కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram project) ప్యాకేజీ-9లో భాగంగా నిర్మించిన మల్కపేట రిజర్వాయర్లోకి (Malakpet Reservoir) నిర్వహించిన ఎత్తిపోతల ట్రయల్ (Trial run) విజయవంతమైంది. ఇప్పటికే ఒక పంపును విజయవంతంగా పరీక్షించగా, రెండో పంపును గంట�
నదిని సాగరంగా మార్చి న ముఖ్యమంత్రి కేసీఆర్.. మల్లన్నసాగర్, కొండపోచమ్మ జలసాగరాలను చూసి మ హాదానంద పడ్డారు. తన జలస్వప్నం సాకారమైనందుకు గోదారమ్మను చూసి పులకించిపోయారు. శుక్రవారం మంచిర్యాల పర్యాటనకు హెలిక�
ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటూ రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తూ, సబ్బండ వర్గాల ప్రజలకు భరోసా ఇచ్చి వెన్నుదన్నుగా నిలిచిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో చొప్పదండి నియోజకవర్గం కోనసీమలా రూపుదిద్దుకున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. ఉమ్మడి పాలనలో ఏడారిని తలపించిన వరదకాలువ ఇ�
తెలంగాణ సర్కారు సం కల్పంతో మెట్ట ప్రాంతమైన వేములవాడ సస్యశ్యామలంగా మారిందని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు పేర్కొన్నారు. నాడు సాగునీటికి తండ్లాడిన రైతాంగం నేడు ఉబికివచ్చిన జలాలను చూసి ఉప్పొంగిపోతున్
మేడిగడ్డ వద్ద గోదావరి నదిపై మూడున్నరేండ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ది. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ఫలితం అందుకున్న జిల్లా సూర్యాపేట.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 13 జిల్లాలోని 50లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం వర్ని మండలం సిద్దాపూర్ రిజర్�
‘మన నీళ్లు మనకే నినాదం’ సాకరమైంది. బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రణాళికతో ఎక్కడ చూసినా నీళ్లే కనబడుతున్నయి. తాగేందుకు నీళ్లు లేని పరిస్థితి నుంచి నడి ఎండాకాలంలోనూ ఎక్కడ చూసినా నీళ్లే అనేలా మారింది. తెలంగాణ రాష్
ప్రతి ఎకరానికీ సాగు నీరందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం ముందుకెళ్తున్నది. ఇప్పటికే ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి సాగు నీరందిస్తున్న సర్కారు ఉమ్మడి రంగారెడ్
రయ్యిన దూసుకొచ్చిన వందల డ్రోన్లు.. మిరుమిట్లు గొలిపే కాంతులతో ఆకాశంలో ఏదో చిత్రాన్ని గీస్తున్నట్టు అటూ ఇటూ తిరిగాయి. ఆ విచిత్రం ఏంటబ్బా అని అటు చూసేలోపే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చిత్రం.. ఆ వెంటనే జై
తెలంగాణలో సాగునీటి రంగంలో స్వర్ణయుగం తీసుకొచ్చామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఒకనాడు తెలంగాణ రైతుకు కంట కన్నీరే తప్ప పంటకు సాగునీరు లభించలేదని.. ప్రాజెక్టులు, కాలువలు, చెరువులతో రాష్ట్రం అలరారుతున్నదని పే�
నాడు ‘ఊరిడిసి నేను వోదునా, అయ్యో ఉరివోసుకుని సద్దునా’ అని అప్పుల ఊబిలో చిక్కిన రైతు బాధను చూసి గూడ అంజన్న పాట కట్టిండు. ‘ముద్దుల రాజాలో కొడుకా ఉత్తరమేస్తున్నా. నువ్వు సక్కంగుండు రాజాలు, నువ్వు సల్లంగుండు
తెలంగాణ రాష్ట్రం అవతరించింది. ఆనాటి ఉద్యమ నేత, ప్రస్తుత సీఎం కేసీఆర్ సంకల్పబలంతో ఎవుసం పండుగలా మారింది. కేవలంలో మూడేళ్ల స్వల్పవ్యవధిలోనే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పూర్తి కావడంతో ఉమ్మడి జిల్లా ముఖచిత్ర�
Speaker Pocharam | దశాబ్దాలుగా వెనుకబడ్డ కామారెడ్డి ప్రాంతంలో మెట్టపంటలకు సాగునీరు కల తెలంగాణ ఏర్పాటుతో సాకారం అయిందని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు.