ఎక్కడి కాళేశ్వరం.. ఎక్కడి శ్రీరాంసాగర్... దిగువ 300కిలోమీటర్ల నుంచి వరద కాలువ ద్వారా ఎదురెక్కుతూ ఎగువన ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో కాళేశ్వరం జలాలు కలిసే అద్భుత ఘట్టాన్ని చూస్తున్న రైతులంతా సంబురపడుత�
రుతు పవనాలు ఆలస్యం కావడంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. సాగుకు అదునుదాటి పోతోందని అన్నదాతలు దిగాలు పడుతున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ కలల ప్రాజెక్టు, తెలంగాణ లైఫ్లైన్గా పిలుచుకునే కాళేశ్వర
కాళేశ్వరం ప్రాజెక్టుతోనే తెలంగాణ సస్యశ్యామలమవుతున్నదని జలవనరుల అభివృ ద్ధి సంస్థ చైర్మన్ ప్రకాశ్ చెప్పారు. వర్షాలు పడకున్నా.. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఇన్ఫ్లో రాకున్నా, నేడు నిజాంసాగర్ సజీవంగా ఉన్�
రైతులకు మూడు గంటలపాటు మాత్రమే ఉచిత విద్యుత్తు ఇస్తే సరిపోతుందంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఉచిత విద్యుత్తుపై కాంగ్రెస్ పార్టీ దుర్మార్గపు ఆల
టి ఎకరాలకు సాగునీరు అందించాలన్నది ఉద్యమనాయకుడు కేసీఆర్ లక్ష్యం. ఆ లక్ష్యాన్ని నాటి భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీశ్రావు అహర్నిశలు శ్రమించి సకాలంలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేశారు. అదే హరీ
కాంగ్రెస్ అనే శనేశ్వరం పోయింది. కాళేశ్వరం అనే ప్రాజెక్టు వచ్చింది. అందుకనే సూర్యాపేట జిల్లా కాల్వల్లో గోదావరి నీళ్లు పారుతున్నాయి. చెరువులు మత్తళ్లు దుంకుతున్నయి.
కాళేశ్వరం జలాలు నలుదిక్కులా పరుగులు పెడుతున్నాయి. కొద్దిరోజులుగా ప్రాజెక్టులోని లింక్-1,2లో నిరంతర ఎత్తిపోతలతో వివిధ ప్రాజెక్టులను దాటుకుంటూ పైకి ఎగిసిపడుతున్నాయి. వరద కాలువ ద్వారా శ్రీరాంసాగర్ వైపు
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు జల తపస్వి అని, ఆయన గొప్ప ఆలోచనలతోనే ప్రపంచంలోనే అద్భుత కట్టడం కాళేశ్వరం ప్రాజెక్టు సాధ్యమైందని మహారాష్ట్ర ప్రతినిధి బృందం కీర్తించింది. ‘
కాళేశ్వర జల జాతర అప్రతిహతంగా సాగుతున్నది. బాహుబలి మోటర్ల జల గర్జన జైత్రయాత్ర కొనసాగుతూనే ఉన్నది. లక్ష్మీబరాజ్ నుంచి ఇటు ఎస్సారెస్పీకి, అటు రంగనాయకసాగర్కు కాళేశ్వరం జలాల తరలింపు యథావిధిగా కొనసాగుతున్
కాళేశ్వర ప్రాజెక్టులో ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. లక్ష్మీ పంప్హౌస్ నుంచి ఎగువన ముప్కాల్ పంప్హౌస్ వరకు పంపులు నడుస్తుండడంతో ఎస్సారెస్పీ వైపు జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. నిండుగా ఉన్న వరద కాలువ త�
రైతులు మొఖాన్ని మొగులుకుపెట్టి చూసే రోజులు పోయాయి.. కాలం కాకున్నా కాళేశ్వరం నీళ్లతో రైతులు పంటలు పండించుకునే అవకాశాన్ని సీఎం కేసీఆర్ కల్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారనే ధైర్యం ప్రతి రైతులో కనిప�
‘ప్రజలు ఈరోజు గురించే ఆలోచిస్తారు.. రాజకీయ నాయకులు రేపు రాబోయే ఎన్నికల గురించి ఆలోచిస్తారు.. దార్శనికులు రేపటి తరం గురించి ఆలోచిస్తారు’. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మూడో కోవకు చెందుతారు. ఆయన దశాబ్దాల �
రైతుల పొలాలు ఎండకూడదని, కాలం తో సంబంధం లేకుండా సాగునీటికి కొరత ఉండకూడదని తలచి రూ.80,190 కోట్ల వ్యయంతో ప్రాజెక్టును నిర్మించారు. అయితే... దీనికి అనుబంధంగా ఉత్తర తెలంగాణ వరప్రదాయనిగా పేరుగాంచిన శ్రీరాంసాగర్ ప�
కాంగ్రెస్ పార్టీ పాలన ఎట్లుంటదో దేశ ప్రజలకు దశాబ్దాలుగా బాగా తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనలో తాగునీరు లేదు. సాగునీరు లేదు. కరెంటుకు ఎప్పుడూ కటకటే. పైరవీలు, పైసలు సంపాదించుడే తప్ప.. ప్రజా సమస్యల పరిష�
కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి పరీవాహక ప్రాంతంలోని రైతాంగానికి జీవనాడి లాంటిదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రుతుపవనాలు ఆలస్యమైనా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా రైతుల అవసరాలను తీర్చగలుతున్నామని శుక�