కేప్ కెనావెరాల్, ఫిబ్రవరి 14: వైద్యపరమైన అత్యవసర కారణాల వల్ల నలుగురు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి అర్ధాంతరంగా భూమికి తిరిగొచ్చిన నేపథ్యంలో వారి స్థానాన్ని భర్తీ చేయడానికి తాజాగా మరో బృందం రోదసిలోకి పయనమైంది.
స్పేస్ఎక్స్కు చెందిన రాకెట్ ద్వారా వారు రోదసిలోకి బయల్దేరారు.