ఒకప్పుడు తీవ్ర కరువు ప్రాంతమైన మానకొండూర్ నియోజకవర్గం, ఇప్పుడు ప్రగతి బాటలో దూసుకుపోతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రత్యేక కృషితో అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి సాధి�
తెలంగాణ రాక ముందు చొప్పదండి పరిస్థితి దారుణంగా ఉండేది. సాగునీటి వసతి లేక దశాబ్దాల పాటు కరువుతో తండ్లాడింది. ఎక్కడ చూసినా భూములు బీళ్లుగా దర్శనమిచ్చేవి. తాగునీటికీ ఇబ్బంది ఉండేది.
‘కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న బస్వాపూర్ రిజర్వాయర్ పనులు 98శాతం పూర్తయ్యాయి. మళ్లీ అధికారంలోకి రాగానే నేనే స్వయంగా వచ్చి ప్రారంభిస్తాను. త్వరలోనే సాగు నీరు అందిస్తాం. తద్వారా లక్షల ఎకర�
ఒకప్పుడు పోపో.. పొమ్మని చెప్పిన పల్లెలు ..ఇవాళ రారా..రమ్మని పిలుస్తున్నాయి. నాడు బతుకుదెరువు కోసం భార్యాపిల్లలను వదిలి భీమండి...ముంబయి..షోలాపూర్....హైదరాబాద్ తదితర పట్టణాలకు బతుకుదెరువు కోసం మెతుకు సీమ ప్ర�
‘కాళేశ్వరం ప్రాజెక్టు’ తెలంగాణ నిర్మించుకున్న దేవాలయం. ఆ గుడి మీద రాళ్లు విసురుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులారా.. మీ పతనం మొదలైంది. తెలంగాణ మిమ్మల్ని క్షమించదు. మా కంచంలో మట్టి పోయాలని చూసే మిమ్మల్ని తె�
Komatireddy Venkat Reddy | ‘కాళేశ్వరం ప్రాజెక్టు కడితే సగం బరాజ్ కూలిపోయింది. ఇంకా రెండు బరాజ్లు వారం పదిరోజుల్లో కూలిపోబోతున్నాయి..’ ఇవీ నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్లో మంగళవారం నిర్వహించిన రోడ్షోలో కాంగ్రెస్ ఎం
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా జలకళ కనిపిస్తోంది. కొత్తగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడంతో పాటు ఎస్సారెస్పీ, దేవాదుల ప్రాజెక్టుల స్థిరీకరణతో ఉమ్మడి జిల్లాలోని దాదాపు ప్రతి చెరువుక�
కేంద్రం సపోర్టు లేకున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో రూ.వేల కోట్లు తీసుకొచ్చి చెన్నూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని చె న్నూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బాల్క సుమన్ అన్నారు.
బీజేపీ బీసీ సీఎం నినాదం కేవలం ఒక రాజకీయ నినాదమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శుష్క, శూన్య నినాదంగా అభివర్ణించారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయని పార్టీ కాంగ్రెస్ అన్నార
“మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గం రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న మారుమూల ప్రాంతం. మహారాష్ట్ర పక్కనే ఉన్న నక్సల్స్ కల్లోలిత ప్రాంతమని,
మేడిగడ్డ బరాజ్ ఘటనను సాకుగా చూపెడుతూ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుపైనే రాజకీయ కుట్రలు పన్నుతున్నారని, ఎన్నికల్లో లబ్ధి కోసమే కాంగ్రెస్, బీజేపీ రాద్ధాంతం చేస్తున్నాయని తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ �
తుంగతుర్తి ప్రాంతం 2014కు ముందు ఎట్లుండే.. 2014 నుంచి ఇప్పటి వరకు ఎట్లా మారిందో ప్రజలు గమనించాలని బీఆర్ఎస్ తుంగతుర్తి నియోజకవర్గ అభ్యర్థి, ఎమెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. శనివారం మండలంలోని రెడ్డిగూడ�
Kaleshwaram | కేంద్ర మంత్రి కిషన్రెడ్డి లేఖ రాస్తారు.. ఆగమేఘాల మీద నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ బృందం వచ్చి రెండు రోజుల్లో దాదాపు ఆరు గంటల పరిశీలనతో తుది నివేదిక ఇస్తుంది. పైగా రాష్ట్రం నుంచి పూర్తి డాక్యుమెంట్ల