కాంగ్రెస్ రంగులు మారుస్తూ రాజకీయం చేస్తున్నది. రాష్ర్టానికో మ్యానిఫెస్టో ప్రకటించి, ప్రజలను బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నది. కర్ణాటకలో ఇచ్చిన ఐదు హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదు. ఇప్పుడు రాహుల్ గ�
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కనుల పండవగా కొనసాగుతున్నాయి. గురువారం ఐదో రోజుకు చేరగా అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. వరంగల్ నగరంలోని ప్రసిద్ధ భద్రకాళీ ఆలయంలో అమ్మవారిని లలిత మహా త్రిపుర �
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల సగటు మనిషికి వచ్చే ఆదాయం బట్టపొట్టకు సరిపోవడం తప్ప పొదుపు చేయడానికి అవకాశం లేకుండా పోయింది. పెరుగుతున్న ధరలపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడమే దీనికి కారణం.
ఉద్యమ సమయంలో కేసీఆర్ ఎలాంటి తెలంగాణ కోసమైతే కలలు గన్నారో.. అలాంటి బంగారు తెలంగాణ మన కళ్లెదుటే సాక్షాత్కారమైంది. తెలంగాణను అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా కేసీఆర్ నిలిపారు. సీమాంధ్రుల పాలనలో �
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది. కాళేశ్వరం వంటి భారీ ఎత్తిపోతల పథకంతోపాటు మిషన్ కాకతీయ, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి, ఇతర మధ్యతరహా, చిన్న ప్రాజెక్టుల పూర్తితో �
దేశ విదేశాల్లో ఏ నిర్మాణం జరిగినా పాలమూరు బిడ్డలు తట్టేడు మట్టి తీయనిదే ఆ నిర్మాణం పూర్తి కాదు. గ్రామాలకు గ్రామాలు వలసలు వెళ్లి పొట్టపోసుకునే వారు. ఎండిన భూముల్లో విత్తు నిలవక కూలీలతో పాటు రైతులు కూడా వల�
దత్తత తీసుకుంటామని ప్రకటించిన పాలకుల చేతిలో దగా, దారి చూపిస్తారని నమ్మిన స్థానిక నేతల నయవంచనే ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లా జనరాశులకు దశాబ్దాల శాపమైంది. పత్రికల్లో పాలమూరు వలస కూలీల మృతి వార్తలకు ని�
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ప్రభుత్వం సాధించిన ప్రగతిని సూచిస్తూ ముద్రించిన కరదీపికలు గ్రామ పంచాయతీ(జీపీ)లకు చేరుకున్నాయి. 2014-2023 వరకు సాధించిన విజయాల చిత్రపటాలతో బుక్లెట్స్ ఉన్నా�
మల్లన్నసాగర్ మహాద్భుతంగా ఉన్నదని మహారాష్ట్రకు చెందిన సర్పంచ్లు, రైతుల కితాబునిచ్చారు. మంగళవారం గజ్వేల్, తొగుటలో మహారాష్ట్రకు చెందిన వందమంది రైతులు, సర్పంచ్ల బృందం పర్యటించింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తన మాట విలువేంటో చేసి చూపారు. చెప్పిన పది రోజుల్లోపే రుణమాపీపై తీపి కబురు అందించారు. ఎవరూ ఊహించని విధంగా రైతాంగానికి పంద్రాగస్టు కానుకను ప్రకటించారు. రూ.99,999 వరకు ఉన్న రుణం రైత�
ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేస్తున్న రైతు అనుకూల విధానాలతో రాష్ట్ర వ్యవసాయ రంగంలో సువర్ణాధ్యాయం నడుస్తున్నది. తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నపూర్ణగా వర్ధిల్లుతున్నది.
రాష్ట్రంలో ప్రస్తుతం వానకాలం సాగుకుగాను భారీ, మధ్యతరహా, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద మొత్తంగా 40.56 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు సాగునీటిశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు రాష్ట్రస్థాయ�
అనేక సవాళ్ళు, అవరోధాల మధ్య ప్రారంభమైన తెలంగాణ ప్రగతి ప్రస్థా నం నేడు పరుగులు తీస్తున్నది. అనేక సంక్షేమ పథకాల్ని అమలు చేస్తూ బంగారు తెలంగాణ దిశగా రాష్ర్టాన్ని ముందుకు నడిపిస్తున్నారు సీఎం కేసీఆర్. నీటి �
రైతాంగం కోసం సీఎం కేసీఆర్ కష్టపడి మూడున్నర ఏండ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించి గజ్వేల్ గడ్డమీదకు నీళ్లు తెచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశామలం చేశారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్ల
వానకాలం పంటల సాగు సూర్యాపేట జిల్లాకు కాళేశ్వరం జలాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలుతీసుకున్నది. ఈ నెల 9న జనగాం జిల్లా బయ్యన్నవాగు నుంచి నీటిని విడుదల చేయనున్నది ఈ మేరకు అధికార యంత్రాంగం షెడ్యూల్ విడుదల