Kaleshwaram | కాళేశ్వరం ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో వరద వచ్చి చేరుతుంది. మేడిగడ్డ బ్యారేజికి 28,62,390 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు 85 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
నీళ్ల కోసం యుద్ధాలు.. అవును! భవిష్యత్తులో నీటి కోసమే యుద్ధం చేయాల్సి రావొచ్చు.. మనం తాగే గుక్కెడు నీటి కోసం ప్రాణాలను తీసే పరిస్థితి తలెత్తవచ్చు.. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న నీటి కొరత దృష్ట్యా ప్రపంచ�
స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి రుద్రూర్, జూలై 8 : అభివృద్ధి, ప్రజా సంక్షేమం, భవిష్యత్తు ఆలోచనతో పాలించే వాడే నిజమైన నాయకుడని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రపంచంలోనే గొప్ప ప్రాజె�
వేల కోట్లు పెట్టి కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు కట్టారు.. అయినా ఆయకట్టుకు చుక్క నీరివ్వడం లేదు.. ఏటీఎంగా మార్చుకొన్నారు.. ఇవీ బీజేపీ, కాంగ్రెస్ నేతల ఆరోపణలు. కొన్ని మీడియా సంస్థల అసత్య ప్రచారాలు. అదే నిజమ
కాళేశ్వరం సర్క్యూట్కు 750 కోట్లు డిజైన్ల రూపకల్పనలో టీఎస్టీడీసీ హైదరాబాద్, జూలై 1(నమస్తే తెలంగాణ): రాష్ర్టాన్ని ఎకో టూరిజం హబ్గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస�
జయశంకర్ భూపాలపల్లి : తెలంగాణ ప్రాణహితగా విలసిల్లుతున్న కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని మూడోసంవత్సరంలోకి అడుగుపెడుతున్నది. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర�
సీఎం కేసీఆర్ విజన్తో కలల సాకారం మూడేండ్లుగా అద్భుతమైన ఫలితాలు మల్లన్న సాగర్తోనే సగం ఆయకట్టు వచ్చే ఏడాదికి మిగిలిన పనులన్నీ పూర్తి కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీ హరిరాం నమస్తే తెలంగాణకు ప్రత్యేక ఇంటర్�
కాళేశ్వరం/రామడుగు : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని లక్ష్మి పంప్హౌస్లో ఎత్తిపోతలు మొదలయ్యాయి. సోమవారం రెండు మోటర్ల ద్వారా సరస్వతి బరాజ్కు 4,400 క్యూసెక్క�
జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధి కన్నెపల్లి లక్ష్మీ పంపుహౌస్, లక్ష్మీ బరాజ్ను కాగ్ (అడిషినల్ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా) రజ్వీర్ సింగ్ బృందం గు�
ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు సిద్దిపేట, మార్చి 23: ‘బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కండ్లుండి కాళేశ్వరం నీళ్లను చూడలేని కబోదులు. కాళేశ్వరం నీళ్లు రావడం లేదని వాట్సాప్లో అసత్య ప్రచారం చేస్తున్నారు. సిద్దిపేట జ
జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలోని మహాదేవపూర్ మండలం అంబటిపల్లి పరిధిలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన లక్ష్మీ బరాజ్ ని పారిశ్రామిక వేత్తలతో కలిసి చేవెళ్ల, పెద్దపల్లి ఎంపీలు రంజిత్ రెడ్ది, వెంకటే
కాళేశ్వరం/మహాదేవపూర్: కాళేశ్వరం ప్రాజెక్టులోని సరస్వతీ, లక్ష్మీ బరాజ్లను తమిళనాడుకు చెందిన 20 మంది నీటి పారుదల శాఖ ఇంజినీర్లు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా బరాజ్ల్లోని వ్యూ పాయింట్ వద్దకు �
కాళేశ్వరం, మార్చి11 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరం ప్రాజెక్టును శుక్రవారం ట్రైనీ సివిల్ సర్వీస్ అధికారులు సందర్శించారు. 2021 బ్యాచ్కు చెందన 17 మంది బృందం ముందుగా కాళేళ్వర- ము�
ఉత్తరాది రాజకీయాల్లో విస్తృత చర్చ హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత నియోజకవర్గం వారణాసిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీలు హల్చల్ సృష్టిస్తున్నాయి. ‘దేశ్కీ నేత కేసీ�
మొత్తం దేశానికే రాష్ట్రం రోల్ మోడల్ కేసీఆర్ను చూసి దేశ నేతలు నేర్చుకోవాలి నీటి ప్రైవేటీకరణకు కేంద్ర సర్కార్ కుట్ర కార్పొరేట్ల కోసమే నదుల అనుసంధానం నీటివనరుల రక్షణకు జల సత్యాగ్రహం నదుల పరిరక్షణపై స