కాళేశ్వరం ప్రాజెక్టులో ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. సాగు, తాగునీటికి ఇబ్బంది లేకుండా వెంటనే జలాల తరలింపును చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడంతో ఆ మేరకు అధికారులు చర్యలు చేపట్టారు.
ప్రతిపక్షాలు ఉస్మానియా దుస్థితిపై నోరుమెదపక ముం దే కేసీఆర్ ఆ పురాతన దవాఖానను స్వయంగా సందర్శించారు. అనేక చోట్ల పైకప్పు పెచ్చులూడటం, గోడలు దెబ్బతినటం, వర్షపు నీరు ధారాపాతంగా కారటం, మొత్తంగా దవాఖాన భవనం శ�
ఇన్ని రోజులు ఒక ఎత్తు. ఇప్పుడు ఒక ఎత్తు. ఇది ఇరిగేషన్ శాఖకు పరీక్ష కాలం. ఇది మునుపటి తెలంగాణ కాదు. గతంలోలాగా ఆలోచిస్తే కుదరదు. నీటిసమస్య లేకుండా ప్రాజెక్టులు కట్టుకున్నాం. తాగు, సాగు అవసరాలకు సమృద్ధిగా నీర
‘రాహుల్గారూ దేశాన్ని దోచుకున్న చరిత్ర మీది.. అందుకే మీ పార్టీ పేరు కాంగ్రెస్ నుంచి స్కాంగ్రెస్గా మారిపోయింది’ అని కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్గాంధీపై మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. అవినీతికి కేరాఫ
Minister KTR : ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకుంటున్నారని, అందుకనే ప్రతిపక్షాలు అసూయ పడుతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి (Tungathurthy) నియోజకవర్గంలోని తిరుమలగిరిలో ప్�
తుంగతుర్తి నియోజకవర్గం నీటి వనరులు లేని, ప్రధాన పట్టణాలు, జాతీయ రహదారికి దూరంగా ఉన్న ప్రాంతం. ఇలాంటి కరువు ప్రాంతానికి గత పాలకులు కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోగా, మరింత వెనుకబాటుకు గురి చేశారు. దశాబ్దా�
వర్షాభావ పరిస్థితుల్లో రైతులను ఆదుకోవడమే ప్రథమ కర్తవ్యమని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. రాష్ట్రంలో వర్షాలు ఆలస్యమవడంతో సీఎం కేసీఆర్ (CM KCR) ఆదేశాల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) నుంచి రంగయనాక స�
కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram project) ప్యాకేజీ-9లో భాగంగా నిర్మించిన మల్కపేట రిజర్వాయర్లోకి (Malakpet Reservoir) నిర్వహించిన ఎత్తిపోతల ట్రయల్ (Trial run) విజయవంతమైంది. ఇప్పటికే ఒక పంపును విజయవంతంగా పరీక్షించగా, రెండో పంపును గంట�
నదిని సాగరంగా మార్చి న ముఖ్యమంత్రి కేసీఆర్.. మల్లన్నసాగర్, కొండపోచమ్మ జలసాగరాలను చూసి మ హాదానంద పడ్డారు. తన జలస్వప్నం సాకారమైనందుకు గోదారమ్మను చూసి పులకించిపోయారు. శుక్రవారం మంచిర్యాల పర్యాటనకు హెలిక�
ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటూ రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తూ, సబ్బండ వర్గాల ప్రజలకు భరోసా ఇచ్చి వెన్నుదన్నుగా నిలిచిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో చొప్పదండి నియోజకవర్గం కోనసీమలా రూపుదిద్దుకున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. ఉమ్మడి పాలనలో ఏడారిని తలపించిన వరదకాలువ ఇ�
తెలంగాణ సర్కారు సం కల్పంతో మెట్ట ప్రాంతమైన వేములవాడ సస్యశ్యామలంగా మారిందని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు పేర్కొన్నారు. నాడు సాగునీటికి తండ్లాడిన రైతాంగం నేడు ఉబికివచ్చిన జలాలను చూసి ఉప్పొంగిపోతున్
మేడిగడ్డ వద్ద గోదావరి నదిపై మూడున్నరేండ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ది. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ఫలితం అందుకున్న జిల్లా సూర్యాపేట.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 13 జిల్లాలోని 50లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం వర్ని మండలం సిద్దాపూర్ రిజర్�