హైదరాబాద్ : భారీ వరదల కారణంగా కాళేశ్వరం పంప్హౌస్లు మునిగిపోవడంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి మండిపడ్డారు. ప్రాజెక్టు ఇంజినీర్ పెంటారెడ్డిపై అవమానకర
న్యూఢిల్లీ : కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించలేమని కేంద్రం స్పష్టం చేసింది. ప్రాజెక్టుకు జాతీయ హోదా అర్హత లేదని కేంద్ర నీటి జలశక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు పేర్కొన్నారు. కాళేశ్వరానికి పె�
కేసీఆర్ను ఎదుర్కొనలేక కాళేశ్వరంపై నిందలు ఇంజినీర్ పెంటారెడ్డికి రేవంత్ క్షమాపణలు చెప్పాలి నీటి వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాశ్ ధ్వజం హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్
భారీ వర్షాలతో గోదావరి నది ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తుండటంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం అంబట్పల్లిలోని లక్ష్మీ బరాజ్కు భారీ స్థాయిలో వరద వచ్చి చేరుతున్నది. గురువారం ఇన్ఫ్లో 28,40,060 క్�
గోదావరిలో ఎవరూ ఊహించని రీతిలో వరద వస్తున్నదని, గతంలో ఎన్నడూ చూడని ప్రకృతి విపత్తని ఎత్తిపోతల పథకాల ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి చెప్పారు. ఇంతటి విపత్తులో పంప్హౌస్లు నీట మునగడం సహజమని స్పష్టంచేశారు. �
‘మెట్ట’కు జీవం..ఆనందంలో రైతాంగం జూలైలోనే అప్పర్ మానేర్ ఆయకట్టుకు నీటి విడుదల జోరుగా సాగు పనులు.. 13 వేల ఎకరాల్లో పంటలు అపర భగీరథుడు సీఎం కేసీఆర్కు రైతుల కృతజ్ఞతలు నాడు: విరివిగా వర్షాలు కురిసినప్పుడో.. ప�
ఇన్ఫ్లో 45,580, అవుట్ఫ్లో 43,530 క్యూసెక్కులు కాళేశ్వరం వద్ద ఉద్ధృతంగా గోదావరి మహదేవపూర్/కాళేశ్వరం/కేతేపల్లి, జూలై 4: కాళేశ్వరం ప్రాజెక్ట్లోని లక్ష్మీ బరాజ్లోకి భారీగా వరద నీరు చేరుతున్నది. గత రెండు రోజులు�
‘నీళ్లు, నిధులు, నియామకాలు’.. ఈ నినాదమే లక్ష్యంగా తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగింది. ఫలితంగా ఆవిర్భవించిన తెలంగాణలో ‘నిధులు’ సమకూర్చుకొని రాష్ట్రం ప్రగతిపథంలో ముందుకుసాగుతున్నది. ‘నియామకాల’ విషయంలో ఇప్పట�
హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం దేశ చరిత్రలోనే ఓ అపూర్వ ఘట్టమని సీఎం కేసీఆర్ అన్నారు. పబ్లిక్ గార్డెన్స్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సీఎం కేసీఆర్ ప్రజలనుద్దేశించి ప్రసంగించార�
నీళ్లు, నిధులు, నియామకాలు.. ఇది తెలంగాణ ఉద్యమ నినాదం. స్వరాష్ట్ర లక్ష్యాల సాధనకు టీఆర్ఎస్ సర్కారు అహరహం శ్రమించింది. ఒక్కో అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టి క్రమంగా సాకారం చేసింది. ప్రణాళికలు రచించి తెలంగాణ
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొండపోచమ్మసాగర్ నుంచి వస్తున్న గోదావరి జలాలతో మాసాయిపేట మండల పరిధిలోని హాల్దీప్రాజెక్టు నిండుకుండలా ఉంది. శనివారం సాయంత్రం మాసాయిపేట మండలంలో ప్రవేశించిన గోదావరి జలాలు ఆద
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా తాగు, సాగు నీటి కష్టాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్చారని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు తెలిపారు. శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి వేములవాడ గుడిచెరువుకు నీటిని ఎత�
కర్ణాటక రాష్ట్రంలోని ఎగువభద్ర ప్రాజెక్టుకు జాతీయహోదా ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం అన్ని అర్హతలు ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎందుకు ఇవ్వడం లేదని రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖల మంత్రి కే తారకరామారావు ట్విట్టర�
Mallanna sagar | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాకంగా చేపట్టిన మల్లన్న సాగర్కు (Mallanna sagar) గోదావరీ జలాల ఎత్తిపోత కొనసాగుతున్నది. 15 రోజుల్లోనే నాలుగు టీఎంసీల నీటిని కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి తరలించారు.