దేశానికి 92 లక్షల టన్నుల ధాన్యమిచ్చాం: సీఎం కేసీఆర్హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఒకనాడు బాధపడిన రైతు ఇవాళ దేశానికే ఆదర్శంగా మారాడని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆదివారం సిరిసిల్లలో సీఎం మ
రాజన్న సిరిసిల్ల : గోదావరి నదీ జలాలు ఒరుసుకుంటూ పోతున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రతి గ్రామము, ప్రతి ఎకరం గోదావరి జలాలతో అనుసంధానం కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట
మొక్కవోని దీక్షతో రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్, ముఖ్యమంత్రిగా సొంత పాలనలో ఫలాలు ఎంత రుచిగా ఉంటాయో చూపిస్తున్నారు. తెలంగాణ రాకముందు లక్షలాది ఎకరాలకు నీటివసతి లేక తిండిగింజలకు కరువైన పరిస్థితినుంచి ఇ�
భగీరథా! నీ ప్రయత్నం హర్షణీయం.నేను ఉన్నపళంగా దుమికితే.. తట్టుకునే శక్తి ఉర్వికి లేదు’ అంది దివిజ గంగ. ఎగిసిపడుతున్న గంగను తన సిగలో ముడిచాడు శంకరుడు. సురగంగ శివగంగ అయ్యింది. జట నుంచి జాలువారి భగీరథిగా మారింద�
రాష్ట్ర రూపురేఖలనే మార్చివేస్తున్న కాళేశ్వరం సర్వే మొదలు ప్రతిదశలోనూ ప్రపంచ రికార్డులు 250 కిలోమీటర్ల మేర జీవనది సృష్టి గోదావరి ఉపనదులకు జవసత్వాలు హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం.. ఇదొక సాగ�
ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. లింక్-1 లక్ష్మీ పంపుహౌస్లోని 12పంపులను ఆన్ చేసి 25,200 క్యూసెక్కుల నీటిని ఎగువన గల సరస్వతీ బరాజ్లోకి తరలిస్తున్నారు.
లిఫ్టింగ్ ఎ రివర్ | కాళేశ్వరం అద్భుతంపై కొండపల్లి రాజేంద్ర శ్రీవత్స రూపొంచిన ‘లిఫ్టింగ్ ఎ రివర్’ డాక్యుమెంటరీ ఈ నెల 25న డిస్కవరీ చానెల్లో రాత్రి 8
మానవాళి చరిత్రలోనే అత్యద్భుతం కాళేశ్వరం నీటి ప్రాజెక్టు. నీరు పల్లమెరుగు అనే ప్రకృతి తత్వానికి విరుద్ధంగా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి, అత్యంత తక్కువ సమయంలో, ఏకంగా ఒక నదినే ఎగువకు పారించి,
తెలంగాణకు కీర్తి కిరీటంగా నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన డిస్కవరీ ఛానల్ డాక్యుమెంటరీ రూపంలో జూన్ 25న రాత్రి 8గంటలకు మన ముందుకు తీసుకొస్తుంది.
మేడిగడ్డ| జిల్లాలోని మేడిగడ్డ ప్రాజెక్టు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న మేడిగడ్డ బరాజ్ 5 గేట్లు ఎత్తిన అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్�