సాగు నీటికోసం రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఆయకట్టు భూములకు కాళేశ్వరం నీటిని అందించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సూర్యాపేట జిల్లా రైతాంగం కలెక్టరేట్ ఎదుట బైఠాయించింది. అందులో ఓ రైతు పురుగు మంద�
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజలకు అద్భుత ఫలితాలను ఇస్తుందని, మరమ్మతులు చేస్తే రైతులకు మరిన్ని ఫలితాలు చేకూరుతాయని, ఆ దిశగా రాష్ట్రప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం �
ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరాన్ని కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం చేస్తే.. ఏం జరుగుతుంది? నష్టం రైతులకు, రాష్ర్టానికి! రాజకీయ ప్రయోజనం కోసం అభాండాలను అడ్డు పెట్టుకోవచ్చుగాక. నాలుగు రాళ్ల�
కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే మేడిగడ్డపై రాజకీయం చేస్తూ, రైతులను ఇబ్బంది పెడుతున్నదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. శుక్రవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకు
మేడిగడ్డ బరాజ్కు చెందిన కేవలం మూడు పిల్లర్లు స్వల్పంగా కుంగిపోతే ఏకంగా కాళేశ్వరం ప్రాజెక్టే కొట్టుకుపోయినట్లు సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు కుట్రపూరితంగా ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి, బాల్కొండ �
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. ఇందులోభాగంగా పార్టీ ఆధ్వర్యంలో ‘చలో మేడిగడ్డ’ కార్యక్రమాన్ని శుక్రవారం ఏర్పాటు చే
మేడిగడ్డ బరాజ్లోని 20వ పిల్లర్ కుంగిన మాట వాస్తవమేనని, వెంటనే మరమ్మతులు చేపట్టి రైతులకు సాగునీరు అందించాలని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేం దర్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన చలో మేడిగడ్డ కార్�
“కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రంలో పడావుబడ్డ భూములన్నీ సస్యశ్యామలం అయ్యాయి. 15 రిజర్వాయర్లు, వేల కిలోమీటర్ల కాలువలు, వంద కిలోమీటర్ల సొరంగ మార్గాలు, నీటి ఎత్తిపోతలతో యావత్ ప్రపంచమే ఆశ్చర్యపోయేలా ప్రాజె�
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను బట్టబయలు చేసి ప్రజలకు తెలియజేసేందుకు బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం శుక్రవారం కాళేశ్వర యాత్రకు కదిలింది.
తెలంగాణను ఆంధ్రతో విలీనం చేసిన సందర్భంగా 1955-56లో విద్యార్థులు, విద్యావంతులు, చెన్నారెడ్డి, కేవీ రంగారెడ్డి, జేవీ నర్సింగారావు వంటి నాయకులు వారి శక్తిమేరకు నిరసనలు, ధర్నాలు, బంద్లు నిర్వహించారు. తెలంగాణ గ్�