“మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గం రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న మారుమూల ప్రాంతం. మహారాష్ట్ర పక్కనే ఉన్న నక్సల్స్ కల్లోలిత ప్రాంతమని,
మేడిగడ్డ బరాజ్ ఘటనను సాకుగా చూపెడుతూ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుపైనే రాజకీయ కుట్రలు పన్నుతున్నారని, ఎన్నికల్లో లబ్ధి కోసమే కాంగ్రెస్, బీజేపీ రాద్ధాంతం చేస్తున్నాయని తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ �
తుంగతుర్తి ప్రాంతం 2014కు ముందు ఎట్లుండే.. 2014 నుంచి ఇప్పటి వరకు ఎట్లా మారిందో ప్రజలు గమనించాలని బీఆర్ఎస్ తుంగతుర్తి నియోజకవర్గ అభ్యర్థి, ఎమెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. శనివారం మండలంలోని రెడ్డిగూడ�
Kaleshwaram | కేంద్ర మంత్రి కిషన్రెడ్డి లేఖ రాస్తారు.. ఆగమేఘాల మీద నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ బృందం వచ్చి రెండు రోజుల్లో దాదాపు ఆరు గంటల పరిశీలనతో తుది నివేదిక ఇస్తుంది. పైగా రాష్ట్రం నుంచి పూర్తి డాక్యుమెంట్ల
Machhu Dam | అది 1979వ సంవత్సరం. భారీ వర్షాలతో గుజరాత్లోని మోర్బీ జిల్లా అతలాకుతలమైంది. మచ్చు నదికి వరద పోటెత్తింది. దీంతో మచ్చు డ్యామ్ తెగిపోయింది. ప్రాజెక్టు కిందనున్న ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోయాయి. వరద నీటిలో ఎక
కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ సస్యశ్యామలమైందని, వ్యవసాయం పండుగలా మారిందని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. మరిపెడ మండలంలో ఎర్జర్ల గ్రామంలో నిర్వహించిన సమావేశంల�
ఎన్నికల్లో ప్రజల మనసులు గెలుచుకోలేని నీచ రాజకీయమిది. నాలుగు ఓట్లు దండుకునేందుకు తెలంగాణ జీవనాడిపై జరుగుతున్న మూకుమ్మడి దాడి ఇది. పార్టీల ప్రతిష్ఠను పెంచుకొనే ఎజెండాలు లేక ప్రపంచం ప్రశంసించిన కాళేశ్వర�
రైస్ మిల్ ఇండస్ట్రీకి సీఎం కేసీఆర్ అండగా ఉంటారని, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం శక్తివంచన లేకుండా కృషి చేయాలని రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్, పెద్దపల్లి నియోజక వర్గ బీఆ�
తెలంగాణలో పేదరికం గణనీయంగా తగ్గింది. 2015-16లో రాష్ట్రవ్యాప్తంగా 13.18 శాతం మంది పేదరికంలో ఉండగా, 2019-21 నాటికి ఆ సంఖ్య 5.88 శాతానికి తగ్గినట్టు నీతి ఆయోగ్ వెల్లడించింది. ఈ మేరకు పేదరిక సూచిలో తెలంగాణ 21వ స్థానంలో నిలి�
తుంగతుర్తి నియోజకవర్గానికి 66 ఏండ్ల చరిత్ర ఉంది. 1957లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఆవిర్భవించింది. అంతకుముందు సూర్యాపేట నియోజకవర్గంలో భాగంగా ఉండేది. ఆది నుంచి కమ్యూనిస్టు,
సమైక్య రాష్ట్రంలో 58 ఏండ్ల పాటు పాలించిన కాంగ్రెస్, టీడీపీ రైతన్నను దగా చేశాయి. వ్యవసాయం కుదేలైనా.. రైతన్న అప్పులపాలై ఆత్మహత్యల బాటపట్టినా చోద్యం చూశాయి. అందులో హస్తం పార్టీ అయితే ఏకంగా అన్నదాతల జీవితాలత�
కాళేశ్వరం ప్యాకేజీ-27 కాలువ నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం గుండంపల్లి రైతులకు వరంగా మారింది. శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్తో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ నిర్మల్ నియోజకవర్గంలోని బీడు భూములను సస్యశ్యా
మీ దీవెనార్థితో రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కానుందని బీఆర్ఎస్ చొప్పదండి ఎమ్మెల్యే అభ్యర్థి సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. రామడుగు మండలం మోతె, గోలిరామయ్యపల్లి, కొరటపల్ల�
తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్తోనే సుభిక్షంగా ఉంటుందని, ముచ్చటగా మూడోసారి కేసీఆరే సీఎం అవుతారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.