KTR | హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి నది పరివాహక ప్రాంతంలోని రైతాంగానికి జీవనాడి లాంటిదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రుతుపవనాలు ఆలస్యమైనా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా రై�
సూర్యాపేట తిరుమలగిరి మండలంలో 2014కు ముందు తాగునీరు అందక ప్రజలు నానా అవస్థలు పడ్డారు. తుంగతుర్తి నియోజకవర్గంలో మొదటి గ్రామం అయిన తాటిపాముల ప్రజలు తాగునీటి కోసం బిక్కేరు వాగులో చెలిమలు తీసేది. మండలంలోని రామ
దేశ వ్యాప్తంగా వర్షభావ పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాదు, ఈ సీజన్లో పెద్దగా వర్షాలు ఉండకపోవచ్చని వాతావరణ శాఖ నుంచి హెచ్చరికలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికే తాగునీటికి కట �
Kaleshwaram Project | శ్రీరాంసాగర్ వరద కాలువ సజీవ ధారగా ఉండాలన్న కేసీఆర్ జల ఆశయం నెరవేరుతున్నది. తెలంగాణ జలసిరుల గని కాళేశ్వరం.. తన ఇంజినీరింగ్ ఫలాలను, ఫలితాలను అందిస్తున్నది. పునరుజ్జీవ పథకం సరికొత్త చరిత్రను లిఖ�
‘నా ప్రాణం పోయినా సరే.. రాబోయే ఐదేండ్లలో కోటి ఎకరాలకు సాగు నీరు అందించి తీరుతా.. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నిరూపిస్తా.. ఆరు నూరైనా ఎన్ని ఆటంకాలు కల్పించినా, ఎవరు అవరోధాలు సృష్టించినా.. హరిత తెలంగాణను సాధి�
కాళేశ్వరం ప్రాజెక్టు ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుత సృష్టి అని, కేసీఆర్ సీఎంగా ఉండటం వల్లే ఈ ప్రాజెక్టు నిర్మితమైందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు.
Mla Chander | తెలంగాణ జల ప్రధాత సీఎం కేసీఆర్( CM KCR ) ప్రత్యేక శ్రద్ధ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)తో తెలంగాణ సస్యశ్యామలమయ్యిందని రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్(Mla Koruganti Chander) అన్నారు.
కరీంనగర్ నుంచి ఖమ్మం వరకు రైతులకు సాగునీరివ్వాలన్న లక్ష్యంతో నిర్మించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆరంభంలో బాగానే ఉన్నా.. రానురాను తన ఉనికిని కోల్పోతూ వచ్చింది. చివరకు వట్టిపోయి ప్రాజెక్టు పరిధిలోని రై
గోదావరి ఎదురెక్కి వస్తున్నది. ఆయకట్టుకు భరోసా కల్పించేందుకు శ్రీరాంసాగర్ వైపు వడివడిగా కదిలొస్తున్నది. కరువు పరిస్థితులు నెలకొన్న తరుణంలో కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని జల దృశ్యం సాక్షాత్కారం అవు�
‘కాళేశ్వరం విలువ కష్టకాలంలోనే తెలుస్తుంది’ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న ఈ మాటలు అక్షర సత్యాలు. కాళేశ్వరం తన కర్తవ్యాన్ని నిర్వర్తించే సమయం ఆసన్నమైంది. వానలు కొంచెం వెనుకాముందూ కావడంతో రైతులు దిగులుకు లోన
Harish Rao | సిద్దిపేట : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీపై రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు నిప్పులు చెరిగారు. రాహుల్ అజ్ఞాని అంటూ ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఖర�
ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) కాళేశ్వరం ప్రాజెక్టును (Kaleshwaram Project) పూర్తిచేశారని, ఇప్పుడది తెలంగాణకు కల్పతరువుగా మారిందని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. మల్లన�
నదులు, చెరువులు, కుంటలు, వాగులు, వంకలు జలకళను సంతరించుకున్నాయి. నైరుతి పవనాలు కొంచెం ఆలస్యంగా రావడంతో వారం కింద వర్షాలు పడినట్టే పడి, వారం రోజులుగా మళ్లీ ఎండలు మండుతున్నాయి. ఒక పది, పదిహేను రోజులు వానలు కుర�