గోదావరిలో ఎవరూ ఊహించని రీతిలో వరద వస్తున్నదని, గతంలో ఎన్నడూ చూడని ప్రకృతి విపత్తని ఎత్తిపోతల పథకాల ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి చెప్పారు. ఇంతటి విపత్తులో పంప్హౌస్లు నీట మునగడం సహజమని స్పష్టంచేశారు. �
‘మెట్ట’కు జీవం..ఆనందంలో రైతాంగం జూలైలోనే అప్పర్ మానేర్ ఆయకట్టుకు నీటి విడుదల జోరుగా సాగు పనులు.. 13 వేల ఎకరాల్లో పంటలు అపర భగీరథుడు సీఎం కేసీఆర్కు రైతుల కృతజ్ఞతలు నాడు: విరివిగా వర్షాలు కురిసినప్పుడో.. ప�
ఇన్ఫ్లో 45,580, అవుట్ఫ్లో 43,530 క్యూసెక్కులు కాళేశ్వరం వద్ద ఉద్ధృతంగా గోదావరి మహదేవపూర్/కాళేశ్వరం/కేతేపల్లి, జూలై 4: కాళేశ్వరం ప్రాజెక్ట్లోని లక్ష్మీ బరాజ్లోకి భారీగా వరద నీరు చేరుతున్నది. గత రెండు రోజులు�
‘నీళ్లు, నిధులు, నియామకాలు’.. ఈ నినాదమే లక్ష్యంగా తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగింది. ఫలితంగా ఆవిర్భవించిన తెలంగాణలో ‘నిధులు’ సమకూర్చుకొని రాష్ట్రం ప్రగతిపథంలో ముందుకుసాగుతున్నది. ‘నియామకాల’ విషయంలో ఇప్పట�
హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం దేశ చరిత్రలోనే ఓ అపూర్వ ఘట్టమని సీఎం కేసీఆర్ అన్నారు. పబ్లిక్ గార్డెన్స్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సీఎం కేసీఆర్ ప్రజలనుద్దేశించి ప్రసంగించార�
నీళ్లు, నిధులు, నియామకాలు.. ఇది తెలంగాణ ఉద్యమ నినాదం. స్వరాష్ట్ర లక్ష్యాల సాధనకు టీఆర్ఎస్ సర్కారు అహరహం శ్రమించింది. ఒక్కో అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టి క్రమంగా సాకారం చేసింది. ప్రణాళికలు రచించి తెలంగాణ
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొండపోచమ్మసాగర్ నుంచి వస్తున్న గోదావరి జలాలతో మాసాయిపేట మండల పరిధిలోని హాల్దీప్రాజెక్టు నిండుకుండలా ఉంది. శనివారం సాయంత్రం మాసాయిపేట మండలంలో ప్రవేశించిన గోదావరి జలాలు ఆద
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా తాగు, సాగు నీటి కష్టాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్చారని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు తెలిపారు. శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి వేములవాడ గుడిచెరువుకు నీటిని ఎత�
కర్ణాటక రాష్ట్రంలోని ఎగువభద్ర ప్రాజెక్టుకు జాతీయహోదా ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం అన్ని అర్హతలు ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎందుకు ఇవ్వడం లేదని రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖల మంత్రి కే తారకరామారావు ట్విట్టర�
Mallanna sagar | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాకంగా చేపట్టిన మల్లన్న సాగర్కు (Mallanna sagar) గోదావరీ జలాల ఎత్తిపోత కొనసాగుతున్నది. 15 రోజుల్లోనే నాలుగు టీఎంసీల నీటిని కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి తరలించారు.
మల్లన్నసాగర్ రిజర్వాయర్ను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ.1,500 కోట్లు విడుదలకు నిర్ణయించింది. సీఎం కేసీఆర్ సూచనలతో మల్లన్నసాగర్ జలాశయాన్ని పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతామని తెలంగాణ
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన తెలంగాణలోనే రెండో అతిపెద్ద రిజర్వాయర్ కొమురవెల్లి మల్లన్నసాగర్ను బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రారంభించారు. దీంతో రాష్ట్ర జల చ�
హైదరాబాద్ : తెలంగాణ ప్రజల జీవన విధానాన్నే మార్చేసిన మహా ప్రాజెక్టు.. కాళేశ్వరం. రాష్ట్ర ఆర్థిక గతిని, స్థితిని మార్చిన ప్రాజెక్టుకు కేంద్రం ఎంత మేర సహకారం అందించిందో తెలుసా అంటూ.. రాష్ట్ర ఐటీ, పరిశ్రమ�
కృష్ణానది మీద పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చేపట్టి 70 శాతం పనులు పూర్తిచేశారు. కోర్టు కేసుల చిక్కులు లేకుంటే ఈ పాటికి ఈ ప్రాజెక్టు మొదటి దశ అందుబాటులోకి వచ్చి సాగునీరు అందేది. ఈ ప్రాజెక్టు పూర్తయితే �