Minister KTR | దేశంలో ఒక్కో నగరానికి ఒక్కో సమస్య ఉంది, హైదరాబాద్కు మాత్రమే ఎన్నో కోణాల్లో అనుకూలతలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ఏ ప్రాజెక్టునైనా వచ్చే 50 ఏండ్లను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందిస్తు�
‘ఏ క్యాటగిరీ’ గుర్తింపునిచ్చిన రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఈ ఘనత సాధించిన అతిపెద్ద కార్పొరేషన్గా రికార్డు మరింత పెరిగిన తెలంగాణ పరపతి.. నిధుల సమీకరణ తేలిక పారదర్శకంగా నిధుల వినియోగం.. నెరవేర�
మనం జాతీయ ప్రాజెక్టు అడిగితే ఏమీ లేదన్నారు కర్ణాటకకు ఇచ్చారు.. మధ్యప్రదేశ్కూ ఇచ్చారు మరి తెలంగాణ ప్రాజెక్టుల సంగతి ఏమిటి? ఒక ప్రాజెక్టుకు జాతీయహోదా తెలంగాణ హక్కు ఏడున్నరేండ్లయినా పట్టించుకోని బీజేపీ..
దేశానికి అన్నంపెట్టే రైతన్నకు వెన్నుగా నిలిచిన ముఖ్యమంత్రి రైతుబంధు వారోత్సవాల్లో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి షాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు ఇంకా 30ఏళ్లు అయిన పూర్�
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలు పెంచారంటూనే ఇతరత్రా ఆరోపణలు కూడా చేశారు. సీఎం కేసీఆర్ మీదా అవాకులు చెవాకులు మాట్లాడి తన అజ్ఞానాన్ని చాటుకొన్నారు. లోక్సభలో కాళేశ�
Protem Chairman Bhopal Reddy | ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన దక్షతతో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని శాసన మండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టు నిర్మించిన ఘనత ముఖ్యమంత్రి
సంక్షేమంతోపాటు వ్యవసాయాది రంగాల్లో నేడు తెలంగాణ ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. తాగునీటికి తండ్లాడిన పాలమూరు నేడు సాగునీటి జలకళతో శోభిల్లుతున్నది. పచ్చని పైరు పంటలతో ప్రగతి పాట పల్లకిపై ఊరేగుతున్నది. రా
Kaleshwaram Project | కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) పై ఇప్పటి వరకు రూ.80వేలకోట్లకుపైగా వ్యయం చేసినట్లు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ (union jal shakti ministry) బుధవారం లోక్సభలో
గోదావరి ఒడి జలపాఠాల బడి కాళేశ్వరం ప్రాజెక్టుపై మహారాష్ట్ర ఇంజినీర్ల ప్రశంసల వర్షం లక్ష్మీబరాజ్ నుంచి మల్లన్నసాగర్ వరకు.. రెండు రోజులపాటు.. 15 మంది అధ్యయనం నిర్మాణ పద్ధతులపై ఆరా తమ రాష్ట్రంలోనూ అనుసరిస్�
Kaleswaram project | కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ ఇంజినీర్ల ప్రతిభ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని నాగ్పూర్ ఈఎన్సీ అనిల్ బహుదూరె అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు రోజులుగా కాళేశ్వరం ప్రాజెక్టు�
కాళేశ్వరం : పవిత్ర పూణ్యక్షేత్రమైన శ్రీకాళేశ్వర ముక్తిశ్వర స్వామి ఆలయ ఆధ్వర్యంలో కార్తీక మాసన్ని పురస్కరించుకుని మూడవ రోజు బుధవారం కార్తీక త్రయోదశి రోజున ఆలయ అధికారులు, అర్చకులు గోదావరిలో హారతి కార్యక
Minister Harish rao | మల్లన్నసాగర్.. రైతుల తలరాత మార్చే, తరతరాలు నిలిచే ప్రాజెక్టు అని మంత్రి హరీశ్ రావు అన్నారు. అనతి కాలంలోనే గొప్ప పని మన కళ్లముందు ఆవిష్కృతమైందని
ఎకరాకు మార్కెట్ విలువ 3 లక్షలు రైతుకు ఎకరాకు రూ.9 లక్షలకుపైనే మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడి పెగడపల్లి, అక్టోబర్ 26: కాళేశ్వరం లింక్-2లో భాగంగా కాలువ నిర్మాణంలో భూములు కోల్పోతున్న వారికి పరిహారం పెంచినట్