కాంగ్రెస్ అత్యుత్సాహం, అనాలోచిత నిర్ణయం ఫలితంగా ప్రాణహిత ఫలాలు ఈ ఏడాది చేజారిపోయాయి. వేల ఎకరాలు ఎండిపోవాల్సిన దుస్థితి వచ్చింది. ఏడాదిలో దాదాపు 10 నెలల పాటు ప్రాణహితలో ప్రవాహాలు కొనసాగుతాయి.
మేడిగడ్డ కుంగిన చోట రింగ్బండ్, ఇసుక బస్తాలు వేసి నీళ్లు ఎత్తిపోయవచ్చు. కానీ, కావాలనే బరాజ్ల్లోని నీళ్లను దిగువకు వదిలి పంటలను ఎండబెట్టిన్రు. రైతుల నోట్లో మట్టికొట్రిన్రు’ అని పెద్దపల్లి జడ్పీ చైర్మన�
కాంగ్రెస్ వంద రోజుల పాలనలో ఎవుసం ఆగమైంది.. సాధ్యం కాని హామీలిచ్చి గద్దెనెక్కిన రేవంత్ సర్కారు అన్నదాతను దగా చేసింది. పంటలకు నీరివ్వకుండా, రైతుబంధు జమచేయకుండా నిండాముంచింది’ అని వ్యవసాయశాఖ మాజీ మంత్రి
మేడిగడ్డ ప్రాజెక్టు రాష్ర్టానికి శరణ్యమని, ఇంజినీర్లు ఎంతో శ్రమించి డిజైన్ చేసి నిర్మించారని నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఎస్ఈ వెంకటేశం అన్నారు. ప్రాజెక్టు వద్ద శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట
కాళేశ్వరం ఆయకట్టుకు నీరందించాలని సూర్యాపేట జిల్లా రైతాంగం ఆందోళనకు దిగింది. ఎస్సారెస్పీ కాల్వల ద్వారా నీరు రాక పంటలు ఎండి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది.
‘బీఆర్ఎస్ శ్రేణులంతా ఓపిక పట్టండి.. ఆరు నెలల్లోనే సీఎం సీటు కోసం కాంగ్రెసోళ్లు లొల్లి పెట్టుకుంటరు.. ఇప్పటికే చాలా మంది సీనియర్లు కస్సు బుస్సుమంటున్నారు.. ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయలేక.. సొంత కుంపట్లత
కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసిన ఇంజినీర్ను ఉరితీయాలని కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో గురువారం నిర్వహించిన మీడియా �