కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ 7వ బ్లాక్లోని 20వ పిల్లర్ కుంగుబాటునకు ప్రధానంగా అంతర్గత నీటి ప్రవాహమే (అండర్ పైపింగ్) కారణమని తెలిసింది.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లలో లోపాలను గుర్తించి పునరుద్ధరణ చర్యలకు సిఫారసులు చేసేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)కు చెందిన ఐదుగురు సభ్యుల నిపుణుల కమి
మేడిగడ్డ ప్రాజెక్టుకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని, నీళ్లు నింపి పంటలకు విడుదల చేయాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు డిమాండ్ చేశారు. శుక్రవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన చలో మేడిగడ్డ క�
రైతు సంక్షేమం కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరం అని, తెలంగాణ రాష్ర్టానికి ఇది వర ప్రదాయిని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మాజీ సీఎం కేసీఆర్పై కాంగ్రె
సమస్య అన్నది సర్వసాధారణం. విజ్ఞులు ఎవరైనా సమస్యను పరిష్కరించటంపైనే దృష్టిపెడతారు. అంతేకానీ దాన్ని ఆసరాగా చేసుకుని పబ్బం గడపాలనుకోరు. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తన రాజ�
ఇదీ.. కాళేశ్వరం సమగ్ర స్వరూపం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రీ-ఇంజినీరింగ్కు కారణాలు.. అంతర్ రాష్ట్ర అంశాలు తుమ్మిడిహట్టి బ్యారేజి వద్ద చాప్రాల్ వైల్డ్ లైఫ్ ప్రాజెక్టు పరిధి ముంపునకు గురికావడం.
సాగు నీటికోసం రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఆయకట్టు భూములకు కాళేశ్వరం నీటిని అందించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సూర్యాపేట జిల్లా రైతాంగం కలెక్టరేట్ ఎదుట బైఠాయించింది. అందులో ఓ రైతు పురుగు మంద�
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజలకు అద్భుత ఫలితాలను ఇస్తుందని, మరమ్మతులు చేస్తే రైతులకు మరిన్ని ఫలితాలు చేకూరుతాయని, ఆ దిశగా రాష్ట్రప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం �
ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరాన్ని కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం చేస్తే.. ఏం జరుగుతుంది? నష్టం రైతులకు, రాష్ర్టానికి! రాజకీయ ప్రయోజనం కోసం అభాండాలను అడ్డు పెట్టుకోవచ్చుగాక. నాలుగు రాళ్ల�
కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే మేడిగడ్డపై రాజకీయం చేస్తూ, రైతులను ఇబ్బంది పెడుతున్నదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. శుక్రవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకు
మేడిగడ్డ బరాజ్కు చెందిన కేవలం మూడు పిల్లర్లు స్వల్పంగా కుంగిపోతే ఏకంగా కాళేశ్వరం ప్రాజెక్టే కొట్టుకుపోయినట్లు సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు కుట్రపూరితంగా ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి, బాల్కొండ �
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. ఇందులోభాగంగా పార్టీ ఆధ్వర్యంలో ‘చలో మేడిగడ్డ’ కార్యక్రమాన్ని శుక్రవారం ఏర్పాటు చే