కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు గురువ�
రాష్ట్ర ప్రగతిలో అత్యంత ప్రాధాన్యం కలిగిన సాగునీటి రంగానికి కాంగ్రెస్ ప్రభు త్వం భారీగా నిధుల కోత విధించింది. గత సంవత్సరం కంటే ఈ బడ్జెట్లో రూ.4,584 కోట్లు తగ్గించింది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు మ
కర్ణాటక, మహారాష్ట్రతోపాటు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో గోదావరి, కృష్ణా నదులు ఉప్పొంగుతున్నాయి. ప్రాణహిత నుంచి భారీగా వరద వచ్చి గోదావరిలో కలుస్తున్నది.
ప్రకృతి కరుణించక రైతాంగానికి మళ్లీ సాగు కష్టాలు వచ్చాయి. ఏడేండ్ల తర్వాత వర్షాల కోసం రైతులు దిగాలుగా మబ్బుల దిక్కు చూస్తున్నారు. ఇప్పటికే చెరువులు ఖాళీ కాగా భూగర్భజలాలు అడుగంటి పోయాయి.
‘కాళేశ్వరం ఒక ప్రాజెక్టు మాత్రమే కాదు.. తెలంగాణ ప్రజల జీవనాధారం.. ఈ ప్రాజెక్టుతో చెరువులు, కుంటలకు నీళ్లొచ్చాయి. భూగర్భజలాలు పెరిగి పుష్కలంగా పంటలు పండాయి. అనతికాలంలోనే వ్యవసాయం, ఇతర వృత్తుల జీవనోపాధులు ప
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ లోని మేడిగడ్డ బరాజ్ను ఈఎన్సీ అనిల్కుమార్ నేతృత్వంలో రాష్ట్ర నిపుణుల కమిటీ శనివారం పరిశీలించిం ది. బరాజ్ కుంగుబాటుకు గల కారణాలు, లోపాల అధ్యయానికి ప్రభు త్వం జ్�
ప్రభుత్వ ఖజానాకు, వ్యక్తుల ఖజానాకు చాలా తేడా ఉంటుంది. ఉదాహరణకు ఓ వ్యక్తి దగ్గర డబ్బులుంటే.. బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం లేదా బీరువాలో దాచిపెడతారు. కానీ, ప్రభుత్వ ఖజానా అలా కాదు. ప్రభుత్వ ఖజానాలో నిరంతరంగా �
కాళేశ్వరం ప్రాజెక్టుపై వ్య క్తులు, సంస్థల నుంచి ఫిర్యాదులు, సలహాలు, సూచనలు స్వీకరించేందు కు ప్రత్యేకంగా పలు బాక్సులను బీఆ రే భవన్లోని న్యాయ విచారణ కమిషన్ కార్యాలయంలో శుక్రవారం ఏ ర్పాటుచేశారు.
రైతు రుణమాఫీ, ఇతర హామీల అంశంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు విసిరిన సవాలుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సగమే స్పందించారు. తనకు హరీశ్రావు విసిరిన సవాల్ను పూర్తిగా స్వీకరిస్తున్నట్టు ప్ర
స్టిస్ పినాకీ చంద్రఘోష్ కమిటీ గురువారం నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను ప్రారంభించనున్నది. ఈ మేరకు గురువారం బీఆర్కే భవన్లో నీటి పారుదల శాఖ అధికారులతో కమిటీ సభ్యులు సమావేశం కానున్నారు.
BRS Working President KTR | కాళేశ్వరం ప్రాజక్టుపై ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా దాని ప్రయోజనాలు మాత్రం ప్రజలముందు కనిపిస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.