రైతుల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తున్నది. గత పాలకుల నిర్లక్ష్యంతో నిస్తేజంగా మారిన వ్యవసాయ రంగానికి జవసత్వాలు కల్పిస్తున్నది. అన్నదాతల సంక్షేమమే పరమావధిగా ముందుకు ‘సాగు’తున్నది.
నువ్వు జేసిన దీక్షనే తెలంగాణను ప్రపంచ పటంల కూసోవెట్టింది..నాడు నువ్వు మెతుకు ముట్టకుంటనే నేడు రైతన్నల పొలాలు పచ్చవడుతున్నయి.!నాడు నీళ్ల సుక్క నీ గొంతుల పోయకుంటనే
నేడు భగీరథ నీళ్ళు మా గల్మళ్లకొస్తున్నయ్
దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చ�
Minister Harish Rao | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై విపక్ష పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయని మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు వ్యవసా�
సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ సాగర్ నిర్వహణ చాలా బాగున్నదని బ్యాంకర్లు ప్రశంసించారు. శనివారం కాళేశ్వరం ప్రాజెక్టును వివిధ బ్యాంకుల అధికారులు సందర్శించారు.
తెలంగాణపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ అబద్ధాల ప్రచార పరంపర కొనసాగుతూనే ఉన్నది. శనివారం ఢిల్లీలో ఓ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రగతిపై, టీఆర్ఎస్ పాలనపై అడ్డగోలు వ్యాఖ్య లు చేశార�
(కాళేశ్వరంపై కబోది విమర్శలు-2) తుమ్మిడిహెట్టిని కాదని, కాళేశ్వరం వద్ద ప్రాజెక్టును కట్టడంలో హేతుబద్ధత ఏమీ లేదని అనటమే కాదు, ఎత్తిపోతల పంపులతో విద్యుత్ చార్జీల కారణంగా అది మోయలేని బరువుగా తయారవుతుందని ఇ�
హైదరాబాద్ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మాట్లాడుతున్న కేంద్ర మంత్రు�
214.36 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ 1.73 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదు ఆరు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. కృష్ణా పరీవ
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఢిల్లీలో ఒకమాట.. గల్లీలో ఒకమాట మాట్లాడుతున్న కేంద్ర మంత్రులది నోరా.. మోరీనా అని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తీవ్రంగా మండిపడ్డారు. వంద అబద్ధాలు ఆడైనా సరే అధికారంలోకి ర
Minister Haris Rao | కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రమంత్రులు పూటకో మాట్లాడుతున్నారని, వారిది పార్లమెంట్లో ఓ మాట ప్రజాక్షేత్రంలో ఓ మాట, ఢిల్లీలో ఓ మాట.. గల్లీలో ఓ మాట అంటూ రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ర�
ప్రాజెక్టుల రీ డిజైనింగ్ చేపట్టింది మొదలు ప్రతిపక్షాలు ‘కాళేశ్వరం’ ప్రాజెక్టుపై ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. ప్రాజెక్టు పూర్తయి ఫలితాలు అనుభవంలోకి వస్తున్నా అవి కొనసాగుతూనే ఉన్నాయి, ఉంటాయి కూడా. ఓ పక్క �