‘పల్లె పల్లెన పల్లేర్లు మొలిచే పాలమూరులోన నా తెలంగాణలోనా’ అనే గోరటి వెంకన్న పాట నాటి పాలమూరు దుస్థితికి నిదర్శనం.అటువంటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తర్వాత ఒక పక్క ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చు
దేశాభివృద్ధిలో ఇంజినీర్ల పాత్ర ఎంతో కీలకమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. శుక్రవారం భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని తానిషాగార్డెన్లో ఆర్కిటెక్ట్స్�
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభానికి ముందే ఎన్నో రికార్డులు బద్దలు కొడుతున్నది. దేశంలో అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా రికార్డు సృష్టించింది. ఆసియాలోనే అతిపెద్ద సర్జ్పూల్లను ఇక్కడ నిర్మించారు. �
సీఎం ప్రకటన వెనుక మర్మం: సీఎం కేసీఆర్ ప్రకటనను ఏ దృష్టితో చూడాలి? 13 జిల్లాల్లో లక్షలాది ఎకరాల సాగునీటి అవసరాలను తీరుస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితంగా ఇప్పుడు తెలంగాణలో ఒక్కోసారి మూడు కోట్ల టన్నుల వర�
బాన్సువాడ నియోజకవర్గంలో అడిగిన వారందరికీ అవసరమైన పను లు మంజూరుచేశానని, వచ్చే ఎన్నికల్లో తనను మం చి మనసుతో ఆశీర్వదించాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కోరారు.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం.. ఇప్పటికే ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేసిన అనుభవంతో పాటు గ్రేటర్ హైదరాబాద్లో అత్యంత సీనియర్ నాయకుల్లో ఒకరైన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు బీఆర్ఎస్�
‘పొట్టచేత పట్టుకోని బొంబాయికి పోయె కొడుకు ఏమి తినెనో.. కొడుకు ఎట్లుండెనో’.. అంటూ కన్నీరు మున్నీరైన పాలమూరు గడ్డ తలరాత మారింది. పాలమూరు అంటే ఒకప్పుడు కరువు, వలస కూలీలు. బొంబాయికి, దుబాయికి బిడ్డలు బత్కవోయిన
Indrakaran Reddy | ప్రజలకు మంచి చేయాలని పాలకుడు చిత్తశుద్ధితో కృషి చేస్తుంటే.. దేవుని ఆశీస్సులు, ప్రకృతి కటాక్షం లభిస్తుందనడానికి పుష్కలంగా కురుస్తున్న వర్షాలే నిదర్శమని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రక
కాళేశ్వరం ప్రాజెక్టులోని మల్లన్నసాగర్ను (Mallanna Sagar) అధికారులు గోదావరి జలాలతో నింపుతున్నారు. గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో రాజరాజేశ్వర జలాశయానికి వరద వస్తున్నది.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మల్లన్నసాగర్ను నీటితో నింపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వర్షాల నేపథ్యంలో రాజరాజేశ్వర జలాశయానికి వరద వస్తున్న నేపథ్యంలో గురువారం నుంచి ప్రతిరోజు 0.45 టీఎంసీల చొప్పున 10 రోజ�
Palamuru Lift Irrigation | తెలంగాణ సాగునీటి రంగం కొత్త పుంతలు తొక్కుతుండడమేకాదు సరికొత్త రికార్డులను సైతం నెలకొల్పుతున్నది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ అతి భారీ, సంక్లిష్ట, వినూత్న నిర్మాణాలకు చిరు
జమిలి అయినా, జంబ్లింగ్ అయినా, ఎవరెన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్దే హ్యాట్రిక్ గెలుపు అని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. కేసీఆర్కు ముఖ్యమంత్రిగా మూడోసారి పట్టం కట్టాలని తెలంగాణ ప్రజలు ఎప్పుడో సెల�
రాజకీయాల్లో సహేతుక విమర్శలు చేస్తే హుందాగా ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంపై గోబెల్స్ తరహాలో విష ప్రచారానికి తెర లేపారు. మొత్తం లక్ష కోట్ల రూపాయలు ఖర్చ�
కుల వృత్తుల ఆర్థిక పరిపుష్ఠికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. వివిధ పథకాలు అమలు చేస్తూ వెన్నుదన్నుగా నిలుస్తున్నది. ఇందులో భాగంగా మత్స్యకారులకు ప్రతి ఏటా పూర్తి సబ్సిడీతో చేప పిల్లలను పంపిణీ
నెల రోజుల్లో పంట రుణమాఫీ పూర్తి చేస్తామని, ఈ ప్రకియ్ర పూర్తికాగానే మహిళలకు వడ్డీలేని రుణాలు ఇస్తామని మంత్రి హరీశ్రావు చెప్పారు. శనివారం ఆయన సిద్దిపేట నియోజకవర్గంలో పర్యటించారు.