బ్రిజేశ్కుమార్ కృష్ణాజలాల కేటాయింపు చేపట్టినప్పుడు, బేసిన్తో సంబంధం లేని తెలుగుగంగ ప్రాజెక్టుకు సైతం నీటి కేటాయింపు చేశారు. కారణం, అప్పటికే దాని నిర్మాణం జరిగింది.
కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల పైసా ఉపయోగం లేదు. ఈ ప్రాజెక్టుతో ఒక చుక్క కూడా అదనంగా రాలేదు. ఒక్క ఎకరం ఆయకట్టు కూడా ఏర్పడలేదు. నీళ్లు పారలేదు. ఇదీ ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు, వాదనలు.
Kaleshwaram | బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పోరాటం ఫలించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డలోని మూడు పిల్లర్లు కుంగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కాఫర్ డ్యాం కట్టేందుకు నిర్మాణ సంస్థ ముంద
ఎప్పుడో ఒకసారి వచ్చే వరద నీటితోనే కాకుండా కాలంతో సంబంధం లేకుండా ఉరకలేసిన జల ప్రవాహం గత పాలనలో కండ్లారా చూశాం. మేడిగడ్డ వద్ద ఎత్తిపోసిన గోదావరి జలాలు ఎగుడు దిగుడులను దాటుకొని భూగర్భం గుండా భూ ఉపరితలం మీద�
చరిత్రలో రాజులు, చక్రవర్తుల పాలన చూసినా ప్రజారంజకంగా ఉండేది. రాచరిక పాలనలో సైతం ప్రజల అభీష్టానికి గౌరవం ఉండేది. కానీ.. తెలంగాణ ప్రభుత్వం అందుకు పూర్తి విరుద్ధంగా పాలన సాగిస్తున్నది.
కుండ ఊడ్చేసినా.. బాయి తోడేసినా బర్కత్ కరువు’ అని తెలంగాణలో ఓ సామెత. గిన్నెలో బువ్వను, బాయిలో నీళ్లను ఒక్కసారే కాకుండా, రేపటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని పొదుపుగా వినియోగించుకోవాలని దీని సారాంశం.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయంటూ ఎన్నికల ప్రచారం కోసం హైకోర్టును వేదికగా చేసుకుని ప్రసంగాలు చేస్తే ఉపేక్షించబోమని ద్విసభ్య ధర్మాసనం హెచ్చరించింది.
అది మార్చి 30. ఉదయం 8 గంటలు. ఉమ్మడి ఏలుబడిలో ఎగువ మానేరు పరిరక్షణ కోసం పోరాటం చేసిన వారిలో ఒకరైన గూడూరు చీటీ వెంకటనర్సింగారావు, నేను మేడిగడ్డ చూసేందుకు బయలుదేరాం. అల్వాల్ టు లక్ష్మి బ్యారేజ్. 270 కిలోమీటర్ల ద
సాగునీటి కొరత కారణంగా ఎండిపోయిన వరి, మొక్కజొన్న రైతులందరికీ పంట నష్టపరిహారం అందించాలని ఖమ్మం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పిలు�
రైతుల ఆందోళనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఆదివారం సాయంత్రం నుంచి అధికారులు వరద కాలువకు నీళ్లు వదులుతున్నారు. 0.1 టీఎంసీ నీటిని వదులుతున్నట్లు చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని
ఉద్యమ గొంతుక రైతు బాధై ధ్వనించింది. ప్రగతి సూచిక రాజకీయ పాచికలను ధిక్కరించింది. పనితీరు నిరూపించుకునేందుకు కొత్త ప్రభుత్వానికి 4 నెలల సమయమిచ్చి, మౌనంగా వేచి చూసిన బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేస�