రెండేండ్ల క్రితం కాళేశ్వరం ప్రాజెక్టు 9వ ప్యాకేజీ కెనాల్ నిర్మాణ పనుల కోసం తెప్పించిన ఇసుక, కంకర మాయమైందని కాంట్రాక్టర్ జేబీ, నిర్మాణ సంస్థకు సంబంధించిన ఇంజినీర్ వేణు ఆరోపించారు. ఆదివారం ఖాళీ అయిన డం�
మేడిగడ్డ బరాజ్ ఏడో బ్లాక్లోని 20వ పిల్లర్ వద్ద సీకెంట్ పైల్స్లో వాటిల్లిన లోపం కారణంగా పునాది కింది నుంచి నీరు ప్రవహించి ఇసుక, మట్టి కోతకు గురైంది. దీనివల్ల ఖాళీ (బొయ్యారం) ఏర్పడి పిల్లర్ కుంగింది. మొ
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సిఫారసు మేరకు కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలపై అధ్యయనం చేసేందుకు వివిధ విభాగాల నిపుణులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు ఇరిగేషన్శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం బరాజ్లలో పార్సన్, ఆప్కాన్స్ సంస్థలు చేసిన ఇన్వెస్టిగేషన్ రిపోర్టును పుణెకు చెందిన సీడబ్ల్యూపీఆర్ఎస్ (సెంట్రల్ వా
అప్పుడే పదేండ్లు గడిచాయి. తెలంగాణ ఉద్యమం, తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వను ఏం చేసుకుంటారో చేసుకోండి అని శాసనసభలో ముఖ్యమంత్రిగా కిరణ్కుమార్ రెడ్డి సవాల్. తెలంగాణ వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటాను. తెలంగాణ రా
కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికపై, ప్రభుత్వం తదుపరి చేపట్టాల్సిన చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డిత�
రాష్ట్రం ఏడుస్తున్నది. ఐదే ఐదు నెలల్లో ఎంత గోస వచ్చిందని రోదిస్తున్నది. నాడు కడుపు నిండిన నీటివనరులు.. నేడు నీళ్లేవని నిట్టూరుస్తున్నయ్. మిషన్ కాకతీయ పుణ్యాన మత్తళ్లు దుంకిన చెరువుల్లో నేడు నీటి జాడలే�
నాలుగు నెలల కిందట కాళేశ్వర జలాలతో కళకళలాడిన ప్రాజెక్టులు.. ప్రస్తుతం వెలవెల బోతున్నాయి. నిరుటి వరకు మండుటెండల్లో మత్తడి దూకిన చెరువులు ఇప్పుడు నెర్రెలుబారి దర్శనమిస్తున్నాయి. మేడిగడ్డ బరాజ్ విషయంలో క�
ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. అర్వపల్లి మండలం తిమ్మాపురంలో బుధవారం బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి �
కాళేశ్వరంప్రాజెక్ట్ పరిధిలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల పరిధిలోని అంబట్పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్ను మంగళవారం జ్యుడీషియల్ కమిషన్ సందర్శించింది.