Kaleswaram project | జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్పూర్(Mahadevpur)లో గల సాగునీటి శాఖ కార్యాలయంలో కాళేశ్వరం ప్రాజెక్టు( Kaleswaram project)కు సంబంధించి మూడు రోజులు పాటు చేసిన విజిలెన్స్ తనిఖీలు(Vigilance inspections) గురువారం ముగిశాయి.
మేడిగడ్డపై మాట్లాడేందుకు కేంద్రమంత్రి కిషన్రెడ్డికి కొంచెమైనా కామన్సెన్స్ ఉండాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర సంస్థలు రుణాలిచ్చిన మేడిగడ్డ కుంగిపోత
బీఆర్ఎస్ ప్రభుత్వం గత తొమ్మిదిన్నరేళ్లుగా ముదిరాజ్లకు ఉచిత చేపపిల్లల పంపిణీ పథకాన్ని తీసుకొచ్చి నీలివిప్లవంలో తెలంగాణ రాష్ర్టాన్ని నంబర్ వన్గా నిలిపింది.
ఒకప్పుడు తుంగతుర్తి నియోజక వర్గం కక్షలు, గొడవలు, రక్తపాతాలకు నిలయంగా ఉండేది. నాడు ఇక్కడి ప్రజల బాధలు పట్టించుకున్న నాథుడు లేడు. కరువు ప్రాంతానికి నీళ్లు తీసుకువచ్చి బీడు భూములను సస్యశ్యామలం చేయాలన్న సోయ
పర్యావరణ మార్పుల కారణంగా అతివృష్టి, అనావృష్టితో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వరదలు, కరువు కాటకాలతో కడగండ్ల పాలవుతున్నారు. ఒక్కసారిగా మీద పడే వరదలతో వందల టీఎంసీల నీరు సముద్రం పాలవుతున్నది.
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నవి విపక్షాలు కాదు, విషవృక్షాలు. ప్రతిపక్షాల లక్ష్యం ప్రజలను తప్పుదోవ పట్టించడమే. ఇందుకోసం అవి అబద్ధాలు ఆడటాన్ని అలవోకగా అలవాటు చేసుకున్నాయి.
చెన్నూర్ ప్రాంత ప్రజల చిరకాల కల నెరవేరబోతున్నది. చెన్నూర్లో బస్ డిపో కావాలని ఎప్పటి నుంచో ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. విప్ బాల్క సుమన్ చొరవతో ప్రభుత్వం చెన్నూర్కు బస్డిపో మంజూరు చేసింది.
Shankar Reddy | తెలంగాణ ప్రభుత్వాన్ని, కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleswaram project)ను అప్రదిష్ట పాలు చేయడమే లక్ష్యంగా ఢిల్లీ పెద్దల ఆదేశాలతో అధికారులు నివేదికను రూపొందించినట్టుగా కనబడుతున్నదని ఐడీసీ మాజీ చైర్మన్ ఈద శంకర్ రెడ�
మంథనివాసుల దశబ్దాల దారిద్య్రాన్ని దూరం చేసేందుకు తెలంగాణ సర్కారు కంకణం కట్టుకున్నది. భారీగా నిధులు మంజూరు చేసి అభివృద్ధిని పరుగులు పెట్టించింది. మహదేవపూర్, పల్మెల, మహాముత్తారం,
తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ హయాంలో నీళ్లు లేక పంట పొలాలు బీడు భూములుగా మారాయని.. నేడు బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం నీళ్లు తెచ్చి పచ్చని మాగానంలా మార్చామని బీఆర్ఎస్ పార్టీ తుంగతుర్తి అభ్యర్థి, �
రాజకీయంగా, సామాజికంగా చైతన్యవంతమైన నియోజకవర్గంగా పేరున్న నిర్మల్లోని గ్రామీణ వ్యవస్థ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో పూర్తి నిర్లక్ష్యానికి గురైంది. సాగునీరు, కరెంటు సమస్యలతో అన్నదాతలు దశాబ్దాలుగా అవస్
సమైక్య పాలనలో అభివృద్ధికి నోచని కోదాడ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ప్రత్యేక చొరవతో కోదాడ న�
మోసపూరిత గ్యారెంటీలతో ప్రజల ముందుకు వస్తున్న కాంగ్రెస్కు ఓటేస్తే 24 గంటల కరెంట్ మూడు గంటలు కావడం ఖాయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు.