భారీ వర్షాలు ఇందూరు జిల్లాను వణికించాయి. ఒక్క రాత్రిలోనే అంతా అతలాకుతలం చేశాయి. సోమవారం రాత్రి రికార్డు స్థాయిలో వేల్పూర్లో ఏకంగా 46 సెం.మీటర్ల వర్షం కురవగా, పెర్కిట్లో 33, భీమ్గల్లో 24, జక్రాన్పల్లి, కో�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బసవేశ్వరుడి గొప్పతనాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ అధికారికంగా ఆ మహనీయుడి జయంతిని నిర్వహిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివ�
‘నాలుగు రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో ఎలాంటి నష్టం వాటిల్లకుండా.. ప్రజలకు 24 గంటల పాటు అందుబాటులో ఉన్నాం, ఎప్పటికప్పుడు వర్షాలపై తహసీల్దార్లతో సమీక్షిస్తున్నామని’ కలెక్టర్ జితేశ్ వీ పాట�
‘బాబ్లీతో ఎడారిగా మారిన గోదావరిని నిండుకుండలా మార్చడం, ప్రాణహిత పరవళ్లను తెలంగాణ బీళ్లకు మళ్లించడం అద్భుతం. అసలు ప్రపంచంలో ఎక్కడా ఇలా ఒక నదిపై బ్యారేజీలు కట్టి, దిగువ నుంచి ఎగువకు నీటిని ఎత్తిపోయడం గొప్
తెలంగాణ రాష్ర్టానికి అన్నపూర్ణగా ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కారు నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మహాద్భుతం అని మహారాష్ట్ర నేతలు కితాబునిచ్చారు. ఆదివారం ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డితో కలిసి లక్ష్మీ�
కాళేశ్వరం ప్రాజెక్టు ఖ్యాతి దశదిశలా విస్తరిస్తున్నది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సాగునీటిని అందించి, రైతుల సాగునీటి కష్టాలను తీర్చాలనుకున్న సీఎం కేసీఆర్ కలను నిజం చేస్తూ నేడు కాళేశ్వరం ప్రాజె�
‘రైతులు నిత్యం భూ తగాదాలతో తన్నుకు చావాలే.. సాగునీరు లేక వలసలు పోవాలే.. కరువుతో కడుపు మాడాలే.. ఒక్క మాటలో చెప్పాలంటే మళ్లీ ఉమ్మడి ఏపీ రాక్షస పాలన రావాలి’ ఈ పరిస్థితి రాష్ట్రంలో రావాలని పీసీసీ అధ్యక్షుడు రేవ
రైతుబంధు సంబురం మొదలైంది. సోమవారం నుంచి ప్రభుత్వం రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేయనున్నది. ఎప్పటిలాగే ఈ సీజన్లోనూ తొలుత ఎకరం రైతులకు సాయం అందించనున్నది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి
ఉద్యమ తెలంగాణ ఉజ్వల తెలంగాణగా మారుతుందనడానికి దేశ, విదేశీ సంస్థల గుర్తింపులు, కితాబులే ప్రామాణికం. స్వయంపాలనలో జోడెద్దుల్లాంటి అభివృద్ధ్ది, సంక్షేమం ఒక ఎత్తయితే పదేండ్లలోనే వందేండ్ల శాశ్వత నిర్మాణాలత�
తెలంగాణ అమర వీరుల త్యాగం వెలకట్టలేనిదని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో వారి భూమికే కీలకమైనదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. అమరుల కుటుంబాలను ఎప్పటికీ మర్చిపోమని, �
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో నిర్లక్ష్యానికి గురై పూర్తిగా అస్తిత్వం కూడా పోగొట్టుకుని నిర్వహణ భారంతోపాటు ఒకవైపు అప్పులు, మరోవైపు నెలనెలా తడిసి మోపెడైన కరెంటు బిల్లులతో సిబ్బందికి జీతాలు కూడా చెల్లిం�
కరీంనగర్ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నామని, రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.