మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కొంచెం సోయితెచ్చుకుని మాట్లాడాలని, ప్రాజెక్టులపై ఢిల్లీలో మాట్లాడి తెలంగాణ పరువు తీయవద్దని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హితవు పలికారు. రాజకీయ విమర్శలు కట్టి
Harish Rao | కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి పాతపాటే పాడారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సమావేశం అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి చేసిన
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ పార్టీ అబద్ధాన్ని వందసార్లు నిజం చేయాలనుకొని అడ్డంగా బుక్కయ్యిందని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీష్రెడ్డి విమర్శించారు.
కాళేశ్వరం భద్రతపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (NDSA) మరికాసేపట్లో కీలక సమావేశం నిర్వహించనుంది. మధ్యాహ్నం 2 గంటలకు జరుగనున్న ఈ సమావేశానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ అధికారులు హాజరుకానున�
ప్రభుత్వం పంతాలు, పట్టింపులు, భేషజాలకు పోకుండా నాలుగు మోటర్లను ప్రారంభించి కాళేశ్వరం నుంచి ప్రాజెక్టులు, రిజర్వాయర్లను నింపి రైతాంగానికి అండగా నిలవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సూచి
ప్రాజెక్టుల నుంచి నీళ్లు విడుదల చేసి వర్షాభావ పరిస్థితుల నుంచి రైతులను కాపాడాలని దుబ్బాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిద్ది�
Medigadda barrage | జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లి గ్రామంలో కాళేశ్వరం ప్రాజెక్ట్లో అంతర్భాగమైన లక్ష్మి(మేడిగడ్డ)బరాజ్కు(Medigadda barrage) వరద ప్రవాహం (Ongoing flood )కొనసాగుతున్నది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం బరాజ్లో చేపట్టిన టెస్టింగ్ పనులు 75 శాతం పూర్తయ్యాయి. ఎన్డీఎస్ఏ, నిపుణుల కమిటీ ఆదేశాల మేరకు సీడబ్ల్యూపీఆర్ఎస్ బృం దం అన్నారం బరాజ్�