సాగునీటి కొరత కారణంగా ఎండిపోయిన వరి, మొక్కజొన్న రైతులందరికీ పంట నష్టపరిహారం అందించాలని ఖమ్మం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పిలు�
రైతుల ఆందోళనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఆదివారం సాయంత్రం నుంచి అధికారులు వరద కాలువకు నీళ్లు వదులుతున్నారు. 0.1 టీఎంసీ నీటిని వదులుతున్నట్లు చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని
ఉద్యమ గొంతుక రైతు బాధై ధ్వనించింది. ప్రగతి సూచిక రాజకీయ పాచికలను ధిక్కరించింది. పనితీరు నిరూపించుకునేందుకు కొత్త ప్రభుత్వానికి 4 నెలల సమయమిచ్చి, మౌనంగా వేచి చూసిన బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేస�
కాంగ్రెస్ పాలన అంటేనే కరువు అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను నేరుగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక ఆయన మీద కోపంతో రైతులను శిక్షిస్తున్నారని మండిపడ్�
అస్తమానం కేసీఆర్ను విమర్శించడం మాని రైతులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ నేతలకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో కొంతమంది సీనియర్లు కావాలనే సీఎం రేవంత్రెడ్డి
‘గత ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయించి వందల కిలోమీటర్ల దూరంలో చిట్ట చివర ప్రాంతమైన పెన్పహాడ్ మండలానికి గోదావరి జలాలను తీసుకొచ్చి రాయి చెరువును నింపారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణకు ప్రభుత్వం నియమించిన రిటైర్జ్ జడ్జి పీసీ ఘోష్ను కలిసేందుకు ఇరిగేషన్శాఖ కార్యదర్శి రాహుల్బొజ్జా పశ్చిమ బెంగాల్కు వెళ్లనున్నారని విశ్వసనీయ సమాచారం.
కాళేశ్వరం ప్రాజెక్టును తప్పు పట్టేందుకు కాంగ్రెస్ సర్కారు సృష్టించిన కరువులో రైతులు బలవుతున్నారని కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ధ్వజమెత్తారు.
2019 పుష్య మాసం... మాన్యులంతా కలిసి మా ఊరొస్తున్నరు. ఎైట్టెనా వాళ్లకో పూట బువ్వ పెట్టాలనుకున్నం. ‘ఏం పెట్టాలే?’ అని మా ఊరి పెద్దలతో సమాలోచన చేస్తున్న. ‘నాటుకోడి కూర’ అన్నడు మా సోదరుడు వీరమల్లు. ‘కేసీఆర్ గొర్ల�
Kaleshwaram | కేసీఆర్ పాలనలో ఐదేండ్లపాటు జలభాండంగా విరాజిల్లిన మధ్యమానేరు ప్రాజెక్టు (శ్రీరాజరాజేశ్వర రిజర్వాయర్) ఇప్పుడు వెలవెలబోతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడునెలల్లోనే చుక్కనీటికి దినదిన గ�
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, పీసీసీ అధ్యక్షులు రేవంత్రెడ్డి ఇతర �
పైపుల ద్వారా సరఫరా అయ్యే నీటిలో సుమారు 40 శాతం వృథా అవుతున్నట్టు పలు నివేదికలు తెలియజేస్తున్నాయి. మంచినీటి దుర్వినియోగం ఇలాగే కొనసాగితే 2040 నాటికి మన దేశ జనాభాలో 40 శాతం మందికి తాగునీరే దొరకదు.
కాంగ్రెస్ నేతృత్వంలోని రేవంత్ సర్కార్ తీరుతెన్నులు చూస్తుంటే ఉమ్మడి ఏపీ పాలన గుర్తుకువస్తున్నది. నాడు ఉమ్మడి పాలకులు ఒక్క ప్రాజెక్టును నిర్మించకుండా కరవుకు కారణమైతే, నేడు నీళ్లున్నా ఇవ్వకుండా రేవ�
‘రిజర్వాయర్లలో నీళ్లున్నా కాల్వలకు విడుదల చేయని అసమర్థ ప్రభుత్వం ఇది.. అవగాహన లేని మంత్రులు, అధికారులతో సమన్వయ చేసుకోవడం లేదు.. దీని వల్ల యాసంగిలో నీళ్లందక పొలాలు ఎండిపోతున్నయ్.. రైతులు గోస పడుతున్నా కాం