KTR | తెలంగాణ రాష్ట్ర ప్రజల కరువులకు, కన్నీళ్లకు శాశ్వత పరిష్కారం కాళేశ్వరం ప్రాజెక్టు అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు.
తలాపున గోదారి గలగల పారుతున్నా తనువంతా ఎడారై ఎండిన శాపానికి విమోన కాళేశ్వరం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. మా కరువులకు కన్నీళ్లకు శాశ్వత పరిష్కారం కాళేశ్వరం ప్రాజెక్టు అని చె
రాజకీయాల్లో ఆయారాం.. గయారాం నీచ సంస్కృతిని దేశంలో సృష్టించిందే కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు దుయ్యబట్టారు. 1970 ప్రాంతంలో హర్యానాలో గెలిచిన ఎమ్మెల్యేలను పార్టీ �
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుపై బురద జల్లేందుకు యత్నిస్తున్న కాంగ్రెస్ సర్కారు తప్పనిపరిస్థితిలో తిరిగి అదే ప్రాజెక్టుపైనే ఆధారపడాల్సి వస్తున్నది.
హైదరాబాద్లో తాగునీటి సరఫరా వ్యవస్థ ఒత్తిడికి లోనవుతున్నదా? బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సమృద్ధిగా తాగునీటిని సరఫరా చేయడంతో సంతోషించిన నగర ప్రజలకు మళ్లీ కష్టాలు తప్పవా? ఈ ప్రశ్నలకు అవునన్న సమాధానమే విని
Jagadish Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం9Congress government) తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకుంటూ కమీషన్ల ఏర్పాటు పేరుతో డ్రామాలు చేస్తున్నదని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) మండిపడ్డారు.
తమ విచారణకు హాజరైన అధికారులతో.. వారిచ్చే సమాధానాలను, వారికి తెలిసిన అంశాలను అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని ఆదేశించామని కాశేశ్వరంపై ఏర్పాటుచేసిన న్యాయ విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ తెలిపారు. తప�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్లో మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులను భారీ నీటిపారుదల శాఖ ఈఈ తిరుపతిరావు సోమవారం పరిశీలించారు. బరాజ్లోని ఏడో బ్లాక్లో కుం�