తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కూలి పని కూడా దొరకక ఇతర రాష్ర్టాలకు వలస వెళ్లేవారని, నేడు పనులు ఫుల్లుగా జరుగుతుండటంతో రాష్ట్రంలో కైకిలోల్లు దొరకని పరిస్థితులు నెలకొన్నాయని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్ర
తెలంగాణ రాష్ట్రం చేపట్టిన ఏ సాగునీటి ప్రా జెక్టుకు కూడా కేంద్రం చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి తెలిపారు. లోక్సభలో బీజేపీ ఎంపీ చెప్పింది వందశాతం అబద్ధమని ఆరోపించారు. ఆయన బుధవారం మ�
కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇచ్చిందంటూ పార్లమెంట్ వేదికగా బీజేపీ నేతలు పచ్చి అబద్ధాలు ఆడటం సిగ్గుచేటని, మరీ ఇంత దారుణమా? అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. బీజేపీ తీరు�
శంలో జల జీవవైవిధ్యానికి తెలంగాణ నెలవుగా మారిం ది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టుతో జల సంపద, హరితహారం కార్యక్రమంతో పచ్చదనం భారీగా పెరగడం ఇందుకు కారణమని తెలంగాణ బ�
Andhrajyothy | దేవాదుల... తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో పొలాలకు నీళ్లు కాదు... కేవలం ఈ ప్రాంత ఖాతాలో ఒక ప్రాజెక్టును చేర్చాలనే దురుద్దేశంతో అప్పటి సీఎం చంద్రబాబునాయుడు మేస్త్రీని హెలికాప్టర్లో త
ఎగువన వర్షాలతో కాళేశ్వరం (Kaleshwaram) త్రివేణీ సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద పోటెత్తడంతో త్రివేణీ సంగమం వద్ద నీటిమట్టం 13.29 మీటర్లకు చేరింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాతోపాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కాళేశ్వరం ప్రాజెక్టుకు (Kaleshwaram project) వరద (Floods) పోటెత్తింది. దీంతో ప్రాజెక్టులోని లక్ష్మీ బ్యారేజీ 85 గేట్లను అధికారులు ఎత్తివేశారు.
ఉత్తర తెలంగాణ వరదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 60 వసంతాలు పూర్తి చేసుకోనున్నది. నిజామాబాద్తోపాటు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు ప్రాణధారగా నిలిచిన ఈ ప్రాజెక్టుకు 1963 జూ�
Kaleshwaram | తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ మహా అద్భుతమని మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా శ్రీరాంపూర్ మాజీ ఎమ్మెల్యే, అశోక్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ యజమ
అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధే అజెండాగా పరిపాలన సాగించి వెక్కిరించే నోళ్లే ‘వహ్వా’ అనేట్టు చేసుకున్న కేసీఆర్ పాలన ఇవ్వాళ తోటి రాష్ర్టాలకు ఒక అభివృద్ధి నమునాగా నిలిచింది.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు పంటలకు జీవం పోస్తున్నాయి. మొన్నటి వరకు ఆందోళనలో ఉన్న రైతులకు భారీ వర్షాలు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఓవైపు కాళేశ్వరం జలాలు.. మరోవైపు భారీ వర్షాలతో చెరువులు, కుంటలు పొం�
‘ఆకాశం నుంచి భూమిపైకి ఆ భగీరథుడు గంగమ్మను తీసుకొచ్చాడు. అదొక ఇతిహాసం.. పురాణాల్లో చదివిందే తప్ప ఎవరూ చూసింది లేదు. నేనూ ఎప్పుడూ పల్లానికి పరుగులు తీసిన గోదావరినే చూశాను. కానీ నా జీవితంలో మొట్టమొదటిసారిగా