రాళ్లవానతో కూడిన అకాల వర్షాలతో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో పంట నష్టం జరగడం బాధాకరమైన విషయం. 27 జిల్లాల్లో సుమారుగా 2,36,194 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లుగా సమాచారం. అత్యధికంగా 1.60 లక్షల ఎకరాల్లో వరి దెబ్బతిన్�
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో (BJP) ప్రజాస్వామ్యానికి ప్రమాదం పొంచివుందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి (Chada Venkat reddy) అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలంటే ఆ పార్టీని గద్దెదిం�
ప్రతి ఎకరాకూ సాగునీరందించడమే ప్రభుత్వ లక్ష్యమని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు స్పష్టం చేశారు. మెట్పల్లి మండలం రామారావుపల్లె శివారులోని ఎస్సారెస్పీ కాకతీయ కాలువ 47.160 కిలోమీటరు నుంచి 50.130
దేశ ప్రజలు భారత రాష్ట్ర సమితిని అధికారంలోకి తీసుకువచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, తెలంగాణలో మూడోసారి అధికారంలోకి వస్తుందని, కార్యకర్తలు, నాయకులు సంక్షేమ పథకాలను విస్తతృంగా ప్రచారం చేయాలని జహీరాబాద్ ఎమ�
నిజం ఎప్పుడూ నిష్టూరంగానే ఉంటది. ఉన్నమాట అంటే ఉలుకే కనిపిస్తది. ఆంధ్రా రాజకీయ నాయకుల పరిస్థితి ఇప్పుడు అచ్చంగా ఇదే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోతే, తెలంగాణలో చీకట్లు కమ్ముకుంటాయని, పరిశ్రమలు తరలిపో
బీజేపీ (BJP) దొంగల పార్టీ అని, వారికి రైతులంటే గిట్టదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar Rao) అన్నారు. పేదలను దోచాలె.. పెద్దలకు కట్టబెట్టాలన్నదే మోదీ (PM Modi) విధానమని ఆగ్రహం వ్యక్తంచేశారు.
భారతదేశ మూలజాతుల, అణగారిన జాతుల దుఃఖనివారణకు మహావైద్యుడు మాత్రమే కాదు, అంబేద్కర్ ప్రపంచవ్యాప్త అణగారిన జాతుల విముక్తి ప్రదాత. ప్రపంచ మేధావులందరిలో ఉత్తమ మేధావిగా, మానవరత్నగా కొనియాడబడిన మహామనీషి.
మీరే నాబలం..బలగం.. ఎన్ని జన్మలెత్తినా మీరుణం తీర్చుకోలేనిదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామ శివారులో ఆదివారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళ�
ఇంతకీ తల్లిని చంపి తీసిన ఈ పిల్ల తెలంగాణ రాష్ట్రంలో కలియుగ పాలకుడు ఏమని సెలవిచ్చాడో విశ్లేషిద్దాం. ఈనాటి ప్రధానమంత్రి భాషణలో మూడు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి.
దేశంలో ఎక్కడికెళ్లినా తెలంగాణ ప్రగతి గురించే అడిగి తెలుసుకుంటున్నారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఢిల్లీలో వివిధ సమావేశాలకు వెళ్లినప్పుడల్లా తెలంగాణ లో ఇన్ని పథకాలు ఎలా అమలుచేస్తున్నారని వ�
ఉద్యమాల పురిటి గడ్డ.. రాజకీయ చైతన్యానికి వేదిక అయిన సూర్యాపేట ప్రాంతం అభివృద్ధిలో మాత్రం ఉమ్మడి రాష్ట్రంలో అట్టడుగున ఉండేది. సాగునీటి వసతి లేక బీడుపడ్డ భూములు, చేసేందుకు పని లేక ఊళ్లకు ఊళ్లు వలస బాట పట్టడ
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఫలాలు యాదాద్రి భువనగిరి జిల్లాను సస్యశ్యామలం చేసుకుంటూ వస్తున్నాయి. ఇప్పటికే బస్వాపూర్ (నృసింహ సాగర్) రిజర్వాయర్ ద్వారా యాదగి
తెలంగాణ చేసిన అప్పులను భవిష్యత్తు తరాల కోసం వివిధ పథకాల పెట్టుబడులకు వినియోగించింది. పలురకాలుగా స్థిర, సుస్థిర ఆస్తులను తెలంగాణ సమాజానికి సమకూర్చింది. అందుకు సంబంధించిన ఫలాలను ఇప్పటికే ప్రజలకు అందించి