తెలంగాణ సర్కారు సం కల్పంతో మెట్ట ప్రాంతమైన వేములవాడ సస్యశ్యామలంగా మారిందని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు పేర్కొన్నారు. నాడు సాగునీటికి తండ్లాడిన రైతాంగం నేడు ఉబికివచ్చిన జలాలను చూసి ఉప్పొంగిపోతున్
మేడిగడ్డ వద్ద గోదావరి నదిపై మూడున్నరేండ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ది. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ఫలితం అందుకున్న జిల్లా సూర్యాపేట.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 13 జిల్లాలోని 50లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం వర్ని మండలం సిద్దాపూర్ రిజర్�
‘మన నీళ్లు మనకే నినాదం’ సాకరమైంది. బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రణాళికతో ఎక్కడ చూసినా నీళ్లే కనబడుతున్నయి. తాగేందుకు నీళ్లు లేని పరిస్థితి నుంచి నడి ఎండాకాలంలోనూ ఎక్కడ చూసినా నీళ్లే అనేలా మారింది. తెలంగాణ రాష్
ప్రతి ఎకరానికీ సాగు నీరందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం ముందుకెళ్తున్నది. ఇప్పటికే ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి సాగు నీరందిస్తున్న సర్కారు ఉమ్మడి రంగారెడ్
రయ్యిన దూసుకొచ్చిన వందల డ్రోన్లు.. మిరుమిట్లు గొలిపే కాంతులతో ఆకాశంలో ఏదో చిత్రాన్ని గీస్తున్నట్టు అటూ ఇటూ తిరిగాయి. ఆ విచిత్రం ఏంటబ్బా అని అటు చూసేలోపే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చిత్రం.. ఆ వెంటనే జై
తెలంగాణలో సాగునీటి రంగంలో స్వర్ణయుగం తీసుకొచ్చామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఒకనాడు తెలంగాణ రైతుకు కంట కన్నీరే తప్ప పంటకు సాగునీరు లభించలేదని.. ప్రాజెక్టులు, కాలువలు, చెరువులతో రాష్ట్రం అలరారుతున్నదని పే�
నాడు ‘ఊరిడిసి నేను వోదునా, అయ్యో ఉరివోసుకుని సద్దునా’ అని అప్పుల ఊబిలో చిక్కిన రైతు బాధను చూసి గూడ అంజన్న పాట కట్టిండు. ‘ముద్దుల రాజాలో కొడుకా ఉత్తరమేస్తున్నా. నువ్వు సక్కంగుండు రాజాలు, నువ్వు సల్లంగుండు
తెలంగాణ రాష్ట్రం అవతరించింది. ఆనాటి ఉద్యమ నేత, ప్రస్తుత సీఎం కేసీఆర్ సంకల్పబలంతో ఎవుసం పండుగలా మారింది. కేవలంలో మూడేళ్ల స్వల్పవ్యవధిలోనే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పూర్తి కావడంతో ఉమ్మడి జిల్లా ముఖచిత్ర�
Speaker Pocharam | దశాబ్దాలుగా వెనుకబడ్డ కామారెడ్డి ప్రాంతంలో మెట్టపంటలకు సాగునీరు కల తెలంగాణ ఏర్పాటుతో సాకారం అయిందని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు.
Telangana Decade Celebrations | మండు వేసవిలో చెరువుల మత్తళ్లు.. ఇది కదా తెలంగాణ అభివృద్ధి అంటే. చివరి ఆయకట్టుకూ సాగు నీళ్లు.. ఇది కదా తెలంగాణ అభివృద్ధి అంటే. 9 ఏండ్లలోనే తెలంగాణ జలమాగాణం అయ్యింది. కారణం.. సీఎం కేసీఆర్ కార్యదక్ష�
గతంలో పంటలు సాగు చేయాలంటే జూన్ వరకు ఆగాల్సిందే. దుక్కులు దున్ని తొలకరి కోసం వేచి చూడాల్సిందే. కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి రావడంతో ఇప్పుడా పరిస్థితి లేదు. వానల కోసం మొగులువైపు ఎదురుచూడాల్సిన అవసర�
సీఎం కేసీఆర్ మానసపుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు దేశానికే గర్వకారణమని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు ఉపేంద్ర బుధవారం ఒక ప్రకటనలో కొనియాడారు. అమెరికాలో ప్ర పంచ ఎన్విరాన్మెంటల్, వాటర్ రిసోర్స్ క
సాగునీటి చరిత్రలో మరో అధ్యాయం మొదలైంది. మెట్ట ప్రాంత ప్రజల దశాబ్దాల కల సాకారమైంది. తరలివచ్చిన గంగమ్మతో మల్కపేట మురిసిపోయింది. ఈ నేలను కాళేశ్వరం నీటితో అభిషేకిస్తానన్న అమాత్యుడు రామన్న హామీ కార్యరూపం దా�