వెంటనే పూర్తి చేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ అన్నారు. మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో నిర్మాణం చేపడుతు�
కామారెడ్డి, అక్టోబర్ 8 : అన్నదాతల కుటుంబాలకు రైతు బీమా పథకం కొండంత అండగా నిలుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం 2018లో ప్రారంభించి బీమా పథకం ద్వారా ఇప్పటి వరకు వివిధ కారణాలతో మృతి చెందిన 3246 మంది కుటుంబాలకు భరోసా ద�