తెలంగాణ రైతుల ముఖాల్లో తాను చిరునవ్వులు చూశానని ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో) డైరెక్టర్ జనరల్ డాక్టర్ క్యూ డొంగ్యూ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యవసాయరంగ సంస్కరణలు, రైతుల జీవనోపాధిని దృష్టి�
“ఒకనాటి తెలంగాణను చూస్తే.. అన్నల అలజడులు, పోలీసుల ఎన్కౌంటర్లు, రైతుల ఆత్మహత్యలతో ఆగమాగం ఉండేది. నేడు సీఎం కేసీఆర్ అందిస్తున్న సుపరిపానతో ఎంతో అభివృద్ధి చెందుతున్నది” అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక
కరువు పాటలు పాడుకున్న బీడు బారిన నేలలో ఇవాళ కాళేశ్వరం జలాలు పుష్కలంగా పారుతున్నాయని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ సస్యశ్యామలమైందని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పేరొన్నారు. రామడుగు మండలం లక్ష్మీపూర్ శివారులోని గాయత్రి పంప్ హౌస్ను బుధవారం జిల్లా కేంద్రానికి చెందిన శ్రీ చైతన్య, జ్య�
సాగునీటి విజయోత్సవ వేడుక అంబరాన్నంటింది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం జిల్లా వ్యాప్తంగా పండుగలా సాగింది. నియోజకవర్గాల వారీగా సభలు నిర్వహించగా, రైతులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.
కేసీఆర్ అంటే కాలువలు, చెక్డ్యామ్లు, రిజర్వాయర్లు అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఎండాకాలంలోనూ చెరువులు మత్తడి దుంకుతున్నయంటే దాని వెనుక సీఎం కేసీఆర్ శ్రమ ఎంతో ఉన్నదని తెలిపారు.
‘కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చెప్తే వినడం తప్పా ఇంతవరకూ చూడలేదు. దీన్ని చూసిన తర్వాత చాలా అద్భుతంగా ఉంది’ అని పలు ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు పేర్కొన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో �
కాళేశ్వరం తరహాలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి పాలమూరును సస్యశ్యామలం చేస్తామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు.
కాళేశ్వరం, జూన్ 7 ‘ఒకప్పటి తెలంగాణ ఎట్లుండె... ఇప్పడు తెలంగాణ ఎట్లున్నది... నాడు పల్లెటూళ్లకు పోతె ఎండిన చెరువులు.. నీటి పాయ కూడా లేని వాగులు.. పాడుబడ్డ బావులు కనిపించేవి. సాగునీరు లేక ఎవుసం కష్టతరమైంది. గోదార
గతంలో సాగు నీరు లేక సాగు సాగిలపడిందని.. నేడు సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ రాష్ట్రం జలకళను సంతరించుకున్నదని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు గడ్డం రంజిత్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉ�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా సాగునీటి దినోత్సవాలు ఘనంగా జరిగాయి. మహేశ్వరం మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి సబితారెడ్డి పాల్గొని
మొన్నటికి మొన్న గుజరాత్లో ని మోర్బీ వంతెన కూలి, పర్యాటకులు చనిపోయిన దుర్ఘటన మరువక ముందే, మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు లో అపశ్రుతులు. మోర్బీ వంతెన పనులు కట్టబెట్టిన కాంట్రాక్టు సంస్థకూ అలాంటి పనులలో పూర