‘ప్రజలు ఈరోజు గురించే ఆలోచిస్తారు.. రాజకీయ నాయకులు రేపు రాబోయే ఎన్నికల గురించి ఆలోచిస్తారు.. దార్శనికులు రేపటి తరం గురించి ఆలోచిస్తారు’. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మూడో కోవకు చెందుతారు. ఆయన దశాబ్దాల �
రైతుల పొలాలు ఎండకూడదని, కాలం తో సంబంధం లేకుండా సాగునీటికి కొరత ఉండకూడదని తలచి రూ.80,190 కోట్ల వ్యయంతో ప్రాజెక్టును నిర్మించారు. అయితే... దీనికి అనుబంధంగా ఉత్తర తెలంగాణ వరప్రదాయనిగా పేరుగాంచిన శ్రీరాంసాగర్ ప�
కాంగ్రెస్ పార్టీ పాలన ఎట్లుంటదో దేశ ప్రజలకు దశాబ్దాలుగా బాగా తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనలో తాగునీరు లేదు. సాగునీరు లేదు. కరెంటుకు ఎప్పుడూ కటకటే. పైరవీలు, పైసలు సంపాదించుడే తప్ప.. ప్రజా సమస్యల పరిష�
కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి పరీవాహక ప్రాంతంలోని రైతాంగానికి జీవనాడి లాంటిదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రుతుపవనాలు ఆలస్యమైనా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా రైతుల అవసరాలను తీర్చగలుతున్నామని శుక�
KTR | హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి నది పరివాహక ప్రాంతంలోని రైతాంగానికి జీవనాడి లాంటిదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రుతుపవనాలు ఆలస్యమైనా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా రై�
సూర్యాపేట తిరుమలగిరి మండలంలో 2014కు ముందు తాగునీరు అందక ప్రజలు నానా అవస్థలు పడ్డారు. తుంగతుర్తి నియోజకవర్గంలో మొదటి గ్రామం అయిన తాటిపాముల ప్రజలు తాగునీటి కోసం బిక్కేరు వాగులో చెలిమలు తీసేది. మండలంలోని రామ
దేశ వ్యాప్తంగా వర్షభావ పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాదు, ఈ సీజన్లో పెద్దగా వర్షాలు ఉండకపోవచ్చని వాతావరణ శాఖ నుంచి హెచ్చరికలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికే తాగునీటికి కట �
Kaleshwaram Project | శ్రీరాంసాగర్ వరద కాలువ సజీవ ధారగా ఉండాలన్న కేసీఆర్ జల ఆశయం నెరవేరుతున్నది. తెలంగాణ జలసిరుల గని కాళేశ్వరం.. తన ఇంజినీరింగ్ ఫలాలను, ఫలితాలను అందిస్తున్నది. పునరుజ్జీవ పథకం సరికొత్త చరిత్రను లిఖ�
‘నా ప్రాణం పోయినా సరే.. రాబోయే ఐదేండ్లలో కోటి ఎకరాలకు సాగు నీరు అందించి తీరుతా.. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నిరూపిస్తా.. ఆరు నూరైనా ఎన్ని ఆటంకాలు కల్పించినా, ఎవరు అవరోధాలు సృష్టించినా.. హరిత తెలంగాణను సాధి�
కాళేశ్వరం ప్రాజెక్టు ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుత సృష్టి అని, కేసీఆర్ సీఎంగా ఉండటం వల్లే ఈ ప్రాజెక్టు నిర్మితమైందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు.
Mla Chander | తెలంగాణ జల ప్రధాత సీఎం కేసీఆర్( CM KCR ) ప్రత్యేక శ్రద్ధ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)తో తెలంగాణ సస్యశ్యామలమయ్యిందని రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్(Mla Koruganti Chander) అన్నారు.
కరీంనగర్ నుంచి ఖమ్మం వరకు రైతులకు సాగునీరివ్వాలన్న లక్ష్యంతో నిర్మించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆరంభంలో బాగానే ఉన్నా.. రానురాను తన ఉనికిని కోల్పోతూ వచ్చింది. చివరకు వట్టిపోయి ప్రాజెక్టు పరిధిలోని రై
గోదావరి ఎదురెక్కి వస్తున్నది. ఆయకట్టుకు భరోసా కల్పించేందుకు శ్రీరాంసాగర్ వైపు వడివడిగా కదిలొస్తున్నది. కరువు పరిస్థితులు నెలకొన్న తరుణంలో కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని జల దృశ్యం సాక్షాత్కారం అవు�
‘కాళేశ్వరం విలువ కష్టకాలంలోనే తెలుస్తుంది’ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న ఈ మాటలు అక్షర సత్యాలు. కాళేశ్వరం తన కర్తవ్యాన్ని నిర్వర్తించే సమయం ఆసన్నమైంది. వానలు కొంచెం వెనుకాముందూ కావడంతో రైతులు దిగులుకు లోన