స్వరాష్ట్రంలోనే పల్లెల్లో అసాధారణ అభివృద్ధి జరిగిందని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. సొంత స్థలం ఉండి ఇండ్లు లేని పేదలకు విడుతల వారీగా గృహలక్ష్మి కింద రూ. 3 లక�
తన సంకల్పం మీద ఎంత గట్టి నమ్మకం ఉంటే ఆయన ఈ మాట అనాలె. దేశంలో గొప్ప గొప్ప లీడర్లుగా కీర్తించబడ్డ నాయకులు కూడా ఓ కార్యం భుజాలకెత్తుకున్నప్పుడు ప్రజలకు ఇట్ల భరోసా ఇచ్చే ధైర్యం చేయలే.
రాష్ర్టాభివృద్ధి, సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంటే, వాటిని చూసి దేశమంతా అబ్బురపడుతున్నది. ఇతర రాష్ర్టాలు ఇక్కడి సంక్షేమ పథకాలను తమ రాష్ట్రంలో అమలు చేస్తున్నాయి. దేశ�
కాంగ్రెస్ పార్టీ కల్లబొల్లి మాటలను నమ్మి మోసపోవద్దని, ప్రజలను మోసం చేసేందుకు ఆరు గ్యారంటీ స్కీంలను ప్రకటించారని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి విమర్శించారు.
ప్రస్తుతం దేశం ఎన్నో కీలక సమస్యలను ఎదుర్కొంటున్నది. నిత్యావసర ధరల పెరుగుదలకు కారణమైన ద్రవ్యోల్బణం, పెరుగుతున్న నిరుద్యోగం, రికార్డుస్థాయిలో పెరిగిన దేశం అప్పులు ఉండనే ఉన్నాయి. హైవేల నిర్మాణంలో తప్ప ఎక�
‘పల్లె పల్లెన పల్లేర్లు మొలిచే పాలమూరులోన నా తెలంగాణలోనా’ అనే గోరటి వెంకన్న పాట నాటి పాలమూరు దుస్థితికి నిదర్శనం.అటువంటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తర్వాత ఒక పక్క ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చు
దేశాభివృద్ధిలో ఇంజినీర్ల పాత్ర ఎంతో కీలకమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. శుక్రవారం భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని తానిషాగార్డెన్లో ఆర్కిటెక్ట్స్�
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభానికి ముందే ఎన్నో రికార్డులు బద్దలు కొడుతున్నది. దేశంలో అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా రికార్డు సృష్టించింది. ఆసియాలోనే అతిపెద్ద సర్జ్పూల్లను ఇక్కడ నిర్మించారు. �
సీఎం ప్రకటన వెనుక మర్మం: సీఎం కేసీఆర్ ప్రకటనను ఏ దృష్టితో చూడాలి? 13 జిల్లాల్లో లక్షలాది ఎకరాల సాగునీటి అవసరాలను తీరుస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితంగా ఇప్పుడు తెలంగాణలో ఒక్కోసారి మూడు కోట్ల టన్నుల వర�
బాన్సువాడ నియోజకవర్గంలో అడిగిన వారందరికీ అవసరమైన పను లు మంజూరుచేశానని, వచ్చే ఎన్నికల్లో తనను మం చి మనసుతో ఆశీర్వదించాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కోరారు.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం.. ఇప్పటికే ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేసిన అనుభవంతో పాటు గ్రేటర్ హైదరాబాద్లో అత్యంత సీనియర్ నాయకుల్లో ఒకరైన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు బీఆర్ఎస్�
‘పొట్టచేత పట్టుకోని బొంబాయికి పోయె కొడుకు ఏమి తినెనో.. కొడుకు ఎట్లుండెనో’.. అంటూ కన్నీరు మున్నీరైన పాలమూరు గడ్డ తలరాత మారింది. పాలమూరు అంటే ఒకప్పుడు కరువు, వలస కూలీలు. బొంబాయికి, దుబాయికి బిడ్డలు బత్కవోయిన