ఉద్యమ నాయకుడు, తెలంగాణ తొలి సీఎం, భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ గర్జించారు. చలో నల్లగొండ సభావేదికపై కేసీఆర్ చేసిన ప్రసంగం ఆద్యంతం అందరినీ ఆకట్టుకున్నది. ఇన్నాళ్లపాటు ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన
కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బరాజ్ సందర్శనకు మంగళవారం వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, సాగునీటి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఇతర మంత్రులు సాగునీటి విషయాలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్ర
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ లబ్ధి కోసమే సీఎం రేవంత్రెడ్డి మేడిగడ్డ టూర్కు వెళ్లారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జీ కిషన్రెడ్డి విమర్శించారు.
రాష్ట్రంలో గత ప్రభుత్వ ఆనవాళ్లేవీ లేకుండా చేస్తామని అసెంబ్లీలోనే ప్రకటించిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, అన్నట్టుగానే పని మొదలుపెట్టినట్టు కనిపిస్తున్నది. బీఆర్ఎస్పై రాజకీయ కక్షసాధింపు కోసం విల�
కాళేశ్వరం ప్రాజెక్టును పక్కన పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తున్నది. అందుకు తాజాగా బడ్జెటే నిదర్శనం. బడ్జెట్లో ‘మా ప్రభుత్వం దుబారా వ్యయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి �
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) రూపొందించిన ఆడిట్ రిపోర్టు ప్రభుత్వానికి చేరింది. ఈ మేరకు తెలంగాణ అకౌంటెంట్ జనరల్ అనింద్యాదాస్ గుప్తా బుధవారం ఒక ప్రకటనల
SRSP | సాగునీటి శాఖ మంత్రి ఇలాకా కోసం ఎస్సారెస్పీ 1 ఆయకట్టును పణంగా పెడుతున్నారు. టెయిల్ టు హెడ్ మాటున జలాలను సూర్యాపేటకు తరలించుకుపోతున్నారు. స్టేజ్ 1 డిస్ట్రిబ్యూటరీలకు నామమాత్రంగా జలాలను విడుదల చేస్తూ
కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం (సరస్వతీ) బరాజ్లో కెమికల్ వేయడానికి గ్రౌటింగ్ ప్రిపరేషన్ పనులు కొనసాగుతున్నాయి. బరాజ్లో కొన్ని నెలల క్రితం ఏర్పడిన నీటి బుడగల గుంతలకు పూడ్చడం కోసం హిమాచల్ప్రదేశ�
Harish Rao | కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ నుంచి ఇప్పటికీ నీళ్లు తీసుకురావచ్చని, అయినా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవటంలేదని హరీశ్రావు విమర్శించారు. మేడిగడ్డ దగ్గర నీళ్లు లేవని, రైతులు ఆరుతడి పంటలు వేసుక�
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్నారం (సరస్వతీ) బరాజ్లో ప్రమాదకర పరిస్థితులు ఏమీ లేదని ఆ బరాజ్ ఈఈ యాదగిరి తెలిపారు. చిన్నచిన్న లోపాలను మరమ్మతులతో సరిదిద్దవచ్చని సూచించారు. బరాజ్ సీపేజ్ల మరమ్మతు పన�