రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి శనివారం బిజీబిజీగా గడిపారు. వేల్పూర్ మండల కేంద్రంలోని తన నివాసంలో బాల్కొండ నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన వారి సమస్యలను తె�
రాష్ట్రంలోని గడప గడపకూ ప్రభు త్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, దీనిపై ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే సూచించారు. పార్టీ కార్యకర్తలకు అన్ని
తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేద ప్రజలకు కొండంత అండగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు ఎంపీడీవో కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 22 మందికి షాద�
మీ బలం, బల గం వల్లే కందనూలు అభివృద్ధి సాధ్యపడిందని, గెలిపించినందుకు మీరు తలెత్తుకొని గర్వంగా చె ప్పుకొనేలా సేవా కార్యక్రమాలు చేపడుతానని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే 53వ పుట్టినరోజ
ఆడబిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. హబ్సిగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమ�
లక్షన్నర మందికి పోడు వ్యవసాయ పట్టాలు అందిస్తామని అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని బెల్లంపల్లి, కన్నెపల్లి, నెన్నెల మండలాల్లో
రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ప్రజల గుండెల్లో ఆయన ఎప్పుడూ చిరస్థాయిగా నిలిచిపోతారని స్పష్టం చేశారు.
అనగనగా ఒక రాజు. ఆ రాజు తనకున్న ప్రజాదరణతో రాజ్యాధికారం చేపట్టి ఆ రాజ్యాన్ని అభివృద్ధి బాటలో నడుపుతూ రాజ్యంలోని ప్రజల కష్టసుఖాలలో పాలుపంచుకుంటున్నారు. వారి బాధలను తెలుసుకొని వాటికి పరిష్కారాన్ని చూపుతూ
నియోజకవర్గంలో అర్హులందరికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుతాయని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. తెలంగాణ పథకాలన్నీ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే మన నీళ్లు, నిధులు, నియామకాలు మనకే దక్కుతాయని ఆనాడు కన్న కలలు.. స్వరాష్ట్రంలో నేడు సాకారం అవుతున్నాయని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావుతో కలిసి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేశారు.