తెలంగాణ కోసం గతంలో చాలామంది ఉద్యమించారు. కానీ ఆ కలను నిజం చేసి చూపింది కేసీఆర్ మాత్రమే. ఎన్నో అవమానాలు, ఇంకెన్నో అవహేళనలు ఎదురైనా ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. తనపైకి ఎన్ని రాళ్లు విసిరినా వాటిని ఒడుపు�
కుంటాల మండల అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. కుంటాల మండల కేంద్రంలో ‘మన ఊరు-మన బడి’, గజ్జలమ్మ ఆలయంలో గాలిగోపురం, ప్రహరీ, పీహెచ్సీలో వెల్నెస్ సెంటర్, �
సొంతజాగలో ఇండ్లు కట్టుకునే పేదలకు ఆర్థికసాయం చేసేందుకు నిధులు కేటాయించగా, వికారాబాద్ జిల్లాలో 6వేల మంది పేదలకు మేలు జరుగనున్నది. అదేవిధంగా జిల్లాలో దాదాపు రూ.130 కోట్ల రుణ మాఫీ చేయనుండగా, 45 వేల మంది రైతులక�
ప్రజల అవసరాలను తెలుసుకుని పనులు చేసే నాయకులకే జనం మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. ఆదివారం మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఐదోవార్డు మజీద్వాడలో కౌన్సి
అన్నదాత అప్పుల తిప్పలు తీర్చిన రైతుబంధు.. కష్టకాలంలో ఆర్థికంగా ఆదుకుంటున్న రైతు బీమా.. ఆడబిడ్డల తల్లిదండ్రులకు అండగా నిలుస్తున్న కల్యాణలక్ష్మి.. ఆసరా పింఛన్లు.. ఇలా తెలంగాణ రాష్ట్రం
ప్రభుత్వం సౌర విద్యుత్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు అందజేసే స్త్రీనిధి రుణాలను సద్వినియోగం చేసుకోవాలని డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం అన్నారు.
సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫల్మండి డివిజన్లో బుధవారం స్థానిక కార్పొరేటర్ సామల హేమతో కలిసి డిప్యూటీ స్పీకర్ టి. పద్మారావు గౌడ్ ఇంటింటికీ తిరుగుతూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ �
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు -మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్కు దీటుగా అభివృద్ధి చెందాయని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. సోమవారం ఆయన కామారెడ్డి మున్�
అధునిక హంగులతో గ్రామ సచివాలయాలు నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని చౌదర్పల్లి, బల్సుపల్లి, అజిలాపూర్ గ్రామాల్లో నూతన జీపీ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే సోమవార�
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే మన నీళ్లు, నిధులు, నియామకాలు మనకే దక్కుతాయని ఆనాడు కన్న కలలు.. స్వరాష్ట్రంలో నేడు సాకారమవుతున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.