వలసలు చాలా రకాలుంటాయి. బతుకుదెరువు కోసం వెళ్లే వలసలు.. ఉపాధి అవకాశాల కోసం వెళ్లే వలసలు.. మెరుగైన జీవన ప్రమాణాల కోసం వెళ్లే వలసలు ఇలా ఎన్నో. మైరుగైన జీవనం కోసం ఉండే వలసలను మనం మేధో వలస అని కూడా అనవచ్చు. ఈ రకం వల
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు, మేధావులు అని చెప్పుకుతిరిగేవాళ్లు తెలంగాణ ప్రభుత్వంపై, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై విమర్శలు చేసినప్పుడు చిన్నప్పుడు పుస్తకాల్లో చద�
తెలంగాణ వివక్షపై ఆయన గళం ఓ గర్జనైంది.. అడుగడుగునా ఈ ప్రాంతానికి జరుగుతున్న దోపిడీని ప్రశ్నించడంలో ముందుంది. తెలంగాణ ఉద్యమంలో, బీఆర్ఎస్లో సామాన్య కార్యకర్తగా మొదలైన ఆయన అడుగులు ఉద్యమ రథసారథి కేసీఆర్ వ
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కొన్ని ప్రాంతాలు ముంపునకు గురవుతాయని పేర్కొంటూ తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఎం కోదండరాం హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశా
ఎక్కడి మేడిగడ్డ! ఎక్కడి పెన్పహాడ్! ఏకంగా 405.45 కిలోమీటర్ల దూరం. ఇంతదూరం నీళ్లను పారించాలంటే మాటలా? కానీ, వరుసగా ఐదో ఏడాదీ కాళేశ్వర జలాలు మేడిగడ్డ నుంచి సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం మాచారం రావి చెరువు
పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీ య హోదా ఇవ్వాలని నారాయణపేట ఎమ్మె ల్యే రాజేందర్డ్డి డిమాండ్ చేశారు. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం కరివెన వద్ద చేపడుతున్న కురుమూర్తిరాయ రిజర్వాయర్ను ఆ
సాధ్యంకాని పనులను సైతం చేసి చూపిస్తున్న అసాధ్యుడు సీఎం కేసీఆర్ అని.. అందుకు నిలువెత్తు నిదర్శనం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణమేనని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు.
రాష్ట్రంలో ఈ వానకాలం 40.56 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ఇరిగేషన్ శాఖ యాక్షన్ప్లాన్ను సిద్ధం చేసింది. నిరుటి వానకాలంలో 39.35 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించగా, ఈ సారి ఆయకట్టు మరింతగా విస్తరించనున్�
రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని మల్కపేట గ్రామంలో కాళేశ్వరం ప్యాకేజీ-9లో భాగంగా రిజర్వాయర్ నిర్మాణం పూర్తి కాగా, రెండు పంపుల ట్రయల్ రన్ను ఇప్పటికే వేర్వేరుగా చేపట్టిన విషయం తెలిసిందే. మం�
ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన వెంటనే అధికారంలోకి వచ్చిన మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ర్టానికి ఇచ్చిన విభజన హామీలు దశాబ్దకాలం ముగుస్తున్నా ఏ మాత్రం అమలు చేయలేదు. రాష్ట్ర విభజన హామీల్లో ఒ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కూలి పని కూడా దొరకక ఇతర రాష్ర్టాలకు వలస వెళ్లేవారని, నేడు పనులు ఫుల్లుగా జరుగుతుండటంతో రాష్ట్రంలో కైకిలోల్లు దొరకని పరిస్థితులు నెలకొన్నాయని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్ర
తెలంగాణ రాష్ట్రం చేపట్టిన ఏ సాగునీటి ప్రా జెక్టుకు కూడా కేంద్రం చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి తెలిపారు. లోక్సభలో బీజేపీ ఎంపీ చెప్పింది వందశాతం అబద్ధమని ఆరోపించారు. ఆయన బుధవారం మ�