కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ (కేఐపీసీఎల్) చైర్మన్గా ఇరిగేషన్ శాఖ సెక్రటరీ రాహుల్ బొజ్జా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభు త్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం, మేడిగడ్డ బరాజ్లను రాష్ట్ర గ్రౌటింగ్, మెకానికల్, డిజైన్ తదితర నిపుణుల బృందం మంగళవారం పరిశీలించింది.
మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మాణాన్ని విశ్రాంత ఇంజినీర్లు అంగీకరించలేదంటూ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమని రిటైర్డ్ ఇంజినీర్లు పేర్కొన్నారు.
నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నివేదిక ఇచ్చేంతవరకు కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు నింపే ప్రసక్తే లేదని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు.
‘ఇది పూర్తిగా అవాస్తవం. నేను ఇరిగేషన్ మంత్రిగా బాధ్యతలు చేపట్టేనాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తి కాలేదు. 2014 వరకు అయిన పనుల విలువ కేవలం రూ. 106 కోట్లు మాత్రమే. మేం వచ్చాక ఈ ప్రాజెక్ట్ కోసం రూ.775 కోట్లు ఖర్చు చేశాం. మ�
Harish Rao | కాళేశ్వరం ప్రాజెక్టు అంటే మేడిగడ్డ ఒ క్కటే కాదని, ప్రాజెక్టు సమగ్ర స్వరూపం చాలా మందికి తెలియదని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. ‘సీఎంను రాజీనామా చేసి మాకు అధికారం అప్పగించమనండి. రిపేర్ చేసి చూపిస్�
Harish Rao | కాళేశ్వరం ప్రాజెక్టు ఆయకట్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ దుష్ర్పచారం చేస్తోంది మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కొత్త ఆయకట్టు 98,570 ఎకరాల
ఉద్యమ నాయకుడు, తెలంగాణ తొలి సీఎం, భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ గర్జించారు. చలో నల్లగొండ సభావేదికపై కేసీఆర్ చేసిన ప్రసంగం ఆద్యంతం అందరినీ ఆకట్టుకున్నది. ఇన్నాళ్లపాటు ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన
కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బరాజ్ సందర్శనకు మంగళవారం వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, సాగునీటి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఇతర మంత్రులు సాగునీటి విషయాలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్ర
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ లబ్ధి కోసమే సీఎం రేవంత్రెడ్డి మేడిగడ్డ టూర్కు వెళ్లారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జీ కిషన్రెడ్డి విమర్శించారు.
రాష్ట్రంలో గత ప్రభుత్వ ఆనవాళ్లేవీ లేకుండా చేస్తామని అసెంబ్లీలోనే ప్రకటించిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, అన్నట్టుగానే పని మొదలుపెట్టినట్టు కనిపిస్తున్నది. బీఆర్ఎస్పై రాజకీయ కక్షసాధింపు కోసం విల�
కాళేశ్వరం ప్రాజెక్టును పక్కన పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తున్నది. అందుకు తాజాగా బడ్జెటే నిదర్శనం. బడ్జెట్లో ‘మా ప్రభుత్వం దుబారా వ్యయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి �