కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ఫలితం సూర్యాపేట జిల్లాకు దక్కిన విషయం తెలిసిందే. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 7న జల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లాకు గోదావ
కాళేశ్వరం ప్రాజెక్టుతో గ్రామాలు సస్యశ్యామలం అయ్యాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతి అని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. శనివారం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్
‘ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ పాలన అందిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా రాజనీతిని కనబరుస్తూ పని చేస్తే ఎలాంటి ఫలితాలు సాధించవచ్చో నిరూపించారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దశాబ్ద కాలంలోనే అన్ని రంగాల్లో అనితర అభివృద్ధి సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచిందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయరంగం దశ దిశను మార్చి, తెలంగా�
ప్రపంచంలోని అతి పెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం తెలంగాణకు ఒక వరం. కేసీఆర్ తన ఆలోచనలను ఆచరణలో పెట్టి రాష్ట్ర భవితవ్యాన్ని మార్చారు. గోదావరి నీటిని కాలువల ద్వారా తరలించడానికి ఉన్న పెద్ద అడ్డంకి భూమి ఎత్తు
కాళేశ్వరం ప్రాజెక్టుపై అమెరికన్ సివిల్ సొసైటీ ఆఫ్ ఇంజినీర్స్ ప్రతినిధులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇది ఎంతో అద్భుతమైన ప్రాజెక్టు అని సంస్థ ప్రెసిడెంట్ మరియా సీ లెమన్ ప్రశంసించారు. కాళేశ్వ�
వ్యవసాయం దండగ అన్నవాళ్ల నోళ్లను మూయిస్తూ సీఎం కేసీఆర్ సాగు రంగాన్ని పండుగలా మార్చారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలోనే ఎక్కడా లేని విధంగా వ్యవసాయ రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. రైతు బంధు, రైతు బీమ�
కరువు కాటకాలతో అల్లాడిన తెలంగాణ దశను మార్చిన వ్యక్తి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అని, ఇందుకోసం ఆయన చేసిన పోరాటం అసామాన్యమైనదని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. తన ఆలోచనలు, కలలకు వాస్�
కేసీఆర్ సాధించిన విజయాలు ఒకటా? రెండా? ఆయన సాధించిన ఘనతలు మరో చరిత్రను లిఖించాయనటంలో సందేహం లేదు. బలమైన రాజకీయ పార్టీలను ధిక్కరించి పిడికెడు మందితో టీఆర్ఎస్ పార్టీని స్థాపించడమే ఒక చరిత్ర.
గ్రామాభివృద్ధితో పాటు పేదలకు సాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు అయోధ్య సర్పంచ్ ఎడ్మల జీవన్రెడ్డి. గ్రామంలో ఏ ఆడబిడ్డ పెండ్లి జరిగినా తన వంతుగా పుస్తెమట్టెలు ఇస్తూ వారికి అండగా నిలుస్తున్నారు. తాను �
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా లేవని, కాళేశ్వరం జలాలతో పంటలు బాగా పండి దేశానికే అన్నం పెట్టే స్థాయికి చేరుకోవడం గర్వంగా ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాక
స్వరాష్ట్రంలోనే అభివృద్ధి పరుగులు పెడుతున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. పేద, మధ్యతరగతి వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యనందించేందుకు కేసీఆర్ సర్కారు ప్రాధాన్య�
‘తెలంగాణలో జరిగిన అభివృద్ధిని చాటి చెప్పండి.. ఓర్వలేక ప్రతిపక్షాలు చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొట్టండి’ అంటూ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పార్టీ శ్రేణులకు ప
ఆలేరు నియోజకవర్గంలో గతంలో ఎక్కడ చూసినా బీడుబారిన భూములే దర్శనమిచ్చేవి. చుక్కనీళ్లు ఉండేవి కాదు. వాగులున్నా ఒడిసిపట్టలేని దుస్థితి. బతుకు జీవుడా అని వలసలు వెళ్లే పరిస్థితి. గుంతల రోడ్లు, ఎప్పుడొస్తదో, ఎప�