దేశ భవిష్యత్ యువతపైనే ఆధారపడి ఉన్నదని, అటువంటి యువత భవితకు సీఎం కేసీఆర్ కేరాఫ్గా నిలుస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
డబ్బు ఐదేండ్ల స్వతంత్య్ర భారతావనిలో అతివలకు ప్రోత్సాహం కరువైంది. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నారు. పాలకుల పట్టింపులేని తనంతో కనీస పథకాల అమలుకు నోచుకోలేదు.
ఉమ్మడి రాష్ట్రంలో సంక్షేమానికి నోచుకోని తెలంగాణ ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతున్నది. ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా, ప్రతి గడపకూ సంక్షేమ ఫలాలు అందించాలనే ధృడసం�
లనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలు, మండలాలు, గ్రామపంచాయతీలను ఏర్పాటుచేసిన లక్ష్యం నెరవేరుతున్నదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాల�
పక్షపాత ధోరణి, కుట్రలు, కుతంత్రాలతో సీమాంధ్ర పాలకులు నాడు తెలంగాణ ప్రాంతాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తే.. నేడు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకమైన పథకాలతో రాష్ర్టాన్ని సంక్షేమం దిశగా నడిపిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్ర�
మహిళల సంక్షేమానికి రాష్ట్ర సర్కారు ప్రాధాన్యతనిస్తున్నది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, షీటీమ్స్, సఖీ కేంద్రాలు, తదితర ఎన్నో పథకాలతో భరోసానిస్తున్నది. ఇటీవల అతివల కోసం మరో �
ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అన్ని వర్గాలకు అందుతున్నాయని .. తెలంగాణ రాష్ట్రం వస్తే ఏం కావాలనుకున్నామో అవన్నీ సాకారమవుతున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్
తెలంగాణ రాష్ర్టానికి ముఖ్యమంత్రి కేసీఆరే శ్రీరామ రక్ష అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల రూరల్ మండలానికి చెందిన 64 మంది ఆడబిడ్డలకు 64 లక్షల విలువైన కల్యాణలక్ష్మి, షాదీ
దేశమంతా గులాబీ పరిమళాలు వెదజల్లే వేదికగా ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) భవన్ రూపుదిద్దుకున్నది. దేశ గౌరవానికి ప్రతీకగా నిలిచేలా, రాష్ర్టాల హక్కుల కోసం సాగించే చర్చలకు, దేశ ప్రజల ఆకాంక్షల కోసం �
పోరాడి సాధించుకున్న తెలంగాణలో మూడోసారీ కేసీఆరే ముఖ్యమంత్రి అని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ స్పష్టం చేశారు. ప్రజలు అడగకుండానే అనేక ఫలాలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని అన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు ఎంతో భరోసానిస్తున్నాయని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఉప్పల్ మండల పరిధిలోని కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం లబ్ధిదారులకు మం జూరైన చెక్కులను స�
రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ బాహుబలి అని, నియోజకవర్గ ప్రజలే నా బలగం మని ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ తుంగతుర్తి నియోజకవర్గస్థాయి సమావేశంలో తుంగతుర్తి మార్కెట్ స్థల�
కలిసి కట్టుగా పనిచేసి రాబోయే ఎన్నికల్లో విజయం సాధిద్దామని డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. ఆలేరు నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ప్రజలు నమ్మే పరిస