మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన షాదీముబారక్, కల్యాణ లక్ష్మి పథకాలు ఆడబిడ్డలకు వరం లాంటిదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బాలాపూర్ మండల పరిధిలోని బడంగ్పేట మున్సిపల్ కార
MLA Sabitha Indra Reddy | నాడు కేసీఆర్(KCR) ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి(Kalyanalakshmi), షాదీ ముబారక్ పథకాల వల్ల ఎన్నో నిరుపేద కుటుంబాలు లబ్ధి పొందాయని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy) అన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన కల్యాణలక్ష్మి చెక్కులను ప్రోటోకాల్ పాటించకుండా, నియోజకవర్గ ఎమ్మెల్యేనైనా తనకు సమాచారం ఇవ్వకుండా అర్ధరాత్రి చెక్కులు పంపిణీ చేయడమే ప్రజాపాలనా? అని హుజూరాబాద్ ఎమ్మెల్
పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల ఆశీర్వాదం తో రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు కేసీఆర్. తొమ్మిదేండ్ల పాలనలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్.
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఏ కార్యక్రమం చేసినా దానివెనక మానవీయ కోణం ఉంటుందని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. బ్రేక్ఫాస్ట్ (CM Breakfast) కార్యక్రమం పేద పిల్లలకు వరమని చెప్పారు.
ఆడబిడ్డలకు అండగా సీఎం కేసీఆర్ ఉన్నారని, వారికి పెండ్లి సమయంలో కట్నం సమస్య రావొద్దని మేనమామలా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా ఆర్థ్దిక సాయం అందిస్తున్నాడని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్�
Minister Srinivas Goud | గతంలో కల్యాణ లక్ష్మి పథకం లేదు. ఆడబిడ్డల పెళ్లి చేయాలంటే అప్పు చేయాల్సిందే. ఆస్తులు అమ్ముకోవాల్సిందే అనే విధంగా పరిస్థితి ఉండేది. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదింటి ఆడ బిడ్డల పెళ్లిళ్ల కోస
పేద, మధ్య తరగతి ప్రజలకు ఆపత్కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థిక చే యూతనందిస్తుందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నా రు. గురువారం గోల్నాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 27 మం�
విద్య, వైద్యం, ఉపాధి, భద్రత నా ట్యాగ్లైన్ అని.. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మరోసారి విజయఢంకా మోగిస్తా ’ అని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. రాజశ్రీ గార్డెన్లో నియోజకవర్గానికి చెందిన 293 మంది లబ్ధిదార
Minister Indrakaran Reddy | కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు వరమని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బుధవారం అల్లోల జిల్లా కేంద్రంలోని డా. బీఆర్ అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చే
గిరిజనుల పట్ల కేంద్ర ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తున్నదని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) విమర్శించారు. మణిపూర్లో (Manipur) ప్రభుత్వ ప్రోత్సాహంతోనే దారుణాలు జరుగుతున్నాయని ఆరోపించారు.