తెలంగాణ పథకాలు మరెక్కడా లేవు జాతికి ఆయన సేవలు అత్యవసరం రాష్ట్ర రైతులకు చేయాల్సిదంతా చేశారు కాళేశ్వరం ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్టు రైతులను మోసగిస్తున్న కేంద్రప్రభుత్వం వివిధ రాష్ర్టాల రైతు నాయకుల వ్య�
సికింద్రాబాద్ : ‘భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు మతిభ్రమించిందని, రాష్ట్ర సర్కారుపై అవినీతి ఆరోపణలు చేస్తున్న ఆ పార్టీ అగ్రనేతలు కూడా ఆత్మ విమర్శ చేసుకోవాలని రాష్ట్ర బేవరేజెస్ కార్పొర�
‘ఎద్దేడ్సిన ఎవుసం.. రైతేడ్సిన రాజ్యం’బాగుపడదని తెలంగాణల ఓ సామెత. అందుకోసమే తెలంగాణ ప్రభుత్వం ‘రైతు’ను ‘రాజు’ను చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. ముందుగా రైతు ఆత్మహత్యలను అరికట్టే బాధ్యత తీసుకున్న �
తెలంగాణ పథ్.. మోదీ కా బాత్ నదుల సద్వినియోగంపై ప్రధాని గప్పాలు నీటిని ఒడిసిపట్టి రైతులకిస్తున్నామని గొప్పలు ఈ విజన్ను ఏనాడో మొదలుపెట్టిన తెలంగాణ పవిత్ర యజ్ఞంలా ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి ప్రపంచం �
కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అన్నారం (సరస్వతి) బ్యారేజ్ లో 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ఈమేరకు శుక్రవారం గోదావరి నుంచి 11300 క్యూసెక్కులు, మానేరు నది నుంచి 1000 క్యూసెక్కులు కలిపి మొత్తం 1230
కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అన్నారం (సరస్వతి) బరాజ్ లో 01 గేటు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ఈమేరకు బుధవారం గోదావరి నుంచి 1144 క్యూసెక్కులు, మానేరు నది నుంచి 1000 క్యూసెక్కులు కలిపి మొత్తం 2144 క్యూసె�
శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కోటగిరి : సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి తెలంగాణలో శాశ్వతంగా నీటి సమస్యను పరిష్కరించారని శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం నిజామాబా
బసవేశ్వరకు 1,774 కోట్లు ‘సింగూరు’ ఎత్తిపోతలకు నిధులు కేటాయింపు పరిపాలనా అనుమతులిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు 4.56 లక్షల ఎకరాలకు అందనున్న సాగునీరు సీఎం కేసీఆర్ చొరవతో నెరవేరనున్న దశాబ్దాల కల హైదరాబాద్, సెప్ట�
ఈ ప్రాజెక్టు ఘన కీర్తి ముఖ్యమంత్రి కేసీఆర్కే సొంతం రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాశ్ ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 23: ప్రపంచంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు అరుదైన ఘనత సాధించిందని, అతి పెద�
-దాని ఘనత పూర్తిగా కేసీఆర్దే-ఆన్లైన్ సెమినార్లో వి. ప్రకాశ్ కితాబు ఉస్మానియా యూనివర్సిటీ:ప్రపంచంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు అరుదైన ఘనత సాధించిందని, అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా చరిత్ర సృష్టించిందని రా
సరస్వతి బరాజ్లో 7 గేట్ల ఎత్తివేత కాళేశ్వరం/మహదేవపూర్/బోయినపల్లి, ఆగస్టు 17: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరి ఉద్ధృతి పెరుగుతున్నది. ఎగువన ఉన్న మహారాష్ట్ర, గోదావరి (సరస్�
కష్టపడి తెచ్చుకున్నం.. కాస్త తెలివితో వాడుకుందాం సత్ఫలితాలిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఉమ్మడి జిల్లాలో సాగునీటి సమస్య ఉండొద్దు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దిశానిర్దేశం సిరిసిల్లలో సాగునీటి అధిక�
ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. లింక్-1 లక్ష్మీ పంపుహౌస్లోని 12పంపులను ఆన్ చేసి 25,200 క్యూసెక్కుల నీటిని ఎగువన గల సరస్వతీ బరాజ్లోకి తరలిస్తున్నారు.