కరువును తరిమి కొట్టేందుకు కేసీఆర్ ప్రభుత్వం రూ.1,652.26 కోట్లతో బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టింది. రిజర్వాయర్ నిర్మాణ పనులు ఇప్పటికే 90 శాతం పూర్తయ్యాయి.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు ప్రచారం చేయటాన్ని అర్థం చేసుకోవచ్చు. ప్రజలను నమ్మించి గెలవాలి గనుక ఆ పని చేశారనాలి. కానీ, గెలిచిన తర్వాత కూడా అవే అబద్ధాలు కొనసాగించటం ఎందుకన్నది ప్రశ్నగా మారిం
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ, తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత నదిపై బరాజ్ నిర్మాణం అంశాలపై మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. జాగో తెలంగాణ, తెలంగాణ జలసాధన సమితి సంయుక్తంగా సోమాజిగూడ ప్రె
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ఇన్నాళ్లూ చేసిన ఆరోపణలన్నీ శుద్ధ అబద్ధాలని స్వయంగా ఆ పార్టీ ప్రభుత్వంలోని మంత్రుల బృందమే ఒప్పుకొన్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శుక్రవారం ఐదుగురు
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ‘డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి’ ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ ఏర్పడిన తర్వాత కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుగా రీడిజైన్ �
కాళేశ్వరం ప్రాజెక్ట్లో అంతర్భాగమైన లక్ష్మీ బరాజ్ (మేడిగడ్డ), అన్నారం (సరస్వతీ బరాజ్)ను నేడు రాష్ట్ర మంత్రుల బృందం పరిశీలించనుంది. మొదట రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఐటీ, ఇండ్రస్ట�
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ (లక్ష్మీబరాజ్) ఎలా కుంగిపోయింది? అందుకు కారణం ఏమిటి? సాంకేతిక తప్పిదమా? నిర్మాణ వైఫల్యమా? ఎక్కడ లోపం జరిగింది? ఏం జరిగింది? ఎంత మేరకు నష్టం వాటిల్లింది? ఇత్యా�
మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు మేడిగడ్డ బ్యారేజీని (Medigadda Barrage) సందర్శించనున్నారు. ఈ నెల 29న హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయల్దేరనున్న మంత్రులు.. మేడిగడ్డ బ్యారేజీ వద్ద కాళేశ్వరం ప్రాజెక్ట�
బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణంలో లోపాలు ఉంటే ఎలాంటి విచారణైనా చేపట్టవచ్చునని, అందుకు తాము సిద్ధమేనని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఉద్ఘాటించారు.
“దయన్నే మీ ధైర్యం... కష్టం వచ్చిందంటే క్షణంలో వాలుతా... నా 40ఏళ్ల రాజకీయ జీవితంలో నన్ను నమ్మి గెలిపించిన ప్రజలకు తలవంపులు తేకుండా పని చేశా”..అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఎన్నికల ప్రచార ముగింపు స