Mla Chander | తెలంగాణ జల ప్రధాత సీఎం కేసీఆర్( CM KCR ) ప్రత్యేక శ్రద్ధ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)తో తెలంగాణ సస్యశ్యామలమయ్యిందని రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్(Mla Koruganti Chander) అన్నారు.
కరీంనగర్ నుంచి ఖమ్మం వరకు రైతులకు సాగునీరివ్వాలన్న లక్ష్యంతో నిర్మించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆరంభంలో బాగానే ఉన్నా.. రానురాను తన ఉనికిని కోల్పోతూ వచ్చింది. చివరకు వట్టిపోయి ప్రాజెక్టు పరిధిలోని రై
గోదావరి ఎదురెక్కి వస్తున్నది. ఆయకట్టుకు భరోసా కల్పించేందుకు శ్రీరాంసాగర్ వైపు వడివడిగా కదిలొస్తున్నది. కరువు పరిస్థితులు నెలకొన్న తరుణంలో కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని జల దృశ్యం సాక్షాత్కారం అవు�
‘కాళేశ్వరం విలువ కష్టకాలంలోనే తెలుస్తుంది’ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న ఈ మాటలు అక్షర సత్యాలు. కాళేశ్వరం తన కర్తవ్యాన్ని నిర్వర్తించే సమయం ఆసన్నమైంది. వానలు కొంచెం వెనుకాముందూ కావడంతో రైతులు దిగులుకు లోన
Harish Rao | సిద్దిపేట : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీపై రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు నిప్పులు చెరిగారు. రాహుల్ అజ్ఞాని అంటూ ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఖర�
ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) కాళేశ్వరం ప్రాజెక్టును (Kaleshwaram Project) పూర్తిచేశారని, ఇప్పుడది తెలంగాణకు కల్పతరువుగా మారిందని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. మల్లన�
నదులు, చెరువులు, కుంటలు, వాగులు, వంకలు జలకళను సంతరించుకున్నాయి. నైరుతి పవనాలు కొంచెం ఆలస్యంగా రావడంతో వారం కింద వర్షాలు పడినట్టే పడి, వారం రోజులుగా మళ్లీ ఎండలు మండుతున్నాయి. ఒక పది, పదిహేను రోజులు వానలు కుర�
కాళేశ్వరం ప్రాజెక్టులో ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. సాగు, తాగునీటికి ఇబ్బంది లేకుండా వెంటనే జలాల తరలింపును చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడంతో ఆ మేరకు అధికారులు చర్యలు చేపట్టారు.
ప్రతిపక్షాలు ఉస్మానియా దుస్థితిపై నోరుమెదపక ముం దే కేసీఆర్ ఆ పురాతన దవాఖానను స్వయంగా సందర్శించారు. అనేక చోట్ల పైకప్పు పెచ్చులూడటం, గోడలు దెబ్బతినటం, వర్షపు నీరు ధారాపాతంగా కారటం, మొత్తంగా దవాఖాన భవనం శ�
ఇన్ని రోజులు ఒక ఎత్తు. ఇప్పుడు ఒక ఎత్తు. ఇది ఇరిగేషన్ శాఖకు పరీక్ష కాలం. ఇది మునుపటి తెలంగాణ కాదు. గతంలోలాగా ఆలోచిస్తే కుదరదు. నీటిసమస్య లేకుండా ప్రాజెక్టులు కట్టుకున్నాం. తాగు, సాగు అవసరాలకు సమృద్ధిగా నీర
‘రాహుల్గారూ దేశాన్ని దోచుకున్న చరిత్ర మీది.. అందుకే మీ పార్టీ పేరు కాంగ్రెస్ నుంచి స్కాంగ్రెస్గా మారిపోయింది’ అని కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్గాంధీపై మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. అవినీతికి కేరాఫ
Minister KTR : ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకుంటున్నారని, అందుకనే ప్రతిపక్షాలు అసూయ పడుతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి (Tungathurthy) నియోజకవర్గంలోని తిరుమలగిరిలో ప్�
తుంగతుర్తి నియోజకవర్గం నీటి వనరులు లేని, ప్రధాన పట్టణాలు, జాతీయ రహదారికి దూరంగా ఉన్న ప్రాంతం. ఇలాంటి కరువు ప్రాంతానికి గత పాలకులు కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోగా, మరింత వెనుకబాటుకు గురి చేశారు. దశాబ్దా�
వర్షాభావ పరిస్థితుల్లో రైతులను ఆదుకోవడమే ప్రథమ కర్తవ్యమని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. రాష్ట్రంలో వర్షాలు ఆలస్యమవడంతో సీఎం కేసీఆర్ (CM KCR) ఆదేశాల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) నుంచి రంగయనాక స�