అధికారుల సమక్షంలో వాంగ్మూలం రికార్డు ఎడపల్లి ఎస్సై ఎల్లాగౌడ్ ఆధ్వర్యంలో విచారణ ఎడపల్లి (శక్కర్నగర్), అక్టోబర్ 7: ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామానికి చెందిన కల్లు ముస్తాదారు చేసిన ఫిర్యాదులో భా�
విదేశాల్లో ఉంటూ స్వగ్రామంలో మొక్కల పెంపకం చేపట్టిన రాజశేఖర్ సంరక్షణ కోసం రూ.5 లక్షల వరకు ఖర్చు హరితశోభ సంతరించుకున్న పాలెం మోర్తాడ్, అక్టోబర్ 7: ఎటు చూసినా కనిపించే పచ్చదనం మనిషి అవసరాలకు కనిపించకుండా�
ఇతర పంటల సాగు వైపు వరి రైతుల చూపుడిమాండ్ ఆధారంగా పంటలు వేయాలంటూ వ్యవసాయశాఖ అవగాహన సదస్సులుయాసంగిలో నిజామాబాద్ జిల్లాలో పెరుగనున్న శనగ, సన్ఫ్లవర్ సాగు విస్తీర్ణంబోధన్, అక్టోబర్ 6 : యాసంగి సీజన్లో �
కామారెడ్డి టౌన్, అక్టోబర్ 6 : వివిధ కార్యక్రమాలకు విశ్రాంత ఉద్యోగులు స్వచ్ఛందంగా సహకరించడం అభినందనీయమని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో బుధవారం ఏర
ఖలీల్వాడి, అక్టోబర్ 6: బతుకమ్మ పండుగ, దస రా ఉత్సవాల సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నది. ప్రయాణికుల సౌకర్యార్థం రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో అదనంగా స్పెషల్ సర్వీసులను ఏర్పాటు చేశామని రీజిన�
సదాశివనగర్ : తెలంగాణ రాష్ట్రంలోనే సదాశివనగర్ పల్లె ప్రకృతి వనం భేష్గా ఉందని కేంద్ర బృందంసభ్యులు ప్రశంసించారు. బుధవారం సదాశివనగర్ పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు. నేషనల్ గ్రౌండ్ వాటర్ బోర్డు �
విద్యానగర్ : విశ్రాంత ఉద్యోగులు స్వచ్ఛందంగా సేవ చేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు.బుధవారం కామారెడ్డి విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్ర�
చేపల వేటకు వెళ్లి చెరువులో పడి ఇద్దరు యువకులు మృతి రెండు కుటుంబాల్లో విషాదం లింగంపేట మండలంలో ఘటన లింగంపేట, అక్టోబర్ 5 : కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని ఐలాపూర్లో ప్రమాదవశాత్తు గ్రామ ఊర చెరువులో ఇద�
గాంధారి మండలం కొత్తబాదితండాలో టాస్క్ఫోర్స్ దాడులు గాంధారి, అక్టోబర్ 5: మక్కజొన్న చేనులో సాగు చేస్తున్న గంజాయి మొక్కలను ఎక్సైజ్, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు మంగళవారం ధ్వంసం చేశారు. మండలంలోని కొత�
ధాన్యం కొనుగోలుకు కేంద్రం విముఖత అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయశాఖ యాసంగిలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న అధికారులు కామారెడ్డి జిల్లాలో వరిసాగు విస్తీర్ణం 20 న
గోదావరిలో ముగ్గురు గల్లంతు ఒకరిని కాపాడిన స్థానిక యువకులు ప్రవాహంలో కొట్టుకుపోయిన మరో ఇద్దరు నందిపేట మండలం ఉమ్మెడ వంతెన వద్ద సంఘటన నందిపేట్, అక్టోబర్ 3 : సెలవు దినం కావడంతో సరదాగా గడిపేందుకు వెళ్లి ముగ�
రాష్ట్ర మత్స్యకార్మిక సంఘం జనరల్ సెక్రటరీ బాలకృష్ణ సదాశివనగర్ : తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారులకు, వారి కుటుంబాలకు అండగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం జనరల్ సెక్రటరీ లెల్�
ఉమ్మడి జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీ ఉత్సాహంగా తరలివచ్చిన మహిళలు గాంధారి, బాన్సువాడలో హాజరైన స్పీకర్ పోచారం పిట్లంలో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే షిండే ఉమ్మడి జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం శ
ప్రభుత్వ విఫ్ గంప గోవర్ధన్ కామారెడ్డి : తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీలల్లో ప్రభుత్వం రూ.500 కోట్లతో సమీకృత మార్కెట్ల నిర్మాణం చేపడుతుందని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. బతుకమ్మల చీరల తయారీకి రూ.