కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాపై కేంద్రప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. కేవలం రాజకీయ కక్షతోనే కేంద్ర ప్రభుత్వం తెలంగాణను బద్నాం చేస్తు�
సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వ జలసంకల్పం ఎంతో గొప్పదని, అందువల్లే మహాద్భుత కాళేశ్వరం ప్రాజెక్టు అత్యంత స్వల్పకాలంలో సాకారమైందని రాజస్థాన్ ఇంజినీర్ల బృందం ప్రశంసలు కురిపించింది.
కుల వృత్తులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ముం దుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వం, గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద మొత్తంలో నిధులు వెచ్చించి మత్స్యకారుల బతుకుల్లో వెలుగులు నింపేందుకు సిద్ధమైంది.
ఈ ఏడాది భూగర్భ జలాలు పెరగడంతో పాటు ఫ్లోరైడ్, కాఠిన్యత గణనీయంగా తగ్గింది. ఇటీవల భూగర్భ జల శాఖ అధికారులు నిర్వహించిన నీటి నాణ్యత పరీక్షల్లో ఈ విషయం తెలిసింది.
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు ప్రాణేశ్వరం అయితే.. ప్రతిపక్షాలు శనేశ్వరంలా దాపురించాయని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టీ హరీశ్రావు అన్నారు. రాష్ట్రంలో యాసంగిలో రైతులకు కావల్సినంత సాగునీరు ఇస్తామని, �
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్గదర్శకాల ప్రకారమే ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ సీమ్ కోసం రుణాలను మంజూరు చేశాయని లోక్సభా వేదికగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించి�
కేంద్రంలోని బీజేపీ పాలనలో దేశ సమాఖ్య స్ఫూర్తి పూర్తిగా దెబ్బతింటున్నది. అన్ని సంస్థలను, వ్యవస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తున్నది. రాష్ర్టాల హక్కులను కాలరాయడమే కాకుండా, తమ ప్రభుత్వం ఉన్న రాష్ర్టాలతో �
ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాగునీటి పారుదల శాఖ ఇన్చార్జి ఇంజినీర్ ఇన్ చీఫ్ (జనరల్)గా గజ్వేల్ ఈఎన్సీ, కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ ఎండీ హరిరామ్ �