జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న ప్రజలుటీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకంపిట్లం/ ఆర్మూర్/ నందిపేట/మాక్లూర్/ నవీపేట/కోటగిరి/బోధన్, నవంబర్ 29: ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర�
ఇందూరు, నవంబర్ 29: జగిత్యాల జిల్లా కేంద్రంలోని వివేకానంద మినీ స్టేడియంలో ఈ నెల 27 నుంచి 29 వరకు నిర్వహించిన రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్బాల్ పోటీల్లో జిల్లా జట్లు సత్తాచాటాయి. చాంపియన్షిప్ను కైవస
నాటి యాసంగి పంటలే నేడు అవసరంవరికి బదులు ఈ పంటలే మేలుకేంద్రం వరి కొనలేమంటున్న వేళ ప్రత్యామ్నాయం ఆవసరంభూసారానికి దోహదం కమ్మర్పల్లి, నవంబర్ 22: రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి సౌకర్యాన్ని గణనీయంగా పెంచడంతో వర
కామారెడ్డి, నవంబర్ 23: ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత నామినేషన్ వేసేందుకు మంగళవారం నిజామాబాద్ వెళ్తుండగా మార్గమధ్యంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆమెకు ఘన స్వాగతం పల�
రామారెడ్డి, నవంబర్ 23: మండలంలోని రామారెడ్డి కాలభైరవ స్వామి ఆలయం(ఇసన్నపల్లి)లో స్వామి వారి జన్మదిన వేడుకలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆలయానికి రంగులు వేసి విద్య�
లింగంపేట/ఎల్లారెడ్డి/రామారెడ్డి/బిచ్కుంద/ నిజాం సాగర్/బీర్కూర్/నస్రుల్లాబాద్/దోమకొండ/మాచారెడ్డి/బీబీపేట్, నవంబర్ 23: సాకేంతిక పరిజ్ఞానం పెరుగుతున్న నేపథ్యంలో ఆన్లైన్ మోసాలపై విద్యార్థి దశనుంచే �
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణ స్నేహితుల దుర్మరణంఒకరికి తీవ్ర గాయాలుఅదుపుతప్పి చెట్టును ఢీకొన్న కారువేల్పూర్ మండలం మోతె శివారులో ఘటనరెండు గ్రామాల్లో విషాదంవేల్పూర్, నవంబర్ 23: నిజామాబాద్ జిల్లా వేల
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో భారీగా భూసేకరణజాతీయ రహదారి, రైల్వే కనెక్టివిటీతో ప్రయోజనాలురూ.303 కోట్లతో జ్యూట్ పరిశ్రమల స్థాపనకు చకచకా ఏర్పాట్లుస్థానికులకు ఉపాధి, రైతులకు మేలు చేయడమే లక్ష్యంగాత్�
మాచారెడ్డి/ సదాశివనగర్, నవంబర్ 22 : మాచారెడ్డి మండలంలోని లచ్చాపేట, సదాశివనగర్ మండలంలోని జనగామ, లింగంపల్లి, కరడ్పల్లి గ్రామ శివారుల్లో జ్యూట్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు కోసం స్థలంతోపాటు రోడ్డ
పిట్లం/ నాగిరెడ్డిపేట్/ మద్నూర్/లింగంపేట, నవంబర్ 22 : జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల్లోని అభివృద్ధి పనులను అధికారులు సోమవారం పరిశీలించారు. పిట్లం మండలకేంద్రంలోని బృహత్ ప్రకృతివనాన్ని ఎంపీడీవో వెం�
ఎల్లారెడ్డి/నిజాంసాగర్/దోమకొండ, అక్టోబర్ 22 : జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ జోరుగా కొనసాగుతున్నది. ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో సోమవారం 13 మందికి ఫస్ట్ డోస్, 18 మందికి సెకండ్ డోస్ �
నిజామాబాద్ రూరల్/ ఇందూరు, నవంబర్ 22 : సమాజంలో ప్రతిఒక్కరినీ సన్మార్గం వైపు నడిపించేది దైవభక్తియేనని దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ అన్నారు. నిజామాబాద్ నగర శివారులోని గంగస్థాన్ ఫేస్-2 �
ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలునిజామాబాద్ జిల్లాలో 54,878 ఎకరాల భూములు అనుకూలంకామారెడ్డిలో 65,052 ఎకరాల గుర్తింపు8,039 ఎకరాల్లో సాగుకు 2178 మంది దరఖాస్తుకామారెడ్డి, నవంబర్ 21;రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నా�
సూర్యాస్తమయం తర్వాత పోస్టుమార్టం చేసేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీఉమ్మడి జిల్లాలో తొమ్మిది దవాఖానల్లో ఏర్పాట్లుకామారెడ్డి, నవంబర్ 21: ఇక నుంచి ప్రభుత్వ దవాఖానల్లో రాత్రి సమయాల్లో కూడ�