తపస్సులా ప్రజా సేవను స్వీకరించి అభివృద్ధి పనులు చేప ట్టామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రకటించిన అనేక పథకాలపై ప్రతిపక్షాలు అపోహలతో కాలం గడిపాయని, ఆ అపోహలన్
స్వాతంత్య్రానంతరం.. నాటినుంచీ నేటిదాకా జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో అధికార, ప్రతిపక్షాల నాయకులు, వక్తలు, మేధావులు అధికారంలో ఉన్న ప్రభుత్వాలను, ప్రభుత్వాల్లోని లొసుగులను ఎత్తిచూపుతూ, విమర్శిస�
KTR | ప్రపంచంలోనే అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు కాళేశ్వరంపై పదేపదే ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. సాగునీటి, తాగునీ�
తరాల తరబడి విలయ తాండవం చేసిన కరువు నేలను ‘కోటి ఎకరాల మాగాణంగా మార్చేస్తా’ అనే లక్ష్యం పెట్టుకోవాలంటే సముద్రమంత సంకల్పం ఉండాలి. అసాధ్యంగా కనిపించే కలలను నిజం చేసి చూపెట్టగలిగే పట్టుదల కావాలి. ఎన్ని ఆటంకా
రాష్ట్రంలో కరువును తరిమికొట్టి సస్యశ్యామలం చేసే దిశగా అపర భగీరథుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన ప్రయత్నమే కాళేశ్వరం ప్రాజెక్ట్. దీని ద్వారా 16.40 లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందించే బృహత్తర ప్రణాళిక అ�
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలు మోసపూరితమైనవి, ప్రజలు వాటిని నమ్మకూడదని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ స్టేషన్ఘన్పూర్ నియోజవకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి అన్నారు.
గంగనీళ్ల ఎత్తిపోతల జాతరకు వేళయింది. రెండు దశాబ్దాల నిర్మల్వాసుల కల సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో సాకారం కానుంది. మహా పోచమ్మ గంగనీళ్ల జాతరకు ముందే గోదావరి నదీ జలాలు ఎత్తిపోయనుండడంతో అన్నదాత కండ్లలో ఆనం�
తెలంగాణ సాధించిన ప్రగతిని ప్రపంచం వేనోళ్లా పొగడుతున్నది. పెట్టుబడుల స్వర్గధామంగా తెలంగాణను కీర్తిస్తున్నారు. భౌగోళిక అనుకూలతలకు తోడు అత్యద్భుతమైన మౌలిక వసతులు కల్పిస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం. పారి
ఎక్కడో దూరంలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను ఇంత ఎత్తుపైకి తీసుకువచ్చి సిద్దిపేటలోని రంగనాయకసాగర్ను నింపడం మామూలు విషయం కాదని, ఇదో అద్భుతమని ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు కొన�
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈ నెల 4వ తేదీన నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో నిర్మల్ నియోజకవర్గ�
తెలంగాణలో ప్రతి ఒక్కరికీ సొంత గూడు ఉండాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్షని, వచ్చే నాలుగైదు ఏండ్లల్లో ఇండ్లు లేని వారు ఉండరని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. గు�
‘ఆదరించి.. అధిక మెజార్టీతో గెలిపించండి.. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తాను’ అని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని వెంకటాపురంలో బీఆర్ఎస్ గ్రామ కార్యక�
అవినీతి కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని ఆశాలపల్లి క్రాస్రోడ్డు గార్డెన్స్లో ఆదివారం మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన 610 మంది గృహలక్ష్మి లబ్ధి