ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి బాన్సువాడ : జాతిపితా మహాత్మాగాంధీ అహింసా మార్గంలో భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన మాదరిగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని త
గులాబ్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటలువివరాలను సేకరించిన వ్యవసాయశాఖ అధికారులుమొత్తం 19,911 ఎకరాల్లో ధ్వంసమైన పంటలునిజామాబాద్ జిల్లాలో 14,873 మంది రైతులకు నష్టంవరి, సోయాబీన్ పంటలను తీవ్రంగా దెబ్బకొట్టిన
నేటి నుంచి గ్రామాలు, పట్టణాల్లో పంపిణీనేడు లాంఛనంగా ప్రారంభించనున్న మంత్రి, ఎమ్మెల్యేలు5 లక్షల 71 వేల మంది ఆడబిడ్డలకు అందనున్న కానుకలుఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులుఆర్మూర్, అక్టోబర్ 1 : తెలంగాణ సంస్కృ
ముంపు గ్రామానికి చెందిన ముగ్గురు డిగ్రీ విద్యార్థుల కోసం నిజాంసాగర్ ఆరు గేట్ల మూసివేతవారం రోజులుగా జలదిగ్బంధంలో కుర్తి గ్రామంనీటి విడుదల నిలిపివేతతో నిత్యావసర సరుకుల కోసం గ్రామస్తుల రాకపోకలువాగు వద
సదాశివనగర్/ గాంధారి, అక్టోబర్ 1 : గ్రామాల్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతివనాలు బాగున్నాయని కేంద్ర బృందం సభ్యులు కితాబునిచ్చారు. సదాశివనగర్ మండలంలోని భూంపల్లి, గాంధారి మండలకేంద్రంతో పాటు సీతాయిపల్లి గ్
తాడ్వాయి : రైతులు ఆర్థికంగా తక్కువ సమయంలో అభివృద్ధి చెందాలంటే పశువుల పెంపకం, ఆయిల్ఫామ్ పంట సాగుపై దృష్టి సారించాలని జిల్లా పశువైద్యాధికారి జగన్నాథచారి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని చందాపూర్ గ్ర�
కేంద్ర బృందానికి వివరించిన రైతులు గాంధారి : మండలంలోని సీతాయిపల్లి, గాంధారి గ్రామాల్లో శుక్రవారం ఉపాధి హామీ పథకం పనులను కేంద్రం బృందం సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో అవెన్యూ ప్లాంటేషన్�
డిగ్రీ కాలేజీ భూముల్లో స్థల సేకరణకు కసరత్తు ప్రతిపాదనలు సిద్ధంచేస్తున్నజిల్లా యంత్రాగం ఇటీవల పర్యటనలో వైద్యకళాశాల మంజూరు చేసిన సీఎం కేసీఆర్ రెండేండ్లలో పూర్తి స్థాయిలో కళాశాల ఏర్పాటు చేయాలని నిర్ణయ
చీరెల పంపిణీకి ఏర్పాట్లుపూర్తి రేషన్ దుకాణాల ద్వారా అందజేత జిల్లాలో 3.17 లక్షల మందికి లబ్ధి ఇప్పటికే చేరిన 2. 79లక్షల చీరలు కామారెడ్డి, సెప్టెంబర్ 30 : సమైక్య పాలనలో అస్తిత్వం కోల్పోయిన బతుకమ్మ పండుగకు కేసీఆ�
ప్రముఖులకు జన్మనిచ్చిన గ్రామం వేల్పూర్, సెప్టెంబర్ 22: వేల్పులు అంటే దేవతలు అని అర్థం. ఆ ఊరిలో దేవతలు నడియాడారు..అందుకే అది వేల్పుల ఊరు. కాలక్రమేణా దానిని వేల్పూర్గా పిలుస్తున్నారు గ్రామస్తులు. పూర్వం వ�
నిజాంసాగర్ : ఎగువ భాగం నుంచి నిజాంసాగర్ ప్రాజెక్ట్కు ఇన్ఫ్లో పెరుగుతుండడంతో గురువారం సాయంత్రం వియర్ నంబర్ 12లో ఏడు వరద గేట్లు, వియర్ నంబర్ 16 నుంచి 5గేట్ల ద్వారా నీటిని మంజీరాలోకి విడుదల చేస్తున్న�
వరి, సోయా, మక్కజొన్న, కంది పంటలకు అధిక నష్టం ధ్వంసమైన 14 ఇండ్లు కామారెడ్డి జిల్లా నివేదికను సిద్ధం చేసిన వ్యవసాయ, రెవెన్యూ శాఖలు కామారెడ్డి, సెప్టెంబర్ 29 : కామారెడ్డి జిల్లాలో గులాబ్ తుఫాన్ కారణంగా నాలుగు