చెరువు జలకళతో రైతుల్లో ఆనందం బీబీపేట్ : రెండున్నర దశాబ్దాల తరువాత ఏడు గ్రామాల ఆయకట్టుకు నీరందించే చెరువు ప్రసుత్త భారీవర్షాలతో జలకళను సంతరించుకున్నది. కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలం పెద్ద చెరువు న�
కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ కామారెడ్డి టౌన్ : జిల్లాలో గురువారం నుంచి కేంద్ర బృందం పర్యటన ఉన్నందున ఉపాధి హామీ పనులకు సంబంధించిన అన్ని రికార్డులు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ జితే�
గులాబ్ తుపాన్ నేపథ్యంలో..కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు కామారెడ్డి, సెప్టెంంబర్ 27 : గులాబ్ తుపాన్ ప్రభావంతో కామారెడ్డి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ జిల్లాలో రెడ్
నిజామాబాద్ : భారీ వర్ష సూచన నేపథ్యంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కలెక్టర్లు తమతమ అధికారులు, సిబ్బందితో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాలు నడుస�
భార్య గొంతు కోసి దారుణ హత్య ఆపై భర్త ఆత్మహత్యాయత్నం పెండ్లయిన నెల రోజులకే ఘటన.. కామారెడ్డి టౌన్/గాంధారి, సెప్టెంబర్ 26 : అనుమానం పెనుభూతమైంది.. పెండ్లయిన నెల రోజులకే భార్యను దారుణంగా హత్య చేసిన సంఘటన హైదరా�
ముగిసిన ‘నమస్తే తెలంగాణ’ ఆటోమొబైల్ ప్రదర్శన వాహన ప్రియుల నుంచి విశేష స్పందన చివరి రోజు భారీ సంఖ్యలో తరలివచ్చిన సందర్శకులు మూడు రోజుల్లో 60 వాహనాల విక్రయం ప్రదర్శనను తిలకించిన ప్రముఖులు నమస్తే తెలంగాణ, �
వ్యవసాయాధికారులకు అభినందన ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన సదస్సులో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ కామారెడ్డి టౌన్, సెప్టెంబర్ 25: వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు వానకాలం పంటల వివరాలను నమోదు
కామారెడ్డి జిల్లావ్యాప్తంగా 26,152 దరఖాస్తులు కామారెడ్డి మండలంలో అత్యధికంగా 2808 అత్యల్పంగా పెద్ద కొడప్గల్లో 595.. జిల్లాలో ఇప్పటికే లక్షా 49,252 మంది పింఛన్దారులు కామారెడ్డి, సెప్టెంబర్ 25: రాష్ట్ర ప్రభుత్వం 57 ఏ�
బాన్సువాడలో అందుబాటులోకి వంద పడకల మాతాశిశు ఆరోగ్య కేంద్రం ఏరియా దవాఖానలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు ఆపరేషన్ థియేటర్లలో అత్యాధునిక పరికరాలు గణనీయంగా పెరిగిన ప్రసవాల సంఖ్య వైద్యరంగానికి రాష్ట్రప్రభు�
కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 25 కేసులు నమోదు రోగులతో దవాఖానలు కిటకిట అప్రమత్తమైన వైద్యశాఖ.. నివారణ చర్యలపై ప్రత్యేక దృష్టి కామారెడ్డి, సెప్టెంబర్ 24: ఒక్కసారిగా మారిన పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలోని ప�
కామారెడ్డి టౌన్, సెప్టెంబర్ 24: పట్టణ టీఆర్ఎస్ యూత్, రైతు, విద్యార్థి విభాగం కార్యవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పార్టీ పట్టణాధ్యక్షుడు జుక్కటి ప్రభాకర్రెడ్డి తెలిపారు. పట్టణంలోని ఆర్అండ్బ�
అందుబాటులో ఉంటూ రైతులకు సూచనలు చేస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు ఎల్లారెడ్డి రూరల్, సెప్టెంబర్ 23 : రైతులకు నిత్యం అందుబాటులో ఉండి వ్యవసాయ సేవలు అందించేందుకు ప్రభుత్వం రైతువేదిక భవనాలను నిర్మించింది. రై�
డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి బీర్కూర్: తల్లిదండ్రులను దైవంగా భావించే తాను వారి తరువాత ఆత్మీయులుగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలనే భావిస్తానని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి అన్నా�