Jagadish Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం9Congress government) తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకుంటూ కమీషన్ల ఏర్పాటు పేరుతో డ్రామాలు చేస్తున్నదని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) మండిపడ్డారు.
తమ విచారణకు హాజరైన అధికారులతో.. వారిచ్చే సమాధానాలను, వారికి తెలిసిన అంశాలను అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని ఆదేశించామని కాశేశ్వరంపై ఏర్పాటుచేసిన న్యాయ విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ తెలిపారు. తప�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్లో మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులను భారీ నీటిపారుదల శాఖ ఈఈ తిరుపతిరావు సోమవారం పరిశీలించారు. బరాజ్లోని ఏడో బ్లాక్లో కుం�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం (సరస్వతీ) బరాజ్ను శుక్రవారం సాయంత్రం జస్టిస్ పీసీ ఘోష్తోపాటు పలువురు సందర్శించారు. బరాజ్ డౌన్ స్ట్రీమ్లో 38వ పిల్లర్ వద్దకు వెళ్లి పరి�
కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం (సరస్వతీ) బరాజ్లో గ్రౌటింగ్ పనులు వరద కారణంగా ఆగిపోయాయి. ఈ పనులను వేసవిలోనే చేపట్టాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోరినా కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోలేదు. తీరా వర్�
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘెష్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిషన్కు ఇప్పటి వరకు 4 ఫిర్యాదులు అందాయి. ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం లోపాలు, కాంట్రాక్టుల అప్పగింత తదితర అంశాలపై ఫిర్యాదులు, సలహాల �
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ గ్రోత్ ఇంజిన్ అని తెలంగాణ వికాస సమితి వెల్లడించింది. ప్రాజెక్టు ద్వారానే రాష్ట్రంలో పుష్కలంగా సాగు, తాగునీరు అందుబాటులోకి వచ్చిందని, పంటల దిగుబడి, చేపల ఉత్పత్తి పెరిగి రా�
నీటిపారుదల శాఖలో భారీగా బదిలీలు చేపట్టేందుకు ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆ శాఖ ఉన్నతాధికారులతో ఇటీవల సీఎం రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించి కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చించారు.
రెండేండ్ల క్రితం కాళేశ్వరం ప్రాజెక్టు 9వ ప్యాకేజీ కెనాల్ నిర్మాణ పనుల కోసం తెప్పించిన ఇసుక, కంకర మాయమైందని కాంట్రాక్టర్ జేబీ, నిర్మాణ సంస్థకు సంబంధించిన ఇంజినీర్ వేణు ఆరోపించారు. ఆదివారం ఖాళీ అయిన డం�
మేడిగడ్డ బరాజ్ ఏడో బ్లాక్లోని 20వ పిల్లర్ వద్ద సీకెంట్ పైల్స్లో వాటిల్లిన లోపం కారణంగా పునాది కింది నుంచి నీరు ప్రవహించి ఇసుక, మట్టి కోతకు గురైంది. దీనివల్ల ఖాళీ (బొయ్యారం) ఏర్పడి పిల్లర్ కుంగింది. మొ
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సిఫారసు మేరకు కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలపై అధ్యయనం చేసేందుకు వివిధ విభాగాల నిపుణులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు ఇరిగేషన్శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం బరాజ్లలో పార్సన్, ఆప్కాన్స్ సంస్థలు చేసిన ఇన్వెస్టిగేషన్ రిపోర్టును పుణెకు చెందిన సీడబ్ల్యూపీఆర్ఎస్ (సెంట్రల్ వా